Home Search
%E0%B0%9A%E0%B0%82%E0%B0%A6%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AC%E0%B0%BE%E0%B0%AC%E0%B1%81 - search results
If you're not happy with the results, please do another search
మారిన పొలిటికల్ సీన్తో వైసీపీలో గుబులు
ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ నేతలంతా ప్రచార పర్వంలో బిజీ అయిపోయారు . ఒక విధంగా చెప్పాలంటే ప్రచారంలో సీఎం జగన్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కంటే కూడా టీడీపీ అధినేత చంద్రబాబు...
ఇదే చాన్స్ అంటున్న చంద్రబాబు
చంద్రబాబుకు రాజయోగం ఉందని ఉగాది పూట పండితులు జోస్యం చెప్పారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీకి 128 అసెంబ్లీ సీట్లు, 24 ఎంపీ సీట్లు దక్కుతాయని పంచాంగకర్త, ప్రముఖ జ్యోతిషుడు మాచిరాజు వేణుగోపాల్ పంచాంగ...
ఉభయ గోదావరి జిల్లాలపై స్పెషల్ ఫోకస్
ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అధికార , ప్రతిపక్ష పార్టీలు తమ ప్రచారాలలో దూకుడు పెంచాయి. ఒకరిపై ఒకరు మాటల తూటాలు విసురుకుంటూ ఓటర్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలను చేస్తున్నారు....
షర్మిల వ్యాఖ్యలపై డోస్ పెంచుతున్న వైసీపీ!!
ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వేడి పెరుగుతోంది. కుటుంబం, బంధుత్వం.. ఇవేమీ చూడకుండా అధికార, ప్రతిపక్షపార్టీలు మాటల తూటాలు పేల్చుతున్నాయి. ప్రత్యర్థి గెలవకుండా చేయడమే లక్ష్యంగా ప్రచారానికి పదును పెడుతున్నాయి. ప్రధానంగా వైసీపీ, కాంగ్రెస్ రాజకీయాలు...
నల్లమిల్లి తిరుగుబాటుకు వెనక్కి తగ్గిన కూటమి?
ఏపీ ఎన్నికల్లో కూటమి పార్టీల్లో అభ్యర్థుల ఎంపిక తీవ్ర రచ్చ లేపింది. చాలా నియోజకవర్గాల్లో అసంతృప్తి లేకున్నా కొన్ని ప్రాంతాల్లో మాత్రం అసంతృప్తులు కూటమి పెద్దలకు తలనొప్పులు తెప్పించారు. ముఖ్యంగా జనసేన, టీడీపీకు...
జగన్కు కలిసొచ్చిన “సమయం..”
ఎన్నికల షెడ్యూల్ కు, ఎన్నికలకు మధ్య ఉన్న భారీ సమయాన్ని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సద్వినియోగం చేసుకుంటున్నారు. పొత్తులు, సీట్ల పంపకాలతో కూటమి నేతలు బిజీగా ఉన్నప్పటి నుంచే సిద్ధం పేరుతో...
టీడీపీలోకి త్రిబుల్ ఆర్.. ఆ ఇద్దరిలో ఎవరికో ఎసరు?
అధికార పార్టీ ఎంపీగా ఉంటూనే.. మొదటి నుంచీ ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న రఘురామ కృష్ణంరాజు ఎట్టకేలకు పార్టీ మారారు. పాలకొల్లులో శుక్రవారం జరిగిన ‘ప్రజాగళం’ బహిరంగ సభలో ఆయనకు టీడీపీ అధినేత చంద్రబాబు...
పింఛన్.. తెలుగుదేశానికి టెన్షన్..!
అనుకున్నదొక్కటి.. అయినది ఒక్కటి.. బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్ట.. అన్నది తెలుగుదేశం కూటమికి ఇప్పుడు సరిగ్గా సరిపోతుందా.. అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఎన్నికల నేపథ్యంలో వాలంటీర్ల పాత్రపై తొలి నుంచీ...
ఖజానా ఖాళీ అంటూనే…
‘లంకె బిందెలు ఉన్నాయంటే.. ఇక్కడ ఖాళీ బిందెలు ఉన్నాయి..’ అంటూ అధికారంలోకి వచ్చిన అనంతరం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే చెబుతున్న మాట ఇది. ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్లుగా...
రాయలసీమలో రసవత్తర రాజకీయం
ఏపీ రాజకీయాల్లో చిత్తూరుకు ప్రత్యేక స్థానం ఉంది. రాయలసీమ నుంచే ఏపీకి ఎక్కువ మంది సీఎంలు ఉన్నారని తెలిసిందే. ఇక చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గం చంద్రబాబు కంచుకోటగా ఉంది. ఇక జిల్లాలోని...