Home Search
మోదీ - search results
If you're not happy with the results, please do another search
ఫోన్ ట్యాపింగ్ పై ఆధారాలు ఉంటే ఇవ్వండి, చంద్రబాబుకు ఏపీ డీజీపీ లేఖ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైసీపీ ప్రభుత్వం ట్యాపింగ్కు పాల్పడుతుందని ఆరోపిస్తూ టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సోమవారం నాడు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ప్రతిపక్ష...
కరోనాతో మాజీ క్రికెటర్ చేతన్ చౌహన్ కన్నుమూత
టీమిండియా మాజీ క్రికెటర్, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మంత్రి చేతన్ చౌహాన్ కన్నుమూశారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. జూలై 12 న కరోనా సోకడంతో లక్నోలోని సంజయ్ గాంధీ పీజీఐ ఆస్పత్రిలో చేరారు....
కేంద్ర ప్రభుత్వం కాజీపేటలో రైల్ కోచ్ ఫ్యాక్టరి ఏర్పాటు చేయాలి – మంత్రి కేటిఆర్
రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం కొండకల్ గ్రామంలో మేధా గ్రూప్ ఏర్పాటు చేస్తున్న భారతదేశపు అతిపెద్ద ప్రైవేట్ రైల్వేకోచ్ ఫ్యాక్టరీకి రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటిఆర్ భూమిపూజ చేశారు....
రామ జన్మభూమి ట్రస్ట్ చీఫ్ మహంత్ నృత్య గోపాల్ దాస్ కు కరోనా పాజిటివ్
రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఛైర్ పర్సన్ మహంత్ నృత్య గోపాల్ దాస్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఆయన అస్వస్థతకు గురవడంతో పరీక్షలు నిర్వహించగా, గురువారం నాడు...
దేశంలో వైద్య సదుపాయాలను పెంచాల్సిన అవసరాన్ని కరోనా గుర్తుచేసింది – సీఎం కేసీఆర్
కరోనా అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని, దేశంలో వైద్య సదుపాయాలను పెంచే విషయంపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సూచించారు. పది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇవాళ...
ఏపీ సీఎస్ నీలం సాహ్ని పదవీ కాలం డిసెంబర్ నెలాఖరు వరకు పొడిగింపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పదవీ కాలాన్ని డిసెంబర్ 31, 2020 వరకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 7, శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. ముందుగా...
కేరళలో ఘోర విమాన ప్రమాదం: 18 చేరిన మృతుల సంఖ్య, దర్యాప్తు ప్రారంభం
కేరళలోని కోజికోడ్లో ఆగస్టు 7, శుక్రవారం రాత్రి ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. వందేభారత్ మిషన్లో భాగంగా దుబాయ్ నుంచి కోజికోడ్కు చేరుకున్న ఎయిరిండియాకు చెందిన విమానం ల్యాండింగ్...
కోవిడ్-19 పై పోరాటం: రూ.890.32 కోట్లు విడుదల చేసిన కేంద్రం
కోవిడ్-19 ఎమర్జెన్సీ రెస్పాన్స్, ఆరోగ్య వ్యవస్థ సన్నద్ధత కోసం ప్రకటించిన ప్యాకేజీలో భాగంగా రెండో విడత ఆర్థికసాయాన్ని గురువారం నాడు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. దేశంలోని 22 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు రూ.890.32...
బీరట్ లో భారీ పేలుళ్లు: 100 మంది మృతి, 4000 మందికి పైగా గాయాలు
లెబనాన్ రాజధాని బీరట్లో మంగళవారం నాడు భారీ పేలుళ్లు సంభవించిన సంగతి తెలిసిందే. పోర్టు ఏరియాల్లో భారీగా మందుగుండు సామగ్రిని నిల్వ ఉంచడంతో ఈ పేలుళ్లు జరిగినట్టు అక్కడి అధికారులు వెల్లడించారు. ఈ...
అయోధ్యలో అద్భుత ఘట్టం: రామమందిరం నిర్మాణానికి వైభవంగా భూమిపూజ
అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. రామమందిరం నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా భూమి పూజ వైభవంగా జరిగింది. వేదపండితుల మంత్రాల నడుమ పీఎం మోదీ శంకుస్థాపన చేశారు. ముందుగా రామమందిరం...