దేశంలో కొత్తగా నమోదైన 4329 కరోనా మరణాల్లో 76 శాతం పది రాష్ట్రాల్లోనే నమోదు

0
దేశంలో మంగళవారం ఉదయానికి మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,52,28,996 కు చేరుకోగా, మరణాల సంఖ్య 2,78,719 కు పెరిగింది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 2,63,533 కరోనా పాజిటివ్ కేసులు...

దేశంలో 33 లక్షలకు పైగా యాక్టీవ్ కేసులు, రికవరీ రేటు 85.60 శాతం

0
దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. కొత్తగా 2,63,533 కరోనా కేసులు నమోదవడంతో మే 18, మంగళవారం ఉదయం 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,52,28,996 చేరుకుంది. అలాగే...

రాష్ట్రంలో 48 ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేయాలి: సీఎం కేసీఆర్

0
తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ రోగులకు అవసరమైన 324 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను 48 ప్రభుత్వ ఆస్పత్రులలో ఏర్పాటు చేసి భవిష్యత్ లో కూడా ఎలాంటి ఆక్సిజన్ కొరత రాకుండా చర్యలు...

ఏపీలో కరోనా తీవ్రత: కొత్తగా 21320 మందికి పాజిటివ్, 99 మరణాలు

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. సోమవారం ఉదయం 9 గంటల నుంచి మంగళవారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 91,253 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 21,320 మందికి...

బ్లాక్ ఫంగస్ లక్షణాలు, ఎవరికి వస్తుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

0
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావంతో ప్రజలు ఓవైపు ఇబ్బందులు ఎదుర్కుంటున్న సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో కరోనాకు తోడు కొందరు ప్రజలు బ్లాక్ ఫంగస్ అనే వ్యాధి బారినపడడం మరింత ఆందోళన కలిగిస్తుంది....

ఏపీలో ఆరోగ్యశ్రీ కింద బ్లాక్ ఫంగస్ చికిత్స, సీఎం జగన్ ఆదేశాలు

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికి 9 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయని, బ్లాక్ ఫంగస్ చికిత్సను ఆరోగ్యశ్రీ పథకం తీసుకొస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి...

దేశంలో కరోనా చికిత్సల జాబితా నుంచి ప్లాస్మా థెరపీ తొలగింపు

0
దేశంలో కరోనా చికిత్సకు సంబంధించి సవరించిన మార్గదర్శకాలను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్‌) సోమవారం నాడు ప్రకటించింది. అందులో భాగంగా కరోనా బాధితులకు అందించే చికిత్సల జాబితా (క్లినికల్ ప్రోటోకాల్)...

రాష్ట్రంలో కొత్తగా ఆరు మెడికల్ కాలేజీలు ఏర్పాటు : సీఎం కేసీఆర్

0
రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సోమవారం నాడు ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరిపారు. ఈ సందర్భంగా సీఎం కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మౌలిక వసతుల కల్పనకు...

బ్లైండ్ విండో నుంచి బయటకు రండి – డా.బీవీ పట్టాభిరామ్

0
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో వీక్షకులు పలు అంశాలకు సంబంధించి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. అందులో భాగంగా ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ జోహారి విండో(JOHARI...

కరోనాతో అనాథలైన పిల్లల అకౌంట్లలో రూ.10లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్, సీఎం జగన్ కీలక నిర్ణయం

0
రాష్ట్రంలో కరోనా మహమ్మారి వలన తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలను ఆదుకునే విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వలన అనాథలుగా మారిన పిల్లల పేరుపై రూ.10 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్...

తమిళనాడు సీఎం సహాయనిధికి రూ.50 లక్షల విరాళం అందించిన సూపర్ స్టార్ రజనీకాంత్

0
తమిళనాడు రాష్ట్రంలో ప్రభుత్వం చేపడుతున్న కరోనా నియంత్రణ చర్యలకు మద్ధతుగా పలువురు సినీ ప్రముఖులు తమవంతు సాయంగా విరాళాలు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు, సూపర్ స్టార్ రజనీకాంత్ తమిళనాడు సీఎం...

ఏపీలో 73,749 కరోనా పరీక్షలు నిర్వహించగా 18561 మందికి పాజిటివ్ గా నిర్ధారణ

0
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. మే 17, సోమవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 14,54,052 కు చేరుకుంది. గత 24...

ఏపీలో కర్ఫ్యూ మే నెలాఖరు వరకు పొడిగిస్తూ నిర్ణయం

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి దృష్ట్యా మే 5 వ తేదీనుంచి కర్ఫ్యూ విధించిన సంగతి తెలిసిందే. ప్రతిరోజూ మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు...

మహారాష్ట్రలో 24 గంటల్లో 26616 కరోనా పాజిటివ్ కేసులు, 516 మరణాలు నమోదు

0
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొంత తగ్గుముఖం పట్టింది. రోజువారీగా నమోదయ్యే పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో మే 17, సోమవారం నాడు 26616 కరోనా కేసులు, 516...

తెలంగాణలో కొత్తగా 3961 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?

0
తెలంగాణ రాష్ట్రంలో మరో 3961 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో మే 17, సోమవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,32,784 కి చేరినట్టు రాష్ట్ర...

పలుశాఖల సమన్వయంతోనే కరోనా కట్టడి – మంత్రులు తలసాని, మహమూద్ అలీ

0
గ్రేటర్ హైదరాబాద్ లో కోవిడ్ నివారణకై వివిధ ప్రభుత్వ శాఖలు సమన్వయంతో సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నందున పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయని రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీలు పేర్కొన్నారు....

టీఎస్ ఎంసెట్-2021 : ఆలస్యరుసుము లేకుండా దరఖాస్తు గడువు మే 26 వరకు పొడిగింపు

0
తెలంగాణ రాష్ట్రంలో ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన టీఎస్ ఎంసెట్-2021 ప్రవేశ పరీక్ష షెడ్యూల్ ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఇప్పటికే విడుదల చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ...

గత 24 గంటల్లో కరోనా కేసులు, మరణాలు అత్యధికంగా నమోదైన రాష్ట్రాలివే…

0
దేశంలో కరోనా ఉధృతి కొద్దిగా తగ్గుముఖం పట్టింది. రోజువారీగా నమోదయ్యే కొత్త కరోనా కేసులు 26 రోజుల తరువాత 3 లక్షల కన్నా తక్కువగా నమోదయ్యాయి. అయితే కరోనా మరణాలు మాత్రం పెద్ద...

కరోనా వ్యాక్సినేషన్: రాష్ట్రాలకు ఇప్పటికే 20 కోట్లకుపైగా వ్యాక్సిన్ డోసులు ఉచితంగా అందజేత

0
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాల వద్ద ప్రస్తుతం అందుబాటులో ఉన్న కరోనా వ్యాక్సిన్ డోసులు, త్వరలో అందించబోయే డోసులపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటన...

రావే జానకి, నా ముద్దు జానకి ఫోక్ సాంగ్

0
అమూల్య స్టూడియో యూట్యూబ్ ఛానల్ ద్వారా లైవ్ ఈవెంట్స్, ఆడియో సాంగ్స్, వీడియో సాంగ్స్, జానపద పాటలు మరియు భజన సంబంధిత వీడియోలను అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో “రావే జానకి, నా...