కేరళలో ఒకేరోజులో 21445 కరోనా కేసులు, 160 మరణాలు నమోదు

0
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. గత కొన్నిరోజులుగా రోజువారీ కరోనా కేసులు పెద్దసంఖ్యలో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో కొత్తగా 21,445 పాజిటివ్ కేసుల నమోదుకావడంతో ఆగస్టు...

కాంస్య పతక విజేత బాక్సర్‌ లవ్లీనాపై సీఎం వరాల జల్లు, కోటి నగదుతో పాటుగా...

0
టోక్యో ఒలింపిక్స్ లో భారత బాక్సర్‌ లవ్లీనా బొర్గోహెన్ కాంస్య పతకం కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అస్సాంకు చెందిన 23 ఏళ్ల లవ్లీనా ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొన్న మొదటిసారే పతకాన్ని దక్కించుకుంది....

వ‌రంగ‌ల్ అర్బ‌న్, వరంగల్‌ రూరల్ జిల్లాల పేర్లు మార్పు, పునర్వ్యవస్థీకరణపై తుది నోటిఫికేష‌న్ జారీ

0
వ‌రంగ‌ల్ అర్బ‌న్ జిల్లా, వరంగల్‌ రూరల్ జిల్లా పేర్లను మార్చబోతున్నట్టు గత వరంగల్ పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వ‌రంగ‌ల్ అర్బ‌న్ జిల్లాను హ‌న్మ‌కొండ‌...

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 453 కరోనా కేసులు, 591 రికవరీలు నమోదు

0
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. కొత్తగా 453 కేసులు నమోదవడంతో ఆగస్టు 12, గురువారం సాయంత్రం 5:30 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,51,288 కి...

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్‌కు లేఖ రాసిన తెలంగాణ ప్రభుత్వం

0
గత కొన్నిరోజులుగా కృష్ణా జలాల విషయంలో తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) ఛైర్మన్‌ కు తెలంగాణ ప్రభుత్వం మరోసారి...

ఏపీలో కొత్తగా 1859 కరోనా కేసులు, జిల్లాల వారీగా కొత్తగా నమోదైన కేసుల వివరాలివే…

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో 1859 కరోనా పాజిటివ్ కేసులు, 13 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో ఆగస్టు 12, గురువారం ఉదయం 10 గంటల...

శ్రీశైలం మల్లన్న స్వామివారిని దర్శించుకున్న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా

0
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ కీలక నేత అమిత్ షా గురువారం నాడు శ్రీశైలంలోని భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారిని దర్శించుకున్నారు. కుటుంబసభ్యులతో కలిసి శ్రీశైలం చేరుకున్న అమిత్ షాకు శ్రీశైలం...

కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విట్టర్ అకౌంట్, మరో ఐదుగురు కాంగ్రెస్ నేతల అకౌంట్లు లాక్

0
దేశంలో మరో ఐదుగురు సీనియర్ కాంగ్రెస్ నేతల ఖాతాలతో పాటుగా కాంగ్రెస్ పార్టీ అధికారిక ఖాతాను ప్రముఖ సోషల్‌ మీడియా దిగ్గజం ట్విట్టర్ లాక్ చేసింది. నిబంధనలను ఉల్లంఘించారని పేర్కొంటూ కాంగ్రెస్ మాజీ...

ఆగస్టు 16న సీఎం కేసీఆర్ పాల్గొనే దళిత బంధు సభ ఏర్పాట్లను ప‌రిశీలించిన మంత్రి...

0
తెలంగాణ రాష్ట్రప్రభుత్వం "దళిత బంధు" పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దళిత బంధు పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి ఆగస్టు 16న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు...

దేశంలో కొత్తగా 41195 కరోనా పాజిటివ్ కేసులు, 39069 రికవరీలు నమోదు

0
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. అయితే వరుసగా 46 రోజులుగా రోజువారీ కరోనా కేసులు 50 వేలలోపే నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 41,195 కరోనా కేసులు నమోదవడంతో...

దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్: 52 కోట్లు దాటిన వ్యాక్సిన్ డోసుల పంపిణీ

0
దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే 52 కోట్ల వ్యాక్సిన్ డోసులను ప్రజలకు అందించారు. జూన్ 21 నుంచి కేంద్రప్రభుత్వం కొత్త వ్యాక్సినేషన్ విధానం అమల్లోకి తెచ్చిన...

ఎమ్మెల్యేగా నోముల భగత్ ప్రమాణ స్వీకారం, హాజరైన మంత్రులు

0
నాగార్జునసాగర్ ఉపఎన్నికలో గెలిచిన నోముల భగత్ కుమార్ ఆగస్టు 12, గురువారం నాడు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీ స్పీకర్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్...

రానున్న రోజుల్లో తెలంగాణలో యువత పాత్ర అన్ని రంగాల్లో మరింత కీలకం కాబోతుంది: సీఎం...

0
అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా తెలంగాణ యువతకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. ఉద్యమంతో పాటు తెలంగాణ స్వయం పాలనలో యువత పాత్ర గొప్పదని సీఎం అన్నారు. తెలంగాణ ఏర్పాటుతో రాజకీయ,...

హైదరాబాద్‌ కలెక్టర్‌ గా నియమితులైన ఎల్‌.శర్మన్‌

0
రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం బుధవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌గా శ్వేతా మహంతి స్థానంలో ఎల్‌.శర్మన్‌ నియమితులయ్యారు. స్టడీ లీవ్ నేపథ్యంలో...

జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌10 ప్రయోగం విఫలం

0
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఆగస్టు 12, గురువారం ఉదయం 5.43 గంటలకు జియో సింక్రోనస్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ (జీఎస్‌ఎల్‌వీ)-ఎఫ్‌10 రాకెట్ ను నింగిలోకి పంపింది. నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలో...

సైరా నరసింహారెడ్డి సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషణ

0
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్నారు. ముఖ్యంగా సినిమాకి సంబంధించి లెవెన్త్ అవర్ లో చోటు చేసుకునే మార్పులు,...

ఏటీఎంలలో నగదు లేకుంటే ఆ బ్యాంకులకు 10 వేలు జరిమానా, అక్టోబరు 1 నుంచి...

0
దేశంలో ఏటీఎంల నిర్వహణ విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ఏటీఎంలలో నగదు అందుబాటులో లేకుంటే బ్యాంకులకు రూ.10 వేల చొప్పున జరిమానా విధించనున్నట్టు ప్రకటించింది. ఏటీఎంలలో...

కేరళలో గత 24 గంటల్లో 23500 కరోనా కేసులు, 116 మరణాలు నమోదు

0
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. ఇటీవల రోజువారీగా పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో కొత్తగా 23,500 కరోనా కేసులు, 116 మరణాలు...

ఐసీసీ ర్యాంకింగ్స్‌ : పైకి దూసుకొచ్చిన రవీంద్ర జడేజా, జస్ప్రీత్‌ బుమ్రా

0
అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) తాజాగా బ్యాటింగ్, బౌలింగ్, ఆల్ రౌండర్ విభాగాల్లో టెస్టు ర్యాంకింగ్స్, టీ20 ర్యాంకింగ్స్ విడుదల చేసింది. టెస్టు ర్యాంకింగ్స్ లో భారత్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, పేసర్...

వైఎస్ఆర్ అవార్డుల ప్రదానోత్సవం వాయిదా, అక్టోబరు లేదా నవంబరులో నిర్వహణ

0
వివిధ రంగాల్లో అత్యుత్తమ సేవలందించిన వ్యక్తులకు, సంస్థలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే వైఎస్ఆర్ లైఫ్‌టైం ఏచీవ్‌మెంట్, వైఎస్ఆర్ ఏచీవ్‌మెంట్‌ అవార్డును ప్రకటించిన విషయం తెలిసిందే. ముందుగా ఈ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రక్రమాన్ని...