Home Search
భారత్ - search results
If you're not happy with the results, please do another search
అట్టహాసంగా కామన్ వెల్త్ గేమ్స్-2022 ప్రారంభ వేడుకలు
కామన్ వెల్త్ గేమ్స్-2022 ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. బర్మింగ్హామ్లోని అలెగ్జాండర్ స్టేడియంలో 30,000 మంది ప్రేక్షకుల మధ్య ప్రారంభ వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. భారత కాలమానం ప్రకారం గురువారం రాత్రి 11.30...
చెన్నైలో 44వ చెస్ ఒలింపియాడ్ టోర్నీ ప్రారంభించిన ప్రధాని మోదీ, పాల్గొన్న సీఎం స్టాలిన్
ప్రపంచంలోనే అతిపెద్ద చెస్ ఈవెంట్ - 44వ అంతర్జాతీయ చెస్ ఒలింపియాడ్ను గురువారం చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ వేడుకలకు భారత యువజన వ్యవహారాలు...
నేడే ఘనంగా కామన్ వెల్త్ గేమ్స్-2022 ప్రారంభం
ఇంగ్లాండ్ లోని బర్మింగ్హామ్ వేదికగా జూలై 28, 202 నుంచి ఆగస్టు 8, 2022 వరకు మొత్తం 12 రోజుల పాటుగా కామన్ వెల్త్ గేమ్స్-2022 జరగనున్నాయి. కామన్ వెల్త్ క్రీడా సంబరం...
మూడో వన్డేలో వెస్టిండీస్పై టీమిండియా ఘనవిజయం.. 3-0తో సిరీస్ క్లీన్స్వీప్
కరేబియన్ గడ్డపై టీమిండియా చరిత్ర సృష్టించింది. పోర్ట్ ఆఫ్ స్పెయిన్లో జరిగిన మూడో వన్డేలో టీమిండియా ఘనవిజయం సాధించింది. దీంతో సిరీస్ను 3-0తో సొంతం చేసుకున్నది. విండీస్ గడ్డపై 39 ఏళ్ల తర్వాత...
వెస్టిండీస్తో నేడు మూడో వన్డే, క్లీన్స్వీప్పై టీమిండియా కన్ను
శిఖర్ ధవన్ నేతృత్వంలోని టీమిండియా వెస్టిండీస్పై అసాధారణ ఆటతీరు ప్రదర్శిస్తోంది. వరుస విజయాలతో అప్రతిహతంగా దూసుకెళుతోంది. మొదటి రెండు మ్యాచ్ల్లో ఉత్కంఠ విజయాలతో సిరీస్ దక్కించుకున్న టీమిండియా ఇప్పుడు క్లీన్ స్వీప్పై దృష్టి...
శ్రీలంక పరిస్థితులపై అఖిలపక్ష సమావేశం నిర్వహించిన కేంద్రం, తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన విదేశాంగ మంత్రి జైశంకర్
శ్రీలంక దేశంలో నెలకొన్న పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం మంగళవారం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. దీనికి భారత విదేశాంగ మంత్రి జై ఎస్ జైశంకర్ అధ్యక్షత వహించగా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి...
ఇండియాలో మంకీపాక్స్ కలకలం.. కేరళలో నమోదైన తొలికేసు
ఇప్పటివరకు ప్రపంచ దేశాలను వణికిస్తున్న 'మంకీపాక్స్' వైరస్ తాజాగా భారత్లో వెలుగుచూసింది. ఈ మేరకు తొలికేసు కేరళలో నమోదైనట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణాజార్జ్ ధ్రువీకరించారు. ఇటీవల యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్...
నేడు భారత్-ఇంగ్లండ్ మధ్య 2వ వన్డే.. సిరీస్పై టీమిండియా కన్ను, విరాట్ కోహ్లి ఆడటం అనుమానమే
మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా నేడు లార్డ్స్ గ్రౌండ్ వేదికగా టీమిండియా ఇంగ్లండ్తో రెండో వన్డే ఆడనుంది. తొలి వన్డేలో 10 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించిన టీమిండియా మంచి జోష్ మీద...
శంషాబాద్లో శాఫ్రాన్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్ ఎంఆర్ఓ ఫెసిలిటీ సెంటర్ ప్రారంభించిన మంత్రి కేటీఆర్
తెలంగాణలో మరో భారీ పరిశ్రమ ఏర్పాటయింది. ప్రముఖ ఫ్రెంచ్ కంపెనీ శాఫ్రాన్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్ ఎంఆర్ఐ ఫెసిలిటీని శంషాబాద్ వద్ద రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ మేరకు...
నేడు టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని జన్మదినం.. శుభాకాంక్షలు తెలిపిన బీసీసీఐ, కోహ్లీ, సెహ్వాగ్, రైనా!
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ నేడు 41వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా భారత క్రికెట్ కు ధోనీ అందించిన సేవలను గుర్తు చేసుకుంటూ అతనికి శుభాకాంక్షలు తెలిపింది బీసీసీఐ. అలాగే...