పుల్లెంల గ్రామంలో నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టిన వైఎస్ షర్మిల
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మంగళవారం నాడు నల్గొండ జిల్లా, మునుగోడు నియోజకవర్గం, చండూరు మండలంలోని పుల్లెంల గ్రామంలో నిరుద్యోగుల కోసం నిరాహారదీక్ష చేపట్టారు. ముందుగా పుల్లెంల గ్రామంలో ఆత్మహత్య...
దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ : 44 కోట్లు దాటిన వ్యాక్సిన్ డోసుల పంపిణీ
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. జూన్ 21 నుంచి కేంద్రప్రభుత్వం కొత్త వ్యాక్సినేషన్ విధానం అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. దీంతో రోజువారీగా లక్షల సంఖ్యలో లబ్ధిదారులకు వ్యాక్సిన్ వేస్తున్నారు....
గ్రీన్ ఇండియా ఛాలెంజ్: మొక్కలు నాటిన బాలీవుడ్ సూపర్స్టార్ అమితాబ్ బచ్చన్
టీఆర్ఎస్ నేత, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో ప్రారంభమైన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమానికి రోజురోజుకి దేశవ్యాప్తంగా మద్ధతు పెరుగుతుంది. ఇప్పటికే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పలువురు రాజకీయ,...
ఏపీలో ఇంటర్ అడ్మిషన్స్ పై స్పష్టత, ఆన్లైన్ లోనే నిర్వహిస్తామని బోర్డు ప్రకటన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీయట్ అడ్మిషన్స్ (ప్రవేశాలు) ఆన్లైన్ విధానం ద్వారానే చేపట్టనున్నట్టు ఇంటర్ బోర్డు ప్రకటించింది. కాగా 2021-22 విద్యా సంవత్సరానికి గానూ ఇంటర్ అడ్మిషన్స్ (ప్రవేశాలకు) సంబంధించి ఇంకా ఎలాంటి నోటిఫికేషన్...
హుజూరాబాద్ లో వారంలో స్పెషల్ డ్రైవ్ చేపట్టి దళితుల అన్నిరకాల భూ సమస్యలు పరిష్కరించాలి:...
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన సోమవారం నాడు ప్రగతి భవన్ లో ‘తెలంగాణ దళిత బంధు’ పథకం అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సులో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, హుజూరాబాద్...
అస్సాం, మిజోరం రాష్ట్రాల బోర్డర్ లో ఘర్షణ, ఆరుగురు అస్సాం పోలీసుల మృతి
అస్సాం, మిజోరం రాష్ట్రాల బోర్డర్ (సరిహద్దు)లో సోమవారం నాడు ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. అస్సాంలోని కాచర్ జిల్లా మరియు మిజోరంలోని కోలాసిబ్ జిల్లాల మధ్య ఉన్న బోర్డర్ వద్ద భద్రతాసిబ్బంది, సరిహద్దుకు ఇరువైపులా...
పార్టీ ప్రధాన కార్యదర్శులతో సమావేశం కానున్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మంగళవారం నాడు పార్టీ ప్రధాన కార్యదర్శులతో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి తెలంగాణ భవన్ లో ఈ...
తెలంగాణలో ప్రారంభమైన కొత్త రేషన్ కార్డుల పంపిణీ
రాష్ట్రంలో జూలై 26 నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ను ఇటీవలే ఆదేశించిన సంగతి తెలిసిందే....
తెలంగాణ దళిత బంధు కేవలం కార్యక్రమం కాదు ఉద్యమం: సీఎం కేసీఆర్
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన సోమవారం నాడు ప్రగతి భవన్ లో 'తెలంగాణ దళిత బంధు' పథకం అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సులో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, హుజూరాబాద్...
ఏపీలో కరోనా వ్యాక్సినేషన్ : 2 కోట్లు దాటిన వ్యాక్సిన్ డోసుల పంపిణీ
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు పంపిణీ చేసిన కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య 2 కోట్లు దాటింది. జూలై 26, సోమవారం మధ్యాహ్నం 3 గంటల...
బీజేపీకి రాజీనామా చేసిన మాజీమంత్రి పెద్దిరెడ్డి
తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి (బీజేపీ) మరో ఎదురుదెబ్బ తగిలింది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి సోమవారం నాడు బీజేపీకి రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ, రాజీనామా లేఖను తెలంగాణ...
13 ఏళ్లకే ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ కైవసం చేసుకున్న జపాన్ అమ్మాయి
జపాన్కు చెందిన 13ఏళ్ల అమ్మాయి మోమిజి నిషియా టోక్యో ఒలింపిక్స్-2020 లో రికార్డ్ సృష్టించింది. అత్యంత చిన్న వయసులోనే వ్యక్తిగత గోల్డ్ మెడల్ గెలిచిన ఒలింపిక్ ఛాంపియన్లలో ఒకరిగా నిలిచింది. సోమవారం జరిగిన...
తెలంగాణలో కరోనా: కొత్తగా 638 పాజిటివ్ కేసులు, రికవరీ రేటు 97.95 శాతం
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కొత్తగా 638 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో జూలై 26, సోమవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా...
ఏపీలో కరోనా : 24 గంటల్లో 1627 పాజిటివ్ కేసులు, 17 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో రోజువారీ కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సోమవారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 57,672 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా...
గత 24 గంటల్లో కరోనా కేసులు అత్యధికంగా నమోదైన 10 రాష్ట్రాలివే…
దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పట్టింది. కరోనా మరణాలు, యాక్టీవ్ కరోనా కేసుల్లో తగ్గుదల కొనసాగుతుంది. గత 24 గంటల్లో కొత్తగా 39,361 కేసులు, 416 మరణాలు నమోదవడంతో మొత్తం కరోనా...
ఐపీఎల్ 14వ సీజన్ మిగిలిన మ్యాచ్ ల షెడ్యూల్ విడుదల: సెప్టెంబర్ 19న ప్రారంభం,...
కరోనా వ్యాప్తి నేపథ్యంలో వాయిదాపడిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2021 లో మిగిలిన మ్యాచులను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) లో నిర్వహించాలని భారత్ క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్ణయం తీసుకున్న...
కర్ణాటకలో కీలక పరిణామం, రాజీనామా చేసిన సీఎం బీఎస్ యడియూరప్ప
కర్ణాటక రాష్ట్రంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప సోమవారం ఉదయం తన పదవికి రాజీనామా చేస్తునట్టు ప్రకటించారు. తన రాజీనామా లేఖను కర్ణాటక రాష్ట్ర గవర్నర్ తావర్ చంద్...
ఏలూరు కార్పోరేషన్ వైఎస్సార్సీపీ కైవసం, జూలై 30న మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక
పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరు మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘనవిజయం సాధించింది. ఏలూరు కార్పోరేషన్ ఓట్ల లెక్కింపుకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఆదేశాలు ఇవ్వడంతో ఆదివారం నాడు ఓట్ల లెక్కింపు ప్రక్రియ...
రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు, హర్షం వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా పాలంపేటలోని చారిత్రక రామప్ప దేవాలయం (రుద్రేశ్వర దేవాలయం) యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చబడింది. ఆదివారం నాడు జరిగిన యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీ 44వ సమావేశంలో...
కార్గిల్ విజయ్ దివాస్ 2021: అమరవీరులకు నివాళులు అర్పించిన రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీ
భారత్, పాకిస్తాన్ మధ్య కార్గిల్ యుద్ధం జరిగి నేటితో 22 సంవత్సరాలు అవుతుంది. జమ్మూ కశ్మీర్ ప్రాంతంలో కార్గిల్ సెక్టార్ లో 1999 సంవత్సరంలో మే 3 నుండి జూలై 26 వరకు...





















































