Home Search
సీఎం కేసీఆర్ - search results
If you're not happy with the results, please do another search
జీహెఛ్ఎంసీ పరిధిలో మళ్ళీ లాక్డౌన్, మూడు నాలుగు రోజుల్లో నిర్ణయం
కరోనా వైరస్ వ్యాప్తి నివారణ, చికిత్స, భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహం, తదితర అంశాలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జూన్ 28, ఆదివారం నాడు ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు....
హైదరాబాద్ లో మళ్ళీ లాక్డౌన్ పై మూడు నాలుగు రోజుల్లో నిర్ణయం
కరోనా వైరస్ వ్యాప్తి నివారణ, వైరస్ సోకిన వారికి అందుతున్న చికిత్స, భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహం, తదితర అంశాలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జూన్ 28, ఆదివారం నాడు ప్రగతి భవన్ లో...
పార్టీలకతీతంగా మహనీయుల సేవలను స్మరించుకుంటాం – మంత్రి కేటిఆర్
జూన్ 28 నుండి ప్రారంభమై ఏడాది పాటు కొనసాగనున్న దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని 51 దేశాల్లోని ఎన్ఆర్ఐలతో జూన్ 26, శుక్రవారం నాడు రాష్ట్ర...
54.21 లక్షల మంది రైతులకు అందిన రైతు బంధు సాయం, రూ.6886.19 కోట్లు జమ
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో రైతు బంధు పథకాన్ని ఏంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రైతుబంధు నిధులును రైతుల ఖాతాల్లోకి జమచేసినట్టు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి...
రైతుబంధు అమలులో ఎలాంటి ఆంక్షలు లేవు, 48 గంటల్లో రూ.6886.19 కోట్లు జమ
రాష్ట్రంలో రైతుబంధు అమలులో ఎలాంటి ఆంక్షలు లేవని, 48 గంటల్లో రూ.6886.19 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్టు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. మొత్తం...
నాలుగు రోజుల్లో టిమ్స్ ఆసుపత్రి ప్రారంభం – మంత్రి ఈటల రాజేందర్
నాలుగు రోజుల్లో గచ్చిబౌలి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రిలో ఐపి సేవలు ప్రారంభిస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. 1224 బెడ్స్ అందులో 1000...
రైతు బంధు నిధులు విడుదల, ఒకేరోజు రైతుల ఖాతాలలో రూ.5294.53 కోట్లు జమ
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో రైతు బంధు పథకాన్ని ఏంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రైతుబంధు నిధులును రైతుల ఖాతాల్లోకి జమచేసినట్టు రాష్ట్ర వ్యవసాయ...
సిరిసిల్లలో ఇంటిగ్రేటెడ్ రైతు బజార్ ను ప్రారంభించిన మంత్రి కేటిఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ జూన్ 23, మంగళవారం నాడు సిరిసిల్లలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అందులో భాగంగా...
తెలంగాణలో 50.84 లక్షల మంది రైతులకు ఒకేరోజు “రైతుబంధు” నిధుల విడుదల
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రైతుబంధు నిధులును రైతుల ఖాతాల్లోకి జమచేసినట్టు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. రికార్డు సమయంలో ఒకే రోజు 50.84 లక్షల మంది...
జూన్ 25 నుండి ఆగస్టు 15 వరకు ఆరవ విడత హరితహారం కార్యక్రమం – మంత్రి కేటిఆర్
తెలంగాణ రాష్ట్రంలో జూన్ 25 నుండి ఆగష్టు 15 వరకు ఆరవ విడత హరితహారం కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని 25న...