ఏపీలో కొత్తగా 6151 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని పాజిటివ్ కేసులంటే?

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. గత 24 గంటల్లో 1,02,712 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా 6151 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో...

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్ : భారత్ తుది జట్టు ఇదే …

0
సౌథాంప్టన్‌ లోని ది రోజ్ బౌల్ స్టేడియంలో రేపటి నుంచే (జూన్ 18) ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్ 2021 ప్రారంభం కానుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 గంటల...

చెన్నై స్టైల్ సాంబార్ తయారుచేసుకోవడం ఎలా? : యాంకర్ శ్రీముఖి

0
ప్రముఖ యాంకర్, నటి శ్రీముఖి తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా కొత్త కొత్త కాన్సెప్ట్స్ తో ఎంటర్‌టైన్‌మెంట్ వీడియోలను అభిమానులు, వీక్షకులకు అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో “చెన్నై స్టైల్ సాంబార్” తయారుచేసుకోవడం...

తెలంగాణలో కొత్తగా 1492 కరోనా కేసులు, 1933 రికవరీలు నమోదు

0
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. కొత్తగా 1492 కేసులు నమోదవడంతో జూన్ 17, గురువారం సాయంత్రం 5:30 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,09,417 కి...

ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సీఎం ఎంకే స్టాలిన్ భేటీ

0
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గురువారం నాడు ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ప్రధానితో సీఎం స్టాలిన్ భేటీ అవ్వడం ఇదే మొదటి...

మహారాష్ట్రలో 24 గంటల్లో 9830 కరోనా కేసులు, 236 మరణాలు నమోదు

0
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పట్టింది. గతకొన్ని రోజులుగా కొత్త కరోనా కేసులు, మరణాలు సంఖ్యలో తగ్గుదల కొనసాగుతుంది. ఈ క్రమంలో జూన్ 17, గురువారం కూడా 9,830 కరోనా కేసులు,...

దేశంలో ఇప్పటికే 26.55 కోట్లకుపైగా కరోనా వ్యాక్సిన్ డోసుల పంపిణీ

0
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఇప్పటివరకు లబ్ధిదారులకు అందించిన మొత్తం కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య 26.55 కోట్లు దాటింది. దేశవ్యాప్తంగా హెల్త్ కేర్, ఫ్రంట్‌లైన్ వర్కర్స్ తో పాటుగా...

తెలంగాణలో ధాన్యం దిగుబడి, కొనుగోళ్లలో సరికొత్త చరిత్ర, ఏడాదిలో కోటి 40 లక్షల మెట్రిక్...

0
రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిరంతర శ్రమ, మేధోమథనం, దార్శనికత, దూరదృష్టితో రైతాంగానికి వెన్నుదన్నుగా నిలవడం వల్లే నేడు తెలంగాణ ప్రభుత్వం వరిసాగు విస్తీర్ణం, దిగుబడుల్లో రికార్డులను సృష్టిస్తూ కొనుగోలులో సరికొత్త చరిత్రను...

దేశంలో 8 లక్షలకుపైగా యాక్టీవ్ కేసులు, రికవరీ రేటు 95.93 శాతం

0
దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పట్టింది. కొత్తగా 67,208 కరోనా కేసులు నమోదవడంతో జూన్ 17, గురువారం ఉదయం 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,97,00,313 చేరుకుంది....

సీఈవో సత్యనాదెళ్లను బోర్డు చైర్మన్ గా నియమించిన మైక్రోసాఫ్ట్ సంస్థ

0
అమెరికన్ మల్టీనేషనల్ టెక్నాలజీ సంస్థ మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ బుధవారం నాడు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) సత్య నాదెళ్లను తమ బోర్డు చైర్మన్ గా నియమించింది. మైక్రోసాఫ్ట్ బోర్డ్ చైర్మన్ గా సత్య...

మటన్ కర్రీ తయారుచేసుకోవడం ఎలా? – యాంకర్ శ్యామల

0
యాంకర్ శ్యామల తన యూట్యూబ్ ఛానల్ ద్వారా కుకింగ్, హెల్త్ టిప్స్, ఫిట్ నెస్, స్కిన్ కేర్, ట్రావెలింగ్ విశేషాలతో పాటుగా పలు అంశాలపై తన అభిప్రాయాలను వీడియోల రూపంలో అందిస్తున్నారు. అందులో...

ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సౌకర్యాల కల్పనపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ

0
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల స్థితిగతులు, మౌలిక సౌకర్యాలను సమీక్షించేందుకు కేబినెట్ సబ్ కమిటీని నియమిస్తూ ఇటీవలే రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఆరోగ్య సబ్ కమిటీకి రాష్ట్ర...

రాష్ట్రంలో పది, ఇంటర్‌ పరీక్షల నిర్వహణపై నేడు సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయం

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్య భద్రత దృష్ట్యా పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలను వాయిదా వేసిన విషయం తెలిసిందే. అయితే రాష్ట్రంలో కరోనా పరిస్థితులు అదుపులోకి వస్తుండడంతో...

హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్‌పై వేటు!

0
హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్‌పై అపెక్స్‌ కౌన్సిల్‌ వేటు వేసింది. అజారుద్దీన్ పై సభ్యులు చేసిన ఫిర్యాదులను పరిశీలించిన అనంతరం నిబంధనలను ఉల్లంఘించిన...

తెలంగాణకు హరితహారం, ధరణిలపై కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్

0
రాష్ట్రముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు (స్ధానిక సంస్ధలు), డిఎఫ్ఓలు, డిపిఓలు, డిఆర్డిఓలు, మున్సిపల్ కమీషనర్లు ఇతర అధికారులతో స్ధానిక...

రైతుబంధు పంపిణీ : రెండు రోజులలో రూ.1,669.42 కోట్లు రైతుల ఖాతాలలో జమ

0
తెలంగాణ రాష్ట్రంలో రైతులకు జూన్ 15 నుంచి రైతుబంధు నగదు పంపిణీ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు రోజులలో జరిగిన రైతుబంధు పంపిణీ వివరాలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి...

జూన్ 20న సిద్ధిపేటలో సమీకృత కలెక్టరేట్, పోలీసు కమిషనరేట్ ప్రారంభించనున్న సీఎం కేసీఆర్

0
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జూన్ 20న సిద్ధిపేటలో సమీకృత కలెక్టరేట్, పోలీసు కమిషనరేట్, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంకు ప్రారంభోత్సవం చేయనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించబడే...

మహారాష్ట్రలో ఒకేరోజులో 10107 కరోనా కేసులు, 237 మరణాలు నమోదు

0
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి ఉధృతి తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో బుధవారం కొత్తగా 10,107 పాజిటివ్ కేసుల నమోదుకావడంతో మొత్తం కేసుల సంఖ్య 59,34,880 కి చేరింది. కరోనాకు చికిత్స పొందుతూ మరో...

ట్విట్టర్ కు భారీ షాక్, మధ్యవర్తిత్వ హోదాను కోల్పోయిన ట్విట్టర్

0
దేశంలో మే 26 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త ఐటీ నిబంధనల విషయంలో ప్రముఖ సోషల్‌ మీడియా సంస్థ ట్విట్టర్ కు, కేంద్ర ప్రభుత్వం మధ్య వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ...

ఏపీలో కరోనా: 24 గంటల్లో 6617 పాజిటివ్ కేసులు, 57 మరణాలు

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొంత తగ్గుముఖం పట్టింది. కొత్తగా 6617 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో జూన్ 16, బుధవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య...