కరోనా చికిత్సకు మరో ఔషధం, డీఆర్డీవో అభివృద్ధి చేసిన 2డీజీ ఔషధం విడుదల
భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) అభివృద్ధి చేసిన 2-డియాక్సీ డి-గ్లూకోజ్(2డీజీ) ఔషధానికి కరోనా చికిత్సలో అత్యవసర వినియోగానికి ఇటీవలే డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) అనుమతి ఇచ్చిన సంగతి...
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, కరోనా మృతుల అంత్యక్రియలకు 15 వేలు ఆర్థిక సాయం
కరోనాతో చనిపోయిన వారి అంత్యక్రియల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2021-22 ఏడాదికి గాను కరోనా మృతుల అంత్యక్రియలకు 15 వేల రూపాయల చొప్పున ఆర్థికసాయం అందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి...
తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ వాయిదా
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా 45 ఏళ్లు పైబడిన వారికి సెకండ్ డోస్ వ్యాక్సిన్ అందించేలా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కరోనా వాక్సినేషన్ స్పెషల్...
తెలంగాణకు 200 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందజేసిన గ్రీన్ కో
రాష్ట్రంలో కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో పాలుపంచుకునేందుకు ప్రముఖ సంస్థ గ్రీన్ కో ముందుకొచ్చింది. అందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వానికి 200 ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లను అందజేసింది. ఈ మేరకు చైనా...
కరోనాతో ఒకేరోజులో 974 మంది మృతి, మరో 34389 పాజిటివ్ కేసులు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత కొనసాగుతుంది. రోజువారీగా నమోదయ్యే కరోనా కేసులు కొద్దిగా తగ్గుముఖం పట్టినప్పటికీ, మరణాలు పెద్ద సంఖ్యలో చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో మే 16, ఆదివారం కూడా...
దేశంలో లక్షకుపైగా కరోనా యాక్టీవ్ కేసులు ఉన్న రాష్ట్రాలివే…
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. మే 16, ఆదివారం ఉదయం 8 గంటల వరకు మొత్తం కేసుల సంఖ్య 2,46,84,077 కు చేరుకోగా, మరణాల సంఖ్య 2,70,284 కి పెరిగినట్టు కేంద్ర...
ఏపీలో కొత్తగా 24171 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా నమోదయ్యాయి. గత 24 గంటల్లో 94,550 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా 24171 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. అనంతపూర్, చిత్తూరు,...
తెలంగాణలో కొత్తగా 3816 కరోనా పాజిటివ్ కేసులు, 27 మరణాలు నమోదు
తెలంగాణలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 3816 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో మే 16, ఆదివారం సాయంత్రం 5.30 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య...
దేశంలో కరోనా రికవరీ రేటు 84.25 శాతం, మరణాల రేటు 1.09 శాతం
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 3,11,170 కరోనా పాజిటివ్ కేసులు, 4077 మరణాలు నమోదవడంతో ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 2,46,84,077 కు చేరుకోగా, మరణాల సంఖ్య 2,70,284 కి పెరిగింది....
‘ఆనందం అవధులు దాటి ఉన్నత శిఖరాలకు …’ – డా.జాన్ వెస్లీ సాంగ్స్
జాన్ వెస్లీ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానెల్ లో జీవితంలో మార్పుకు దోహదపడేలా ప్రేరణతో కూడిన సందేశాలు, ఉత్తేజకరమైన పాటలను తెలుగు, ఇంగ్లీష్ మరియు హిందీ భాషలలో డాక్టర్ జాన్ వెస్లీ, సిస్టర్ బ్లెస్సీ...
హైదరాబాద్ చేరుకున్న సెకండ్ బ్యాచ్ స్పుత్నిక్-వి కరోనా వ్యాక్సిన్ డోసులు
రష్యా ఆర్డీఐఎఫ్ అభివృద్ధి చేసిన స్పుత్నిక్-వీ కరోనా వ్యాక్సిన్ రెండో బ్యాచ్ ఆదివారం నాడు భారత్ కు చేరుకుంది. రష్యా నుంచి ప్రత్యేక విమానంలో 60 వేల స్పుత్నిక్-వీ కరోనా వ్యాక్సిన్ డోసులు...
కరోనాతో కాంగ్రెస్ ఎంపీ కన్నుమూత
మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ రాజీవ్ సతావ్ కన్నుమూశారు. ఆయన వయసు 46 సంవత్సరాలు. ఎంపీ రాజీవ్ సతావ్ కి గత ఏప్రిల్ 22న కరోనా పాజిటివ్ గా తేలడంతో...
తెలంగాణకు రెమిడెసివిర్ ఇంజక్షన్లు, ఆక్సిజన్ కోటా పెంపుకు కేంద్రం నిర్ణయం
కరోనా నియంత్రణలో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి ఆక్సిజన్, రెమిడెసివిర్ ఇంజక్షన్లు, వ్యాక్సిన్ ల సరఫరాను పెంచేందుకు కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు శనివారం నాడు కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయెల్ ముఖ్యమంత్రి...
కరోనాతో ఒకేరోజులో 960 మంది మృతి, మరో 34848 పాజిటివ్ కేసులు నమోదు
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతుంది. గతకొన్నిరోజులుగా ప్రజలు పెద్ద సంఖ్యలో కరోనా బారినపడుతున్నారు. శనివారం కూడా కొత్తగా 34,848 పాజిటివ్ కేసుల నమోదుకావడంతో మొత్తం కేసుల సంఖ్య 53,44,063 కి చేరింది....
పశ్చిమబెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం, మే 30 వరకు లాక్డౌన్ విధింపు
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో పశ్చిమబెంగాల్ ప్రభుత్వం ఇప్పటికే లాక్డౌన్ తరహా ఆంక్షలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా కరోనా కేసులు పెరుగుతుండడంతో మరికొన్ని ఆంక్షలతో మే 16, ఆదివారం ఉదయం...
రేపటికి అదనంగా రాష్ట్రానికి 230 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ రానుంది : మంత్రి ఆళ్ల...
కోవిడ్ నివారణ, వ్యాక్సినేషన్ పక్రియ వేగవంతం చేసేందుకు తీసుకోవలసిన చర్యలపై విశాఖపట్నం విమ్స్ లో ఏపీ ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని సమీక్ష సమావేశం నిర్వహించారు. విశాఖపట్నం...
తెలంగాణ వైద్య శాఖలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సేవలు పొడిగింపు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్య, ఆరోగ్య శాఖకు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం వైద్య, ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తోన్న ఉద్యోగుల కాలపరిమితిని మరో ఏడాది...
ఏపీలో కొత్తగా 22517 కరోనా కేసులు, 11 జిల్లాల్లో 1000 కి పైగా కేసులు...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. కొత్తగా 22517 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మే 15, శనివారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 14,11,320 కు...
అఆ…సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషణ
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా 79వ పాఠంలో ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్...
దేశంలో కొత్తగా 326098 కరోనా కేసులు, 353299 రికవరీలు నమోదు
భారత్ లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. గత 24 గంటల్లో 3,26,098 పాజిటివ్ కేసులు నమోదవగా, 3890 మంది మరణించారు. దీంతో మే 15, శనివారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల...






















































