Home Search
%E0%B0%95%E0%B1%87%E0%B0%B8%E0%B1%80%E0%B0%86%E0%B0%B0%E0%B1%8D - search results
If you're not happy with the results, please do another search
కొనసాగుతున్న తెలంగాణ కేబినెట్ భేటీ, లాక్డౌన్ పొడిగింపు?
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఈ రోజు ప్రగతి భవన్ లో రాష్ట్ర కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలు, లాక్డౌన్ అమలు, పొడిగింపు తదితర అంశాలపై...
వలస కూలీల తరలింపుకు రోజుకు 40 ప్రత్యేక రైళ్లు – సీఎం కేసీఆర్
లాక్డౌన్ వలన వలస కార్మికులు పడుతున్న ఇబ్బందులపై మే 4, సోమవారం నాడు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సమీక్ష నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వలస కార్మికులను తమ...
లాక్డౌన్ పై సీఎం కేసీఆర్ నిర్ణయంపై ఉత్కంఠ, కేబినెట్ భేటీలో నిర్ణయం?
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా మే 4 వ తేదీ నుంచి మరో రెండువారాల పాటు దేశవ్యాప్తంగా లాక్డౌన్ ను పొడిగిస్తునట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో...
మే 5 న తెలంగాణ కేబినెట్ కీలక భేటీ, లాక్డౌన్ పై నిర్ణయం?
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన మే 5, మంగళవారం మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రగతి భవన్ లో రాష్ట్ర కేబినెట్ కీలక సమావేశం జరుగనుంది. కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలు,...
రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా మారుతున్నతెలంగాణ – సీఎం కేసీఆర్
యాసంగి పంటల కొనుగోలు, వానాకాలం సాగు ఏర్పాట్లు, ఎరువుల లభ్యత, గోదాములు-రైతు వేదికల నిర్మాణం, పంటలకు మద్దతు ధర రాబట్టే విధానం, పౌర సరఫరాల సంస్థ కార్యకలాపాలను విస్తరించడం, రైతుబంధు సమతిలను క్రియాశీలం...
రాష్ట్రంలో 21 జిల్లాల్లో కరోనా యాక్టీవ్ కేసులు లేవు – సీఎం కేసీఆర్
ఏప్రిల్ 27, సోమవారం నాడు ప్రధాని మోదీతో ముఖ్యమంత్రుల వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల...
తెలంగాణలో 300 అన్నపూర్ణ కేంద్రాలు, రోజు 2 లక్షల మందికి భోజనం
తెలంగాణ రాష్ట్రంలో ఎవరూ ఆకలితో ఉండకూడదన్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు 300 అన్నపూర్ణ సెంటర్ల ద్వారా దాదాపు 2 లక్షల మందికి ప్రతి రోజు ఉదయం మరియు సాయంత్రం భోజనాన్ని...
అద్దె వసూళ్లపై వేధిస్తే కఠిన చర్యలు, తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు
లాక్డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలో మార్చి, ఏప్రిల్, మే నెలలకు ఇంటి కిరాయిదారులను యజమానులు ఇబ్బంది పెట్టొద్దని, ఆ తర్వాత వాయిదా పద్ధతిలో చెల్లించే అవకాశం ఇవ్వాలి, మరియు వడ్డీ వసూలు చేయకూడదని తెలంగాణ...
సీఏఏకి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్
తెలంగాణ శాసనసభ ఆఖరి రోజు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కి వ్యతిరేకంగా శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టారు. అనంతరం ఈ...