Home Search
%E0%B0%B8%E0%B0%BF%E0%B0%82%E0%B0%97%E0%B0%BF%E0%B0%B0%E0%B1%86%E0%B0%A1%E0%B1%8D%E0%B0%A1%E0%B0%BF %E0%B0%A8%E0%B0%BF%E0%B0%B0%E0%B0%82%E0%B0%9C%E0%B0%A8%E0%B1%8D %E0%B0%B0%E0%B1%86%E0%B0%A1%E0%B1%8D%E0%B0%A1%E0%B0%BF - search results
If you're not happy with the results, please do another search
వ్యవసాయ శాఖ కాల్ సెంటర్ ను ప్రారంభించిన మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్ లోని రైతుబంధు సమితి అధ్యక్షుడి కార్యాలయంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ శాఖ కాల్ సెంటర్ ను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్...
నకిలీ విత్తనాలతో పట్టుబడ్డ వారు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకోవాలి: మంత్రి నిరంజన్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో వానాకాలం వ్యవసాయ ప్రణాళికలో భాగంగా నకిలీ విత్తనాల అమ్మకాలను అరికట్టేందుకు అన్ని జిల్లాల ఎస్పీలు, డీఎఓ, ఎఓలతో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి...
వరిపై ఆంక్షలు కాదు, లాభసాటి పంటలే ప్రభుత్వ ఆకాంక్ష : మంత్రి నిరంజన్ రెడ్డి
వరి వేయడంపై ఆంక్షలు పెట్టడం లేదని, లాభ సాటి పంటలే ప్రభుత్వ ఆకాంక్ష అని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. వానాకాలం సీజన్ లో...
వ్యవసాయ, ఉద్యాన పంటల పరిశీలనకై మహారాష్ట్రలో పర్యటిస్తున్న మంత్రి నిరంజన్ రెడ్డి
వ్యవసాయ, ఉద్యాన పంటలు, వాటి ఆధారిత పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల పరిశీలన కోసం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ ప్రతినిధుల బృందం మహారాష్ట్ర రాష్ట్రంలో...
మార్కెట్ కమిటీల చట్ట సవరణ బిల్లుకు తెలంగాణ శాసనమండలి ఆమోదం
తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ మార్కెట్ కమిటీల కాలపరిమితి ఏడాది నుండి రెండేళ్లకు, సభ్యుల సంఖ్యను 14 నుండి 18కి, కమిటీలో రైతుల సంఖ్యను 8 నుండి 12కు పెంచుతూ ప్రభుత్వం రూపొందించిన మార్కెట్...
నదులు కలుషితం కాకుండా తెలంగాణ ప్రభుత్వం చర్యలు : మంత్రి నిరంజన్ రెడ్డి
హైదరాబాద్ లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ భవన్ లో శనివారం నాడు నదుల పరిరక్షణపై జాతీయస్థాయి సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సు రెండు రోజుల పాటు జరగనుండగా, అన్ని రాష్ట్రాల నుండి 200...
తెలంగాణ అంతర్జాతీయ విత్తన పరీక్షా కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
రాజేంద్రనగర్ లో ఏర్పాటు చేసిన "తెలంగాణ అంతర్జాతీయ విత్తన పరీక్షా కేంద్రం" ను శుక్రవారం నాడు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి వ్యవసాయ...
కోటీ 48 లక్షల 23 వేల ఎకరాలకు రైతుబంధు నిధులు : మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
రాష్ట్రంలో 62.99 లక్షల మంది రైతులకు మొత్తం రూ.7411.52 కోట్ల రైతుబంధు నిధులను జమ చేసినట్టు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కోటీ 48...
రైతుబంధు : ఇప్పటికి 59,51,428 మంది రైతుల ఖాతాల్లో రూ.5806.35 కోట్లు జమ
తెలంగాణలో డిసెంబర్ 28 నుంచి రైతుబంధు నగదు పంపిణీ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఆరోరోజు జరిగిన రైతుబంధు పంపిణీ వివరాలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్...
రైతుబంధు పథకం కింద ఇప్పటికి రూ.50 వేల కోట్లు జమ, ఇది చారిత్రక సందర్భం: మంత్రి నిరంజన్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సోమవారం అన్ని జిల్లాల డీఏఓలు, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రైతుబంధు పథకం...