Home Search
%E0%B0%95%E0%B1%87%E0%B0%B8%E0%B1%80%E0%B0%86%E0%B0%B0%E0%B1%8D - search results
If you're not happy with the results, please do another search
తెలంగాణలో మే 31 వరకు లాక్డౌన్, రేపటి నుంచే ఆర్టీసీ సర్వీసులు ప్రారంభం
లాక్డౌన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం తాజా మార్గదర్శకాలు జారీ చేసిన నేపథ్యంలో రాష్ట్రంలో అనుసరించాల్సిన వ్యూహంపై తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఈ రోజు కేబినెట్ సమావేశం జరిగింది. అనంతరం సీఎం...
కొనసాగుతున్న తెలంగాణ కేబినెట్ భేటీ, లాక్డౌన్ సడలింపులపై చర్చ
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన మే 18, సోమవారం సాయంత్రం 5 గంటలకు ప్రగతి భవన్ లో రాష్ట్ర కేబినెట్ కీలక సమావేశం ప్రారంభమైంది. లాక్డౌన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం తాజా...
నేడే తెలంగాణ కేబినెట్ భేటీ, లాక్డౌన్ సడలింపులపై కీలక నిర్ణయం?
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన మే 18, సోమవారం సాయంత్రం 5 గంటలకు ప్రగతి భవన్ లో రాష్ట్ర కేబినెట్ కీలక సమావేశం జరుగనుంది. లాక్డౌన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం తాజా మార్గదర్శకాలు...
కరోనాపై పోరు: సీఎం రిలీఫ్ ఫండ్ కు తెలంగాణ కాటన్ మిల్లర్స్ విరాళం
కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు తమ వంతు సాయంగా ప్రముఖ కంపెనీలు, ప్రభుత్వ రంగ సంస్థలు, పారిశ్రామిక వేత్తలు, సినీ ప్రముఖులు, అన్ని వర్గాల నుంచి...
తెలంగాణలో కొత్త మినహాయింపులు, ఇవాళ నుంచి తెరిచే షాపులు ఇవే…
కరోనా వ్యాప్తి నివారణ చర్యలు, లాక్డౌన్ అమలు, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు తదితర అంశాలపై మే 15, శుక్రవారం నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు....
కేంద్రం మార్గదర్శకాలు పరిశీలించాక రాష్ట్రంలో లాక్డౌన్ పై వ్యూహం – సీఎం కేసీఆర్
కరోనా వ్యాప్తి నివారణ చర్యలు, లాక్డౌన్ అమలు, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు తదితర అంశాలపై మే 15, శుక్రవారం నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు....
గోదావరి నదీ జలాల వినియోగంపై మే 17న సీఎం కేసీఆర్ సమావేశం
ఈ వర్షాకాలంలో గోదావరి నదీ జలాలను వినియోగించే ప్రణాళిక రూపొందించేందుకు మే 17న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం జరగనుంది. గోదావరి ప్రాజెక్టలు పరివాహక ప్రాంతాల మంత్రులు, అధికారులతో జరిగే...
తెలంగాణలో ఇంటర్ వాల్యుయేషన్ ప్రారంభం
తెలంగాణ రాష్ట్రంలో మిగిలిన పదో తరగతి పరీక్షలను మే నెలలోనే నిర్వహిస్తామని, అలాగే ఇంటర్మీడియట్ పరీక్షల వాల్యుయేషన్ ను త్వరలోనే చేపడతామని ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన సంగతి...
ఏపీ ప్రభుత్వం నిర్ణయం ఏకపక్షం…తీవ్ర అభ్యంతరకరం – సీఎం కేసీఆర్
శ్రీశైలం ప్రాజెక్టు నుంచి మూడు టిఎంసిల నీటిని లిఫ్టు చేసే విధంగా కొత్త ఎత్తిపోతల పథకం చేపట్టడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించి, అందుకు సంబంధించిన జీవో కూడా విడుదల చేసింది. ఈ అంశంపై...
కరోనా ప్రభావం ఉన్నప్పటికీ…వ్యూహం, ప్రణాళికలు సిద్ధం చేయండి – సీఎం కేసీఆర్
కరోనా వ్యాప్తి నివారణ చర్యలు, లాక్డౌన్ అమలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మే 11, సోమవారం నాడు ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నివారణ...