ఏపీలో కోవిడ్-19 వాలంటీర్ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏప్రిల్ 8, బుధవారం నాటికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 348 కి చేరుకుంది. ఇక బుధవారం రాత్రి 9 గంటల నుంచి ఈరోజు గురువారం ఉదయం 9 గంటల...
నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ సస్పెన్షన్
విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఆనస్థీషియా (మత్తు) వైద్య నిపుణుడు డాక్టర్ కె.సుధాకర్ రెండ్రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వ తీరుపై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. కరోనా బాధితులకు చికిత్స...
మోదీ గ్రేట్…భారత్ కు ధన్యవాదాలు తెలిపిన ట్రంప్
అమెరికాలో కోవిడ్-19(కరోనా వైరస్) తీవ్రమైన ప్రభావం చూపుతున్న సంగతి తెలిసిందే. కరోనా బాధితులకు ఇతర ఔషధాలతో కలిపి హైడ్రాక్సీక్లోరోక్విన్ను ఉపయోగిస్తే మంచి ఫలితాలు ఉంటున్నాయని అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్డీఏ) సూచించింది....
మద్యం హోమ్ డెలివరీకి గ్రీన్ సిగ్నల్…
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 వరకు లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. లాక్డౌన్ సందర్భంగా దాదాపు అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో మద్యం షాపులను కూడా...
లాక్డౌన్ పెంచినా ప్రజలు సహకరించాలి – మంత్రి హరీష్ రావు
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ ఇంకో వారం, పదిహేను రోజులు పెంచినా ప్రజలు సహకరించాలని తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు కోరారు. ఓ వైపు కరోనాపై...
కరోనా వ్యాప్తి: ఏపీప్రభుత్వ పరిధిలోకి 58 ప్రైవేట్ ఆసుపత్రులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) రోజురోజుకు మరింత ప్రభావం చూపుతుంది. ఏప్రిల్ 8, బుధవారం నాడు ఉదయానికి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 329కి చేరినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల...
స్క్రీన్ ప్లే ఫార్మాట్స్, షాట్ డివిజన్ లపై శ్రీ పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషణ
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీ రంగంలో వారి అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో అందిస్తూ వర్తమాన సినీ రచయితలకు అవగాహనా కల్పిస్తున్నారు. రచనా విభాగానికి చెందిన పలు అంశాల పాఠాలను సినీ...
లాక్డౌన్ ఎత్తివేత కుదిరేలా లేదు, అఖిలపక్ష నేతలతో పీఎం మోదీ
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో తాజా పరిస్థితులపై చర్చించేందుకు అన్ని పార్టీల పార్లమెంటు ఫ్లోర్ లీడర్లతో ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం నాడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా...
ఏపీలో రోజుకు 2వేల ర్యాపిడ్ కిట్లు తయారీ – మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో గల మెడ్టెక్ జోన్లో కరోనా ర్యాపిడ్ టెస్ట్ కిట్ల తయారీకి అనుమతి ఇచ్చామని, ప్రస్తుతం రోజుకు 2వేల కిట్లు తయారవుతున్నాయని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యశాఖ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి...
లాక్డౌన్ పొడిగింపు అంశాన్ని పరిశీలిస్తున్నాం – కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 వరకు లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. తాజాగా లాక్డౌన్ పొడిగింపు అంశంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి...














































