నారా లోకేష్ నరసరావుపేట పర్యటన నేపథ్యంలో ఉత్కంఠ, అనుమతి లేదన్న పోలీసులు

0
గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఓ ఉన్మాది చేతిలో బలైన అనూష కుటుంబాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ గురువారం పరామర్శించనున్నారు. ఉదయం 9 గంటలకు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకుని,...

సిరిసిల్లలో వర్షాలు, పలు కాలనీల్లో పర్యటించిన మంత్రి కేటీఆర్

0
సిరిసిల్ల పట్టణంలో గత మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాలతో వరద నీరు వచ్చి కాలనీల్లో చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సిరిసిల్లలో జలమయమైన పలు కాలనీలలో తెలంగాణ రాష్ట్ర ఐటీ,...

ప్రతిరోజూ పండగే సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ లెవెన్త్ అవర్ విశ్లేషణ

0
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్నారు. ముఖ్యంగా సినిమాకి సంబంధించి లెవెన్త్ అవర్ లో చోటు చేసుకునే మార్పులు,...

తెలంగాణలో రాష్ట్రంలో కరోనా: కొత్తగా 329 పాజిటివ్ కేసులు నమోదు

0
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కొత్తగా 329 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో సెప్టెంబర్ 8, బుధవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా...

కేరళలో కరోనా విజృంభణ: కొత్తగా 30196 పాజిటివ్ కేసులు, 181 మరణాలు

0
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో 1,71,295 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా 30,196 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు....

ఏపీలో సినిమా టికెట్ల బుకింగ్ కోసం ప్రభుత్వ పోర్టల్ ఏర్పాటుపై ఉత్తర్వులు

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా టికెట్ల బుకింగ్ విషయంలో ప్రత్యేకంగా ఆన్‌లైన్‌ పోర్టల్/ వెబ్‌సెట్ ను అందుబాటులోకి తీసుకురానున్నట్టు ప్రకటించింది. రైల్వే ఆన్‌లైన్ టికెటింగ్ సిస్టం తరహాలో...

వచ్చే ఏడాది 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు, ఇన్‌చార్జిలు, కో-ఇన్‌చార్జిలను నియమించిన బీజేపీ

0
వచ్చే ఏడాదిలో ఉత్తర్ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, గోవా, మణిపూర్‌, పంజాబ్‌ వంటి రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రాలకు ఎన్నికల ఇన్‌చార్జిలను, కో-ఇన్‌చార్జిలను బీజేపీ బుధవారం...

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా చేప పిల్లల పంపిణీ కార్యక్రమం ప్రారంభం

0
కులవృత్తులకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బుధవారం సిద్దిపేట...

తెలంగాణ గవర్నర్‌ గా రెండేళ్లు పూర్తిచేసుకున్న తమిళిసై సౌందరరాజన్‌, పుస్తకం ఆవిష్కరణ

0
తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ గా తమిళిసై సౌందరరాజన్‌ రెండేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నారు. గవర్నర్ గా మూడో సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంలో బుధవారం హైదరాబాద్ రాజ్ భవన్ లో మీడియా ప్రముఖులతో...

ఏపీలో కొత్తగా 1361 మందికి కరోనా పాజిటివ్, 15 మరణాలు నమోదు

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 1361 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో సెప్టెంబర్ 8, బుధవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,24,603 కు చేరింది. కొత్తగా...

ఉత్తరాఖండ్‌ గవర్నర్‌ బేబీ రాణి మౌర్య రాజీనామా

0
ఉత్తరాఖండ్ రాష్ట్ర గవర్నర్ బేబీ రాణి మౌర్య తన పదవికి బుధవారం రాజీనామా చేశారు. ఆమె తన రాజీనామా లేఖను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ కు పంపినట్టు గవర్నర్ కార్యదర్శి ధృవీకరించారు. ఆమె...

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, ఏపీ ఈ-గెజిట్ ద్వారా ప్రభుత్వ ఉత్తర్వులు

0
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసే ఉత్తర్వులను "ఏపీ ఈ-గెజిట్" ద్వారా ప్రజలకు తిరిగి అందుబాటులో ఉంచనున్నారు. జీవో ఐఆర్ వెబ్‌సైట్‌ ను నిలిపివేయడంతో సమాచార...

ఏపీ ఈఏపీ సెట్‌-2021 ఫలితాలు విడుదల

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఈఏపీ సెట్-2021 (ఎంసెట్) ను ఇటీవలే నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ ఈఏపీసెట్‌-2021 ఫలితాలు...

ఆరు రకాల రబీ పంటలపై కనీస మద్దతు ధర పెంచిన కేంద్ర ప్రభుత్వం

0
దేశవ్యాప్తంగా 2022-23 మార్కెట్ సీజన్‌లో ఆరు రకాల రబీ పంటలకు కనీస మద్దతు ధర పెంచుతూ కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బుధవారం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రిమండలి ఆర్థిక...

దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,22,64,051, రికవరీ రేటు 97.48 శాతం

0
దేశంలో కొత్తగా 37,875 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 3,30,96,718 కు చేరుకుంది. ఇక కరోనాతో మరో 369 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 4,41,411 కు...

బీజేపీ అధికారంలోకి వచ్చాక తెలంగాణలో జనాభా నియంత్రణ చట్టం తీసుకొస్తాం : బండి సంజయ్

0
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో పాదయాత్ర చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సంగారెడ్డి సభలో మాట్లాడుతూ, బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు...

ఎమ్మార్పీఎస్ వ్య‌వ‌స్థాప‌క అధ్యక్షుడు మంద‌కృష్ణను ప‌రామ‌ర్శించిన వైఎస్ షర్మిల

0
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ ష‌ర్మిల బుధవారం ఉదయం విద్యానగర్ లోని ఎమ్మార్పీఎస్ వ్య‌వ‌స్థాప‌క అధ్యక్షుడు మంద‌కృష్ణ మాదిగ నివాసానికి వెళ్లి, ఆయన్ను ప‌రామ‌ర్శించారు. మంద‌కృష్ణకు ఇటీవ‌లే ఢిల్లీలో శ‌స్త్రచికిత్స జరిగింది....

33 మంది కేబినెట్ సభ్యులతో ఆఫ్ఘాన్ లో తాలిబన్లు తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు

0
ఆఫ్ఘానిస్తాన్ దేశాన్ని ఇటీవలే తాలిబన్లు పూర్తిగా స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఆఫ్ఘాన్ లో అమెరికా బలగాల పూర్తి ఉపసంహరణ, పంజ్‌షేర్‌ స్వాధీన పోరు తదితర కీలక పరిణామాల అనంతరం ప్రభుత్వ ఏర్పాటుపై...

వినాయక చవితిపై విధించిన ఆంక్షలను వెనక్కి తీసుకుని, ఉత్సవాలకు అనుమతులు ఇవ్వాలి : పవన్...

0
ఏపీ ప్రభుత్వం వినాయక చవితిపై విధించిన ఆంక్షలను వెంటనే వెనక్కి తీసుకుని, ఉత్సవాలకు అనుమతులు ఇవ్వాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన...

బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ తల్లి అరుణ భాటియా కన్నుమూత

0
ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తల్లి అరుణా భాటియా (80) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ముంబయిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో...