దేశంలో కరోనా వ్యాక్సినేషన్ : 15.68 కోట్లకుపైగా వ్యాక్సిన్ డోసుల పంపిణీ
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. దేశంలో ఇప్పటివరకు లబ్ధిదారులకు అందించిన కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య 15.68 కోట్లకు చేరుకుంది. దేశవ్యాప్తంగా హెల్త్ కేర్, ఫ్రంట్లైన్ వర్కర్స్, 45 ఏళ్లు...
ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం, లాక్డౌన్ మరో వారం రోజులు పొడిగింపు
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ప్రస్తుతం అమలవుతున్న లాక్డౌన్ ను మరో వారంరోజుల పాటుగా పొడిగిస్తున్నట్టు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ శనివారం నాడు ప్రకటించారు....
కోవిడ్ పాజిటివ్ బాధితులకు మెడికల్ కిట్లను ఇంటి వద్దనే అందజేసేలా ఏర్పాట్లు: సీఎస్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సీఎం కార్యదర్శి రాజశేఖర్ రెడ్డితో కలిసి సీనియర్ అధికారులతో బి.ఆర్.కె.ఆర్ భవన్ లో శనివారం సమావేశం...
తెలంగాణలో కరోనా : కొత్తగా 7430 మందికి పాజిటివ్, 56 మరణాలు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ప్రభావం కొనసాగుతుంది. కొత్తగా 7430 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో మే 1, శనివారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కరోనా...
తమిళనాడులో డీఎంకే, బెంగాల్లో టీఎంసీ అత్యధిక స్థానాల్లో ముందంజ
బెంగాల్లో 200 పైగా స్థానాల్లో టీఎంసీ ఆధిక్యం, 89 స్థానాల్లో బీజేపీ, ఒక స్థానంలో లెఫ్ట్-కాంగ్రెస్ కూటమి.
తమిళనాడులో 135 స్థానాల్లో డీఎంకే ఆధిక్యం.
కేరళలో 88 స్థానాల్లో ఎల్డీఎఫ్ ముందంజ.
...
తిరుపతిలో ఫ్యాన్ హవా, 61482 ఓట్ల ఆధిక్యంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి గురుమూర్తి
తిరుపతి లోక్సభ ఉపఎన్నిక ఫలితాల్లో అధికార వైఎస్సార్సీపీ పార్టీ ఆధిపత్యం కొనసాగుతుంది. ప్రస్తుతానికి వైఎస్సార్సీపీ అభ్యర్థి ఎం.గురుమూర్తి 61,482 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
తిరుపతి లోక్సభ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు పక్రియ ఈ రోజు...
నాగార్జునసాగర్: 7 రౌండ్ల తర్వాత 6532 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్
నాగార్జునసాగర్ ఉపఎన్నిక ఫలితాల్లో కారు హవా కొనసాగుతుంది. టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ కుమార్ 6532 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. 7వ రౌండ్ లో టీఆర్ఎస్ కు 4022, కాంగ్రెస్కి 2,607, బీజేపీకి...
కరోనా విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి: సీఎం కేసీఆర్
కరోనా విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని, ప్రతిరోజూ మూడు సార్లు రివ్యూ నిర్వహించి స్వయంగా పర్యవేక్షించాలని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. రెమిడెసివర్ వంటి...
కరోనాతో 24 గంటల్లో 802 మంది మృతి, మరో 63282 పాజిటివ్ కేసులు నమోదు
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. ఇటీవల ప్రతి రోజూ 60 వేలకుపైగానే కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో మే 1, శనివారం కూడా 63282 కరోనా కేసులు, 802...
సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ మార్పు, డేవిడ్ వార్నర్ నుంచి కేన్ విలియమ్సన్ కు బాధ్యతలు
ప్రస్తుతం జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2021 లో వరుస పరాజయాలు ఎదుర్కొంటున్న సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో కీలక మార్పు చోటుచేసుకుంది. సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ బాధ్యతలను డేవిడ్ వార్నర్ నుంచి కేన్...
వైద్య శాఖ నుంచి తొలగింపుపై ఈటల రాజేందర్ స్పందన ఇదే …
వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా తనను బాధ్యతల నుంచి తొలగించడంపై ఈటల రాజేందర్ స్పందించారు. "ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో వైద్యశాఖలో ప్రతి క్షణం రివ్యూ చేసుకుని, నిర్ణయాలు తీసుకునే అవసరం ఉంటుంది. నా...
ఏపీలో కొత్తగా 19412 కరోనా కేసులు, 10 జిల్లాల్లో 1000 కి పైగా కేసులు...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. కొత్తగా రికార్డ్ స్థాయిలో 19412 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మే 1, శనివారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య...
తెలంగాణలో మే 1, 2 వ తేదీల్లో కరోనా వ్యాక్సినేషన్ నిలిపివేత
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మే 1 మరియు 2వ తేదీల్లో అన్ని ప్రభుత్వ కరోనా వ్యాక్సినేషన్ కేంద్రాలలో (జిసివిసి) కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డా.శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్రానికి...
మే 4 నుండి భారత్ నుంచి వచ్చే విమానాలపై పరిమితులు విధిస్తూ అమెరికా నిర్ణయం
దేశంలో కరోనా మహమ్మారి ఉధృతితో రోజువారీగా భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో యూకే, యుఎఇ, కెనడా, న్యూజిలాండ్, హాంకాంగ్ వంటి పలు దేశాలు భారత్ నుంచి...
నాగార్జునసాగర్, తిరుపతి ఉపఎన్నికల ఓట్ల కౌంటింగ్ రేపే
తెలంగాణ రాష్ట్రంలోని నాగార్జునసాగర్ అసెంబ్లీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి లోక్సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ రేపు జరగనుంది. కౌంటింగ్ ఏర్పాట్లను ఎన్నికల అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు....
ఐదు రాష్ట్రాల్లో రేపే వెలువడనున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు
దేశంలో పశ్చిమబెంగాల్, కేరళ, అస్సాం, తమిళనాడు రాష్ట్రాలతో సహా శాసనసభ కలిగిన కేంద్రపాలితమైన పుదుచ్చేరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పక్రియ రేపు (మే 2, ఆదివారం) జరగనుంది. అలాగే వీటితో...
హైదరాబాద్ చేరుకున్న 1.5 లక్షల స్పుత్నిక్-వి కరోనా వ్యాక్సిన్ డోసులు
రష్యా ఆర్డీఐఎఫ్ అభివృద్ధి చేసిన స్పుత్నిక్-వి కరోనా వ్యాక్సిన్ మొదటి బ్యాచ్ శనివారం నాడు భారత్ కు చేరుకుంది. రష్యాలోని మాస్కో నుంచి ప్రత్యేక విమానంలో 1.5 లక్షల స్పుత్నిక్-వి కరోనా వ్యాక్సిన్...
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 4,01,993 కరోనా కేసులు, 3523 మరణాలు
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 4,01,993 కరోనా పాజిటివ్ కేసులు, 3523 మరణాలు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,91,64,969 కు చేరుకోగా, మరణాల సంఖ్య 2,11,853 కి పెరిగింది. కరోనా...
రాష్ట్రాలకు రూ.8,873.6 కోట్ల ఎస్డీఆర్ఎఫ్ నిధులను విడుదల చేసిన కేంద్రం
కేంద్రప్రభుత్వం శనివారం నాడు 22 రాష్ట్రాలకు రూ.8,873.6 కోట్ల ఎస్డీఆర్ఎఫ్ నిధులను విడుదల చేసింది. కేంద్ర హోమ్ శాఖ సిఫారసు మేరకు 2021-22 సంవత్సరానికి గానూ రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి (ఎస్డీఆర్ఎఫ్)...
ఈటల రాజేందర్ నుంచి వైద్య ఆరోగ్య శాఖ సీఎం కేసీఆర్ కు బదిలీ
తెలంగాణ రాష్ట్రంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పై వచ్చిన భూకబ్జా ఆరోపణలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు విచారణ ప్రారంభమైన సంగతి...























































