Home Search
టీటీడీ - search results
If you're not happy with the results, please do another search
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్: తిరుపతిలో ‘చెస్ ఒలింపియాడ్’ టార్చ్ ర్యాలీ, పాల్గొన్న మంత్రి ఆర్కే రోజా
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' లో భాగంగా ఈ చెస్ ఒలింపియాడ్ రిలే కార్యక్రమాన్ని నేడు తిరుపతిలో నిర్వహించారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ క్రీడా, సాంస్కృతిక శాఖ...
వైఎస్సార్సీపీ ఫ్లీనరీకి అన్ని ఏర్పాట్లు సిద్ధం, ప్లీనరీ నిర్వహణకై కమిటీలు, కన్వీనర్లు వీళ్ళే…
వైఎస్సార్సీపీ ఫ్లీనరీ నిర్వహణకు రంగం సిద్ధమైంది. జూలై 8, 9 తేదీల్లో గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న మైదానంలో ప్లీనరీ నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేశారు. వైఎస్సార్సీపీ ఆవిర్భవించాక...
ఏపీ: జూలై 8, 9 తేదీల్లో వైఎస్సార్సీపీ ప్లీనరీ, గుంటూరులో భారీ ఏర్పాట్లు
ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ వైఎస్సార్సీపీ పండుగకు సిద్ధమవుతోంది. జూలై 8, 9 తేదీల్లో గుంటూరులో ఆ పార్టీ రాష్ట్ర ప్లీనరీ నిర్వహించనుంది. ఈ మేరకు గుంటూరు-విజయవాడ మధ్యనున్న ఆచార్య నాగార్జున యూనివర్శిటీకి ఎదురుగా...
తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్న్యూస్, రేపే సెప్టెంబరు నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల
శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) గుడ్న్యూస్ అందించింది. సెప్టెంబరు నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను రేపు (జూలై 7, గురువారం) ఉదయం...
తిరుపతిలో శ్రీ వకుళామాత ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్న సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా గన్నవరం నుండి రేణిగుంట ఎయిర్పోర్ట్కు చేరుకున్న ముఖ్యమంత్రికి ఘనస్వాగతం లభించింది. ఉప ముఖ్యమంత్రి కే నారాయణ...
నయనతార జంట తిరుమలలో చెప్పులు వేసుకోవడంపై వివాదం.. విఘ్నేశ్ శివన్ క్షమాపణలు
తిరుమలలోని తిరుమాడ వీధుల్లో నయనతార చెప్పులు ధరించిన వివాదంపై ఆమె భర్త విఘ్నేష్ శివన్ క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు ఆయన సారీ చెబుతూ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. గురువారం మహబలిపురంలో...
అమరావతిలో శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో వైభవంగా మహా సంప్రోక్షణ, పాల్గొన్న ఏపీ గవర్నర్
అమరావతిలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో నిర్మించిన శ్రీ వెంకటేశ్వరస్వామి వారి ఆలయంలో గురువారం ప్రాణ ప్రతిష్ట, మహా సంప్రోక్షణ కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమాల్లో ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్...
అమరావతిలో జూన్ 9న శ్రీవారి ఆలయ మహాసంప్రోక్షణ.. పాల్గొననున్న గవర్నర్ హరిచందన్, సీఎం జగన్
టీటీడీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ లోని అమరావతిలో నిర్మితమవుతున్న శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జూన్ 9వ తేదీన మహాసంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హరీష్ రావు.. 50వ జన్మదినం సందర్భంగా మంత్రికి శుభాకాంక్షల వెల్లువ
తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. నేడు ఆయన జన్మదినం సందర్భంగా నిన్న సాయంత్రం అలిపిరి మెట్లమార్గంలోని మొదటి మెట్టు వద్ద కొబ్బరి కాయ కొట్టి,...
భువనేశ్వర్లో శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ట, సీఎం జగన్, గవర్నర్ ను ఆహ్వానించిన వైవీ సుబ్బారెడ్డి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మంగళవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కలిశారు. ఈ సందర్భంగా ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్లో...