ప్రభుత్వ ఉద్యోగులకు దళితబంధు, మరో 15 రోజుల్లో ఇంకో 2 వేల కోట్లు విడుదల:...
తెలంగాణ రాష్ట్రప్రభుత్వం “దళిత బంధు” పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దళిత బంధు పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి నేడు(ఆగస్టు 16, సోమవారం)...
ఏపీలో నైట్ కర్ఫ్యూ ఆగస్టు 21 వరకు పొడిగింపు, ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్రంలో అమలు చేస్తున్న నైట్ కర్ఫ్యూను మరోసారి పొడిగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నైట్ కర్ఫ్యూ ఆగస్టు 21వ తేదీ వరకు అమల్లో ఉంటుందని తెలిపారు....
గుంటూరులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అరెస్ట్
గుంటూరులో హత్యకు గురైన బీటెక్ విద్యార్థిని రమ్య కుటుంబ సభ్యులను సోమవారం నాడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పరామర్శించారు. ముందుగా గుంటూరులోని పరమయ్యగుంటకు చేరుకున్న లోకేష్, హత్యకు గురైన...
తెలంగాణలో 50 వేల వరకున్న రైతులకు రుణమాఫీ, 6 లక్షల మందికిపైగా ఖాతాల్లోకి రూ.2005.85...
ఆగస్టు 16, సోమవారం నుంచి రుణమాఫీ మొదలుకానున్న నేపథ్యంలో రైతులోకానికి తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం నాడు రూ.25 వేల పైబడి రూ.25,100...
మహారాష్ట్రలో కరోనా: కొత్తగా 4797 పాజిటివ్ కేసులు, 130 మరణాలు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొంత తగ్గుముఖం పట్టింది. గతకొన్ని రోజులుగా రోజువారీ కరోనా కేసులు పదివేలు లోపుగానే నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ఆగస్టు 15, ఆదివారం నాడు 4,797 కరోనా...
దేశంలో గత 24 గంటల్లో కరోనా కేసులు ఎక్కువుగా నమోదైన 10 రాష్ట్రాలివే…
దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో 36,083 కేసులు, 493 మరణాలు నమోదవడంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,21,92,576 కు చేరుకోగా, మరణాల సంఖ్య 4,31,225...
తెలంగాణలో కరోనా: కొత్తగా 245 పాజిటివ్ కేసులు, 582 రికవరీలు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కొత్తగా 245 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఆగస్టు 15, ఆదివారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా...
ఏపీలో కొత్తగా 1506 కరోనా పాజిటివ్ కేసులు, 16 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో రోజువారీ కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. శనివారం ఉదయం 9 గంటల నుంచి ఆదివారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 65,500 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా...
జనసేన-బీజేపీ సమన్వయ సమావేశం, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై చర్చ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ, పాలనాపరమైన అంశాల గురించి జనసేన-బీజేపీ సమన్వయ సమావేశంలో చర్చించారు. ఈ మేరకు జనసేన పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. శనివారం రాత్రి విజయవాడలో జరిగిన ఈ...
నీ జీవితం పట్ల ఎలాంటి ఉద్దేశ్యం కలిగియున్నావు? – Raja Faith Ministries
“Raja Faith Ministries” యూట్యూబ్ ఛానెల్ ద్వారా పాస్టర్ రాజా హెబెల్ బైబిల్ గురించి వివరణాత్మక వీడియోలను అందిస్తున్నారు. ప్రేరణ కోసం మరియు ప్రార్థనాపూర్వకంగా పరిశుద్ధాత్మ మార్గదర్శకత్వాన్ని కోరుతూ, బైబిల్ ఆలోచనలను ఆచరణీయమైన...
గోల్కొండ కోటపై జాతీయజెండా ఎగురవేసిన సీఎం కేసీఆర్
తెలంగాణలో రాష్ట్రంలో 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ముందుగా సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ కు చేరుకొని, అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్చం ఉంచి...
జనసేన పార్టీ రాష్ట్రకార్యాలయంలో జాతీయజెండాను ఆవిష్కరించిన పవన్ కళ్యాణ్
దేశంలో 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వేడుకలు ఘనంగా నిర్వహించారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జాతీయ జెండాను...
జాతీయ జెండా ఆవిష్కరించిన ఏపీ సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్లో 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల కోసం సుందరంగా ముస్తాబు చేసిన విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...
ఎర్రకోటపై జాతీయజెండాను ఆవిష్కరించిన ప్రధాని నరేంద్ర మోదీ
75 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు దేశ రాజధాని ఢిల్లీలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముందుగా రాజ్ ఘాట్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీకి నివాళి అర్పించి, ఎర్రకోట...
కేరళలో ఒకేరోజులో 19451 కరోనా కేసులు, 105 మరణాలు నమోదు
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. గత కొన్నిరోజులుగా రోజువారీ కరోనా కేసులు పెద్దసంఖ్యలో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో కొత్తగా 19,451 పాజిటివ్ కేసుల నమోదుకావడంతో ఆగస్టు...
మహారాష్ట్రలో కరోనా: కొత్తగా 5787 పాజిటివ్ కేసులు, 134 మరణాలు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పట్టింది. రోజువారీగా నమోదయ్యే పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆగస్టు 14, శనివారం నాడు 5787 కరోనా కేసులు, 134 మరణాలు...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 420 కరోనా కేసులు, 623 రికవరీలు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 420 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ఆగస్టు 14, శనివారం సాయంత్రం 5.30 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య 6,52,135 కి చేరింది. అలాగే...
నీరా కేఫ్ నిర్మాణ పనులను ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
తెలంగాణ రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న "నీరా కేఫ్" నిర్మాణ పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి...
ఏపీలో కొత్తగా 1535 మందికి కరోనా పాజిటివ్, 16 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కొత్తగా 1,535 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఆగస్టు 14, శనివారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,92,191...
విభజన బాధలను ఎప్పటికీ మర్చిపోలేము, ఆగస్టు 14ను ఇలా జరుపుకుందాం: ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం నాడు కీలక ప్రకటన చేశారు. ఆగస్టు 14వ తేదీని "విభజన గాయాల స్మారక దినం" గా (Partition Horrors Remembrance Day)గా పాటించాలని పిలుపునిచ్చారు. భారత్, పాక్...






















































