మద్యపాన నిషేధంపై జగన్ మాట
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు మద్యపాన నిషేధం పై స్పందించారు. అధికారంలోకి వచ్చిన కొద్దీ రోజుల్లోనే మద్యపాన నిషేధం అమలు చేస్తామని గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా...
ఎపిసోడ్ 4 (జూలై24) హైలైట్స్: చిన్న పిల్లల టాస్క్,హేమ-రాహుల్ వాగ్వాదం
గత రెండు సీజన్లుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న, బిగ్ బాస్ తెలుగు 3 వ సీజన్ జూలై 21 నాడు ప్రారంభమైంది. ఈ సీజన్ కి వ్యాఖ్యాతగా కింగ్ అక్కినేని నాగార్జున వ్యవరిస్తున్నారు....
క్షేమంగా ఇంటికి చేరిన జషిత్
తూర్పు గోదావరి జిల్లాలోని మండపేట మండలంలోని విజయలక్ష్మీ నగర్లో జూలై 22 న అపహరణకు గురైన బాలుడు జషిత్ ను పోలీసులు కనుగొన్నారు. మూడురోజుల ఉత్కంఠ తరువాత తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ...
ఇన్స్టాగ్రామ్లో విరాట్ కోహ్లీదే హవా
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ అతి తక్కువ కాలంలోనే క్రికెట్ లో అనేక రికార్డులు సృష్టించాడు, అంతే కాకుండా అనేక వ్యాపార సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటున్నాడు. బ్రాండింగ్...
ఆంధ్రప్రదేశ్ పీఏసీ చైర్మన్ గా పయ్యావుల కేశవ్
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా పయ్యావుల కేశవ్ ను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎంపిక చేసారు. పయ్యావుల కేశవ్ ఉరవకొండ నియోజక వర్గం నుండి ఎమ్మెల్యే గా గెలుపొందారు....
అమరావతికి రుణప్రతిపాదన రద్దు చేసుకున్న ఏఐఐబీ
ఇటీవలే ప్రపంచబ్యాంకు అమరావతి రాజధాని అభివృద్ధి ప్రాజెక్ట్ నుండి తప్పుకున్న సంగతి తెలిసిందే, అయితే ఇప్పుడు రాజధాని నిర్మాణానికి రుణం ఇచ్చే విషయంలో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ (ఏఐఐబీ) సైతం వెనక్కు...
మెగాస్టార్ తో పవర్ స్టార్ భేటీ
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సైరా నరసింహారెడ్డి చిత్రీకరణ పూర్తిచేసుకొని నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటుండగా, కొరటాల శివ దర్శకత్వం వహించబోయే సినిమాకి సన్నద్ధమవుతున్నారు. అయితే ఈ రోజు చిరంజీవిని ఆయన సోదరుడు, జనసేన అధ్యక్షుడు...
మండపేటలో జషిత్ కిడ్నాప్, ఇంకా దొరకని ఆచూకీ
తూర్పుగోదావరి జిల్లాలో బాలుడు జషిత్ కిడ్నాప్ కేసు సంచలనం సృష్టిస్తుంది. మండపేట మండలంలోని విజయలక్ష్మీ నగర్లో అపహరణకు గురైన బాలుడు జషిత్ ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు, స్థానికంగా ఉన్న సాయి ధరణి...
తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
తెలంగాణ ఇంటర్ మొదటి సంవత్సరం సప్లిమెంటరీ ఫలితాలు ఈ రోజు విడుదల అయ్యాయి. బుధవారం ఉదయం ఇంటర్ బోర్డు కార్యాలయంలో కార్యదర్శి అశోక్ ఫలితాలను వెల్లడించారు. జూన్ 7 నుంచి 14 వరకు...
బిగ్ బాస్-3 ఎపిసోడ్-3 హైలైట్స్ – హిమజ భావోద్వేగం,వరుణ్-వితికా రొమాన్స్
గత రెండు సీజన్లుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న, బిగ్ బాస్ తెలుగు 3 వ సీజన్ జూలై 21 నాడు ప్రారంభమైంది. ఈ సీజన్ కి వ్యాఖ్యాతగా కింగ్ అక్కినేని నాగార్జున వ్యవరిస్తున్నారు....
ఏపీ కొత్త గవర్నర్ గా బిశ్వభూషణ్ ప్రమాణస్వీకారం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన గవర్నర్ గా బిశ్వభూషణ్ హరిచందన్ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసారు. ఉదయం 11:30 నిమిషాలకు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సి. ప్రవీణ్ కుమార్ ఆయన...
బీసీసీఐ సెలక్షన్ కమిటీ పై గంగూలీ కామెంట్స్
భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ,బీసీసీఐ సెలక్షన్ కమిటీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసాడు. ఇటీవలే సెలక్షన్ కమిటీ ఆగస్ట్ 3 నుంచి జరగబోయే వెస్టిండీస్ సిరీస్ కి భారత టెస్టు, వన్డే,...
కూలిన కుమారస్వామి ప్రభుత్వం,ముఖ్యమంత్రి పీఠంపై యడ్యూరప్ప?
23 రోజుల నుంచి కర్ణాటకలో సాగుతున్న రాజకీయ సంక్షోభం ఎట్టకేలకు ముగిసింది. నిన్న జరిగిన బలపరీక్షతో జెడిఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయింది. 14 నెలల పాటు సాగిన ఈ ప్రభుత్వ పరిపాలన అనేక...
కర్ణాటక రాజకీయ సంక్షోభం నేటితో ముగింపు?
కర్ణాటకలో జెడిఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం భవిష్యత్ ఈ రోజుతో తేలిపోనుంది. గత 20 రోజులుగా సాగుతున్న రాజకీయ సంక్షోభం చివరి దశకు చేరుకున్నట్టే అనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో అయినా సాయంత్రం ఆరుగంటల కల్లా...
కొత్త పురపాలక చట్టానికి సవరణలు చెప్పిన గవర్నర్ నరసింహన్
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఇటీవలే రెండు రోజుల పాటు ప్రత్యేక శాసన సభ, శాసన మండలి సమావేశాలు ఏర్పాటు చేసి నూతనంగా రూపొందించిన పురపాలక చట్టం బిల్లు ప్రవేశ పెట్టి, సభ్యులతో చర్చించి...
అమిత్ షా ను కలిసిన పెద్దపల్లి మాజీ ఎంపీ జి.వివేక్
పెద్దపల్లి మాజీ ఎంపీ జి.వివేక్ ఈ రోజు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ని కలిశారు. నూతన సచివాలయం, అసెంబ్లీ నిర్మాణాలపై ఫిర్యాదు చేసారు, ప్రస్తుత సచివాలయంలోని భవనాలను, అసెంబ్లీ...
కాశ్మీర్ సమస్యపై ట్రంప్ వ్యాఖ్యలు ఖండించిన భారత్
ఎన్నో ఏళ్లుగా ఉన్న కాశ్మీర్ వివాదంపై భారత్,పాకిస్తాన్ ల మధ్య మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నట్లు ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగుతుంది. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్...
బిగ్ బాస్-3 ఎపిసోడ్-2 హైలైట్స్ – ఆరుగురిని నామినేట్ చేసిన బిగ్ బాస్
గత రెండు సీజన్లుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న, బిగ్ బాస్ తెలుగు 3 వ సీజన్ జూలై 21 నాడు ప్రారంభమైంది. మొదటి సీజన్ కి జూ.ఎన్టీఆర్, రెండవ సీజన్ కి నాని...
ఎక్కడున్నా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కావాలనే కోరుకుంటా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త గవర్నర్ గా బిశ్వభూషణ్ హరిచందన్ నియమితులయ్యారు. బిశ్వభూషణ్ హరిచందన్ జూలై 24 వ తేదీన ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్...
ఏపీ అసెంబ్లీలో ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి, మంగళవారం నాడు సభ మొదలైన కొద్దిసేపటికే వాదనలు మొదలయ్యాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మరియు మైనార్టీలకు నామినేటెడ్ పదవుల్లో రిజర్వేషన్స్ కల్పించే బిల్లుకు అడ్డుపడుతున్నారని ముగ్గురు...




















































