ఏపీలో 1,15,275 కరోనా పరీక్షలు నిర్వహించగా, 18972 మందికి పాజిటివ్ గా నిర్ధారణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సోమవారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 1,15,275 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 18,972 మందికి...
జీహెచ్ఎంసీ కోవిడ్ కంట్రోల్ రూమ్ ద్వారా వైద్య సహాయాలు, సూచనలు
గ్రేటర్ హైదరాబాద్ లో కోవిడ్ సంబంధిత వైద్య సహాయాన్ని, కోవిడ్ పాజిటివ్ వస్తే చేపట్టాల్సిన జాగ్రత్తలు, తీసుకోవాల్సిన మందులు తదితర సలహాలు సూచనలను అందించేందుకై జీహెచ్ఎంసీ కోవిడ్ కంట్రోల్ రూమ్ నుండి వైద్యులను...
రాశి ఫలాల వల్ల నేను చేసిన తప్పు : డా.బీవీ పట్టాభిరామ్
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో “రాశి ఫలాలు” పై తన అభిప్రాయాన్ని తెలియజేశారు. నమ్మకాలు, చాదస్తాలతో ఎలా ఇబ్బందులు పడతారో వివరించారు. అలాగే రాశి ఫలాలకు...
మే 5న సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న మమతా బెనర్జీ
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. బెంగాల్లో 292 అసెంబ్లీ స్థానాలకు గాను తృణమూల్ కాంగ్రెస్ 213...
ఐపీఎల్-2021: ఇద్దరు ఆటగాళ్లకు కరోనా, నేటి కేకేఆర్ vs ఆర్సీబీ మ్యాచ్ రీషెడ్యూల్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2021 ఆసక్తికరంగా సాగుతున్న తెలిసిందే. అయితే ప్రస్తుత కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఐపీఎల్-2021 కు తొలి ఎదురుదెబ్బ తగిలింది. కోల్కతా నైట్రైడర్స్ కు చెందిన ఇద్దరు ఆటగాళ్లకు కరోనా...
కరోనాతో మాజీ ఎంపీ సబ్బం హరి కన్నుమూత
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం రోజురోజుకి పెరిగిపోతుంది. రోజువారీగా భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవడంతో పాటుగా కరోనాకు చికిత్స పొందుతూ పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలో ఏపీకి చెందిన ప్రముఖ...
ఏపీలో ఎల్లుండి నుంచి పాక్షిక కర్ఫ్యూ, ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకే...
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా మే 5, బుధవారం నుంచి పాక్షిక కర్ఫ్యూ విధించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. మే 5 నుంచి రెండువారాలు...
జీహెచ్ఎంసీలో కరోనా లక్షణాలున్న వారికీ హోం ట్రీట్ మెంట్ కిట్లు : సీఎస్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదివారం నాడు బి.ఆర్.కె.ఆర్ భవన్ నుండి జీహెచ్ఎంసీ ప్రాంతాలలో కోవిడ్ పై జోనల్ కమిషనర్లు మరియు...
దేశంలో 24 గంటల్లో 368147 కరోనా పాజిటివ్ కేసులు, 3417 మరణాలు నమోదు
దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. గత 24 గంటల్లో మరోసారి భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదయ్యాయి. కొత్తగా 3,68,147 కరోనా కేసులు నమోదవడంతో మే 3, సోమవారం ఉదయం...
తెలంగాణలో కొనసాగుతున్న మినీ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ పక్రియ
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన మినీ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ పక్రియ కొనసాగుతుంది. సోమవారం ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమైంది. ముందుగా రాష్ట్రంలోని ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లతో పాటుగా సిద్దిపేట,...
తమిళనాడులో డీఎంకే హవా, స్టాలిన్ కే పట్టం
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) పార్టీ ఘన విజయం సాధించింది. పదేళ్ల తరవాత తమిళనాడు రాష్ట్రంలో డీఎంకే అధినేత స్టాలిన్ నేతృత్వంలో ఆ పార్టీ అధికారం దక్కించుకుంది. దివంగత...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 5695 మందికి పాజిటివ్, 49 మరణాలు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. కొత్తగా 5695 కేసులు నమోదవడంతో మే 2, ఆదివారం రాత్రి 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,56,485 కి చేరినట్టు రాష్ట్ర...
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం నుంచి ఈటల రాజేందర్ బర్తరఫ్
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం నుంచి మంత్రి ఈటల రాజేందర్ ను బర్తరఫ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. సీఎం కేసీఆర్ సిఫారసు మేరకు...
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు: మమతాబెనర్జీ హ్యాట్రిక్ విజయం
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతాబెనర్జీ నేతృత్వంలోని ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. వరుసగా మూడోసారి కూడా బెంగాల్ ప్రజలు మమతాబెనర్జీకే పట్టంకట్టారు. ఈసారి బెంగాల్ ఎన్నికలను బీజేపీ...
ఎన్నికల సందర్భంలో ఇచ్చిన ప్రతి వాగ్ధానాన్ని నెరవేరుస్తాం : సీఎం కేసీఆర్
టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ కు ఆశీర్వచనమిచ్చి, భారీ మెజారిటీతో గెలిపించినందుకు నాగార్జున సాగర్ నియోజకవర్గ ప్రజలందరికీ సీఎం కేసీఆర్ హృదయపూర్వక కృతజ్జతలు, ధన్యవాదాలు తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వ విధానం ప్రకారం, ఎన్నికల...
నాగార్జునసాగర్ లో 18872 ఓట్ల ఆధిక్యంతో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ గెలుపు
నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘనవిజయం సాధించింది. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నోముల భగత్ కుమార్ 18872 వేలకుపైగా మెజార్టీతో గెలుపొందారు. కౌంటింగ్ మొదటినుంచి టీఆర్ఎస్ తిరుగులేని ఆధిపత్యాన్ని...
ఏపీలో రికార్డుస్థాయిలో 23920 కరోనా కేసులు, 83 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా నమోదయ్యాయి. గత 24 గంటల్లో 1,14,299 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా 23920 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. అనంతపూర్, చిత్తూరు,...
గత 24 గంటల్లో కరోనా కేసులు, మరణాలు అత్యధికంగా నమోదైన రాష్ట్రాలివే…
దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతుంది. గత 24 గంటల్లో కొత్తగా 3,92,488 కేసులు, 3689 మరణాలు నమోదవడంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,95,57,457 కు చేరుకోగా, మరణాల సంఖ్య 2,15,542 కి...
తిరుపతి లోక్సభ ఉపఎన్నికలో 2,71,592 ఓట్ల భారీ మెజార్టీతో వైఎస్సార్సీపీ అభ్యర్థి విజయం
తిరుపతి లోక్సభకు జరిగిన ఉపఎన్నికలో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించింది. వైఎస్సార్సీపీ అభ్యర్థి ఎం.గురుమూర్తి 2,71,592 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019 ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ కంటే ఈసారి వైఎస్సార్సీపీ అభ్యర్ధికి మెజార్టీ...
ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షలు వాయిదా
ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణమీద పునరాలోచన చేయాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని, న్యాయస్థానం అభిప్రాయాన్ని గౌరవిస్తూ పరీక్షలను వాయిదా వేస్తున్నామని ఏపీ విద్యా...























































