Home Search
సాయన్న - search results
If you're not happy with the results, please do another search
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి ద్వారా అభివృద్ధి బాటపడుతున్న గ్రామాలు -మంత్రి కొప్పుల
రాష్ట్రంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాలు అభివృద్ధి బాట పడుతున్నాయని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. పెద్దపల్లి జిల్లాలో మంగళవారం నాడు...
నగరంలో దళిత బంధు, ఆసరా పెన్షన్ లపై మంత్రులు తలసాని శ్రీనివాస్, మహమూద్ అలీ సమీక్ష
దళితబందు బంధు కార్యక్రమం రెండో విడత అర్హులైన లబ్దిదారుల వివరాలను నాలుగు రోజులలో అందజేయాలని తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్...
ఎస్ఎన్డీపీతో నగరంలో వరదముంపు సమస్య శాశ్వతంగా పరిష్కారం అవుతుంది: మంత్రి తలసాని శ్రీనివాస్
ఎన్నో సంవత్సరాల నుండి ఉన్న వరదముంపు సమస్య సమగ్ర నాలా అభివృద్ధి కార్యక్రమం (ఎస్ఎన్డీపీ) తో శాశ్వతంగా పరిష్కారం అవుతుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి...
సీఎస్ సోమేశ్ కుమార్ తో వీఆర్ఏల సమావేశం, చర్చలు సఫలం, నేటి నుంచే విధుల్లోకి…
తెలంగాణలో గత కొద్దికాలంగా సమ్మె చేస్తున్న గ్రామ రెవిన్యూ సహాయకులు (వీఆర్ఏలు) తమ రిప్రజెంటేషన్ తో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్ కుమార్ తో బుధవారం బీఆర్కేఆర్ భవన్ లో...
మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక: ఇప్పటికి దాఖలైన నామినేషన్స్ ఎన్నంటే?
మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికకు అక్టోబర్ 7, శుక్రవారం నోటిఫికేషన్ విడుదల కాగా, అదే రోజు నుండి అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణ కూడా ప్రారంభమయింది. నామినేషన్ల స్వీకరణ కోసం చండూరు తహసీల్దార్...
సికింద్రాబాద్లో అగ్నిప్రమాదం, 8మంది మృతి.. ప్రధాని మోదీ దిగ్భ్రాంతి, రూ.2 లక్షల ఎక్స్గ్రేషియా
సికింద్రాబాద్లోని రూబీ ప్రైడ్ లగ్జరీ హోటల్ భవనం కింది అంతస్తులో ఉన్న ఇ-బైక్ షోరూమ్లోని స్కూటర్ రీచార్జింగ్ యూనిట్లో మంటలు చెలరేగడంతో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఈ పొగలు పై అంతస్తులోని లాడ్జి...
నగర పరిధిలో దళితబంధు పథకం అమలు తీరుపై మంత్రులు తలసాని, మహమూద్ అలీ సమీక్ష
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న దళిత బంధు పథకం దళితులు ఆర్ధికంగా అభివృద్ధి సాధించేందుకు దోహదపడుతుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్...
కర్ణాటక బస్సు ప్రమాద బాధిత కుటుంబాలకు ఎక్స్గ్రేషియా అందజేసిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
కర్ణాటకలో చోటుచేసుకున్న బస్సు ప్రమాద ఘటనలో రాష్ట్రానికి చెందిన 7గురు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విచారం వ్యక్తం...
తెలంగాణ ఏర్పడ్డాక హైదరాబాద్ నగరం అన్ని రంగాల్లో ఎంతో అభివృద్ధి చెందింది: మంత్రి తలసాని
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ మహానగరం అన్ని రంగాలలో ఎంతో అభివృద్ధి చెందిందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు....
పేద, మద్య తరగతి ప్రజల సంతోషమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం: మంత్రి తలసాని
పేద, మద్య తరగతి ప్రజల సంతోషమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. శుక్రవారం కంటోన్మెంట్ నియోజకవర్గ...