తెలంగాణలో ఒకేరోజులో 3837 కరోనా కేసులు, 4976 రికవరీలు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. కొత్తగా 3837 కేసులు నమోదవడంతో మే 19, బుధవారం సాయంత్రం 5:30 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 5,40,603 కి చేరినట్టు...
టీఎస్ మోడల్ స్కూల్స్ అడ్మిషన్ టెస్ట్-2021: దరఖాస్తు గడువు పొడిగింపు
తెలంగాణ రాష్ట్రంలో మోడల్ స్కూల్స్ అడ్మిషన్ పరీక్షలు వాయిదాపడ్డాయి. ప్రస్తుత కరోనా పరిస్థితులు, లాక్ డౌన్ దృష్ట్యా మోడల్ స్కూల్స్ కు సంబంధించి 6వ తరగతి ప్రవేశాల కోసం జూన్ 6 న,...
నాలుగు ఆసుపత్రుల్లో సిటీస్కాన్, ఎంఆర్ఐ మిషన్లను ప్రారంభించిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం నాడు నెల్లూరు, కడప, ఒంగోలు, శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రుల్లో సిటీస్కాన్, ఎంఆర్ఐ మిషన్లను ప్రారంభించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి సీఎం...
తెలంగాణలో వైద్య విద్యార్థుల స్టైపండ్ 15 శాతం పెంపు
రాష్ట్రంలోని మెడికల్, డెంటల్ హౌస్ సర్జన్లు, పీజీ వైద్య, సూపర్ స్పెషాలిటీ, ఎండీఎస్ విద్యార్థుల స్టైపండ్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పంపిన ప్రతిపాదనలను...
బ్లాక్ ఫంగస్ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేరుస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
కరోనా బారినపడి కోలుకున్న కొందరికి తర్వాతి దశలో మ్యూకోర్ మైకోసిస్ (బ్లాక్ ఫంగస్) అనే వ్యాధి సోకుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో కూడా బ్లాక్ ఫంగస్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో చికిత్స విషయంలో...
గాంధీ ఆసుపత్రిని సందర్శించిన సీఎం కేసీఆర్, వైద్యసిబ్బందికి అభినందనలు
ప్రభుత్వ దవాఖానాల్లో కోవిడ్ చికిత్స విధానాన్ని పరిశీలించేందుకు, కరోనా పేషెంట్లకు భరోసానిచ్చేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు బుధవారం గాంధీ దవాఖానాను సందర్శించారు. మధ్యాహ్నం గాంధీకి చేరుకున్న సీఎం కేసీఆర్ గంటపాటు కరోనా పేషెంట్లున్న...
ఈ సమయంలో పుట్టినరోజు వేడుకలు వద్దు, అభిమానులకు విజ్ఞప్తి చేసిన జూనియర్ ఎన్టీఆర్
ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ తన అభిమానులకు ట్విట్టర్ వేదికగా ఈ రోజు ఒక విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల నేపథ్యంలో మే 20 తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులు ఏ...
కొత్తగా నమోదైన కరోనా కేసుల్లో 74 శాతం 10 రాష్ట్రాల్లోనే, రికవరీ రేటు 86.23...
దేశంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు నమోదు తగ్గుముఖం పట్టింది. వరుసగా మూడో రోజు 3 లక్షల కంటే కేసులు తక్కువుగా నమోదవగా, వరుసగా ఆరో రోజు కూడా రోజువారీ పాజిటివ్ కేసులు...
గుజరాత్ లో తౌక్టే తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రధాని మోదీ ఏరియల్ సర్వే
గుజరాత్ రాష్ట్రంలో తౌక్టే తుఫాన్ తీవ్ర ప్రభావం చూపిన సంగతి తెలిసిందే. తీవ్రస్థాయి తుఫాన్తో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ప్రాణ నష్టంతో పాటు భారీగా ఆస్థి నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రధాని...
డీఎండీకే అధినేత, కెప్టెన్ విజయ్కాంత్ కు అస్వస్థత, ఆసుపత్రిలో చేరిక
ప్రముఖ సినీ నటుడు, డీఎండీకే అధినేత విజయకాంత్ అస్వస్థతకు గురయ్యారు. బుధవారం తెల్లవారుజామున ఆయన చెన్నైలోని మియోట్ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయనకు వైద్యం కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతోనే...
కాసేపట్లో గాంధీ ఆసుపత్రికి వెళ్లనున్న సీఎం కేసీఆర్, కోవిడ్ వైద్యసేవలు పరిశీలన
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కాసేపట్లో సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి వెళ్లనున్నారు. కరోనా సెకండ్ వేవ్ విజృంభణ దృష్ట్యా గాంధీ ఆసుపత్రిని పుర్తిస్థాయి కోవిడ్ ఆసుపత్రిగా మార్చి కరోనా బాధితులకు...
బ్లాక్ ఫంగస్ వ్యాధి నిర్మూలనకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది : సీఎస్
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆయుష్ వైద్యులతో బ్లాక్ ఫంగస్ వ్యాధి చికిత్సకు అనుబంధంగా మందులు వినియోగించడంపై మంగళవారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో...
పిల్లలకు కోవిడ్ వస్తే? డా.శివరంజనితో యాంకర్ రవి అవగాహనా కార్యక్రమం
ప్రముఖ యాంకర్ రవి తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా కుకింగ్, ఫిట్ నెస్ టిప్స్ తో పాటుగా ఇంకా ఎన్నో క్రియేటివ్ కాన్సెప్ట్స్ తో తన అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక ఈ వీడియోలో...
తెలంగాణ రాష్ట్రంలో మే 30 వరకు లాక్డౌన్ పొడిగింపు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా నియంత్రణలో భాగంగా మే 12వ తేదీ నుంచి లాక్డౌన్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అమల్లో వున్న లాక్డౌన్ ను ఈనెల 30 తేదీ...
తెలంగాణ రాష్ట్రంలో ఇకపై ఆయుష్మాన్ భారత్ పథకం అమలు, సీఎం కేసీఆర్ నిర్ణయం
తెలంగాణ రాష్ట్రంలో ఇకపై కేంద్ర ప్రభుత్వ పథకమైన ఆయుష్మాన్ భారత్ పథకం అమలు కానుంది. ఈ మేరకు రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ విధివిధానాలను తెలంగాణ ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు మంగళవారం...
తెలంగాణ ప్రభుత్వానికి 40 ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ అందించిన టీఐఎఫ్
రాష్ట్రంలో కరోనా వైరస్ నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు మద్ధతుగా తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య (టీఐఎఫ్) ముందుకొచ్చింది. అందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వానికి 40 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను అందజేసింది. మంగళవారం నాడు...
తెలంగాణలో కరోనా : కొత్తగా 3982 మందికి పాజిటివ్, 27 మరణాలు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ప్రభావం కొనసాగుతుంది. కొత్తగా 3982 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో మే 17, మంగళవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా...
కరోనాతో ఒకేరోజులో 679 మంది మృతి, మరో 28438 పాజిటివ్ కేసులు నమోదు
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి ఉధృతి తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో మంగళవారం కొత్తగా 28,438 పాజిటివ్ కేసుల నమోదుకావడంతో మొత్తం కేసుల సంఖ్య 54,33,506 కి చేరింది. కరోనాకు చికిత్స పొందుతూ మరో...
ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం, జూన్ 1 వరకు లాక్డౌన్ పొడిగింపు
ఒడిశా రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్రంలో ఇప్పటికే అమల్లో ఉన్న లాక్డౌన్ తరహా ఆంక్షలను మరోసారి పొడిగిస్తూ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్...
వైఎస్ఆర్ మత్స్యకార భరోసా కింద రూ.119.88 కోట్లు విడుదల చేసిన సీఎం జగన్, వారి...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మే 18, మంగళవారం నాడు ‘వైఎస్ఆర్ మత్స్యకార భరోసా’ పథకం కింద రూ.119.88 కోట్ల నిధులు విడుదల చేశారు. వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం...






















































