పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై తెలంగాణ వ్యాప్తంగా టీ-కాంగ్రెస్ నాయకులు నిరసన
దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్ మరియు డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం నాడు పెట్రోల్ బంకుల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) పిలుపునిచ్చిన...
గత 24 గంటల్లో కరోనా కేసులు అత్యధికంగా నమోదైన 10 రాష్ట్రాలివే…
దేశంలో కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టింది. రోజువారీ కరోనా కేసుల్లో తగ్గుదల కొనసాగుతుంది. వరుసగా 29 రోజూ కూడా కొత్త కేసుల కంటే రికవరీలు ఎక్కువుగా నమోదయ్యాయి. అయితే కరోనా మరణాలు పెద్ద...
భారత్ Vs శ్రీలంక వన్డే, టీ20 సిరీస్ : 20 మంది ఆటగాళ్లతో భారత్...
భారత్, శ్రీలంక జట్ల మధ్య జూలై 13-25 తేదీల మధ్య 3 వన్డేలు, 3 టీ20ల సిరీస్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీలకంతో తలపడే 20 మంది ఆటగాళ్లతో కూడిన...
సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు రాజ్ భవన్ లో స్వాగతం పలికిన గవర్నర్ తమిళిసై,...
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణకు హైదరాబాద్ లోని రాజ్ భవన్ లో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్వాగతం పలికారు. అనంతరం రాజ్...
ఏపీలో నేటి నుంచే కర్ఫ్యూ సడలింపులు అమలు
రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా అమలు చేస్తున్న కర్ఫ్యూను మరో పదిరోజులు అనగా జూన్ 20 వరకు పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ నిర్ణయంతో కర్ఫ్యూ...
పలువురు కేంద్రమంత్రులతో సీఎం వైఎస్ జగన్ భేటీ, ముగిసిన ఢిల్లీ పర్యటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ ఢిల్లీ పర్యటన ముగిసింది. ఈ పర్యటనలో భాగంగా గురువారం నాడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, కేంద్ర...
టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు ఇంట్లో ఈడీ సోదాలు
టీఆర్ఎస్ పార్టీ లోక్సభా పక్షనేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు ఇంట్లో శుక్రవారం నాడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఏకకాలంలో నామా ఇంట్లో, ఆఫీసులలోనూ, రాంకీ ఎక్స్ప్రెస్ హైవే...
తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ దంపతులు శుక్రవారం ఉదయం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం ఆలయ మహద్వారం వద్దకు చేరుకున్న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ...
కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం జగన్ భేటీ, ప్రత్యేక హోదాపై మరోమారు విజ్ఞప్తి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా గురువారం రాత్రి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో సీఎం వైఎస్ జగన్...
బీజేపీలో ఈటల రాజేందర్ చేరికకు ముహూర్తం ఖరారు
మాజీ మంత్రి ఈటల రాజేందర్ భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. జూన్ 14, సోమవారం నాడు ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఈటల రాజేందర్...
కరోనాతో ఒకేరోజులో 393 మంది మృతి, మరో 12207 పాజిటివ్ కేసులు నమోదు
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి ఉధృతి తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో గురువారం కొత్తగా 12,207 పాజిటివ్ కేసుల నమోదుకావడంతో మొత్తం కేసుల సంఖ్య 58,76,087 కి చేరింది. కరోనాకు చికిత్స పొందుతూ మరో...
ఏపీలో 97,863 కరోనా పరీక్షలు నిర్వహించగా 8110 మందికి పాజిటివ్ గా నిర్ధారణ
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. జూన్ 10, గురువారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 17,87,883 కు చేరుకుంది. గత 24...
టీఎస్ ఎల్పీ సెట్-2021 నోటిఫికేషన్ విడుదల
ఐటీఐలో ఉత్తీర్ణత సాధించి పాలిటెక్నిక్ రెండో సంవత్సరంలో (డిప్లొమా కోర్సులు) ప్రవేశం పొందేందుకు తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించే ఎల్పీ సెట్ నోటిఫికేషన్ బుధవారం నాడు విడుదల అయింది. తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్యామండలి...
తెలంగాణలో బ్యాంకుల పనివేళల్లో మార్పులు
తెలంగాణ రాష్ట్రంలో లాక్డౌన్ ఆంక్షలు సవరించిన నేపథ్యంలో బ్యాంకుల పనివేళలపై రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ(ఎస్ఎల్బీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 10, గురువారం నుంచి గతంలో లాగానే ఉదయం 10 గంటల...
తెలంగాణలో కొత్తగా 1798 కరోనా కేసులు నమోదు, రికవరీ శాతం 95.48 శాతం
తెలంగాణలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 1798 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో జూన్ 10, గురువారం సాయంత్రం 5.30 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య...
హైకోర్టులో జడ్జీల సంఖ్యను 24 నుంచి 42 కు పెంచడం హర్షణీయం – వినోద్...
రాష్ట్ర హైకోర్టులో జడ్జీల సంఖ్యను 24 నుంచి 42 కు పెంచడం హర్షణీయమని తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. రాష్ట్ర హైకోర్టులో వివిధ కేసుల...
మంగళగిరి సమీపంలోని ఖాజ టోల్ప్లాజా వద్ద భారీ అగ్ని ప్రమాదం
గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని ఖాజా టోల్ ప్లాజా వద్ద భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. టోల్ ప్లాజా వద్ద లారీని ఆపి టోల్ ఫీ చెల్లిస్తున్న సమయంలో లారీ టైర్...
ఐటీ, పరిశ్రమలు శాఖల వార్షిక నివేదికలు విడుదల చేసిన మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కె.టి.రామారావు గురువారం నాడు నగరంలోని ఎంసీహెచ్ఆర్డీలో 2020-21 కు సంబంధించి పరిశ్రమలు,ఐటీ, ఈ అండ్ సీ శాఖల వార్షిక నివేదికలను విడుదల చేశారు....
దేశంలో కరోనా రికవరీ రేటు 94.77 శాతం, మరణాల రేటు 1.23 శాతం
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 94,052 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 2,91,83,121 కు చేరుకుంది. మూడో రోజూ లక్షకంటే తక్కువుగానే కరోనా కేసులు నమోదవగా, వరుసగా...
14 పోస్టాపీసు పాస్పోర్టు సేవా కేంద్రాల్లో సేవలు పునఃప్రారంభం
రాష్ట్రంలో అమల్లో ఉన్న లాక్డౌన్ ను జూన్ 19 వరకు కొనసాగిస్తామని, అలాగే ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంట వరకు సడలింపు ఇస్తున్నట్టుగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన...




















































