Home Search
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము - search results
If you're not happy with the results, please do another search
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్కు కరోనా పాజిటివ్
దేశంలో కరోనావ్యాప్తి మళ్ళీ పెరుగుతున్న నేపథ్యంలో పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీల కీలక నాయకులు కరోనా వైరస్ బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ...
శ్రీ రామనవమి సందర్భంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
శ్రీ రామనవమి పర్వదిన శుభ సందర్భంగా ప్రతి ఒక్కరికీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. భగవాన్ శ్రీ రామచంద్ర జీవితం ప్రతి యుగంలో స్ఫూర్తిదాయకంగా కొనసాగుతుందని ప్రధాని మోదీ అన్నారు....
మార్చి 8 నుంచి 11 వరకు భారత్ లో పర్యటించనున్న ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ మార్చి 8 నుంచి 11 వరకు భారత్ లో పర్యటించనున్నారు. ప్రధాని ఆంథోనీ అల్బనీస్ తో పాటు వాణిజ్యం...
రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు
అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం రాష్ట్రాల ప్రజలకు వారి రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. “చైతన్యానికి మరియు దేశభక్తికి...
సీఎం వైఎస్ జగన్ ను కలిసిన చదరంగ క్రీడాకారిణి చిన్నారి కోలగట్ల అలన మీనాక్షి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో విశాఖపట్నానికి చెందిన చదరంగ క్రీడాకారిణి చిన్నారి కోలగట్ల అలన మీనాక్షి కలిశారు. ఈ సందర్భంగా మీనాక్షిని సీఎం...
ఈజిప్ట్ అధ్యక్షుడితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విస్తృత చర్చలు
దేశంలో గురువారం జరగనున్న 74వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గౌరవ అతిథిగా ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దేల్ ఫతేహ్ ఎల్-సీసీ పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ చేరుకున్న ఈజిప్ట్ అధ్యక్షుడికి బుధవారం...
ఈ నెల 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం.. ఫిబ్రవరి 1న బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న కేంద్రం
ఈ నెల 31వ తేదీ నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మధ్యలో ఫిబ్రవరి 14వ తేదీ నుంచి మార్చి 12వ తేదీ వరకు తాత్కాలిక విరామంతో ఏప్రిల్ 6వ తేదీ...
భారత్ తొలి ప్రైవేట్ రాకెట్ విక్రమ్-ఎస్ విజయవంతంగా ప్రయోగం, ఇస్రో, ఇన్-స్పేస్ కు ప్రధాని మోదీ అభినందనలు
స్కైరూట్ ఏరోస్పేస్ అభివృద్ధి చేసిన భారతదేశపు తొలి ప్రైవేట్ రాకెట్ విక్రమ్-సబార్బిటల్ను విజయవంతంగా ప్రయోగించినందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరియు ఇన్-స్పేస్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఈ మేరకు...
జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన పలువురు ప్రముఖులు
భారతదేశ వ్యాప్తంగా జాతిపిత మహాత్మా గాంధీ 153వ జయంతి వేడుకలను ఘనంగా జరుగుతున్నాయి. మహాత్మా గాంధీ దేశానికి సేవలను, ఆయన ఆశయాలను ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని రాజ్ఘాట్ వద్ద గాంధీజీకి...
సెప్టెంబర్ 5 నుండి 8 వరకు భారత్ లో పర్యటించనున్న బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా
పీపుల్స్ రిపబ్లిక్ బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనా సెప్టెంబర్ 5వ తేదీ నుండి 8వ తేదీ వరకు భారతదేశ పర్యటనకు రానున్నారు. ఈ మేరకు కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ...