Home Search
%E0%B0%AA%E0%B0%B5%E0%B0%A8%E0%B1%8D %E0%B0%95%E0%B0%B3%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%A3%E0%B1%8D - search results
If you're not happy with the results, please do another search
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదోతరగతి పరీక్షలు రద్దు చేయాలి – పవన్ కళ్యాణ్ డిమాండ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పరిస్థితుల దృష్ట్యా పదోతరగతి పరీక్షలు రద్దు చేయాలనీ రాష్ట్ర ప్రభుత్వాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు....
ప్రజా సమస్యలపై పోరాటంలో బీజేపీలేని కూటమితో భాగస్వామ్యులు కావొద్దు – పవన్
ప్రజాసమస్యలపై చేసే పోరాటంలో భాగంగా బీజేపీలేని కూటమితో భాగస్వామ్యులు కావొద్దని జనసేన పార్టీ నాయకులకు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల...
పర్యావరణం కంటికి కనిపించని విలువైన సంపద – పవన్
పంచభూతాలను కాపాడుకుందామని, పర్యావరణ పరిరక్షణ జనసేన మూల సిద్ధాంతమని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. నేడు పర్యావరణ దినోత్సవం సందర్భంగా పర్యావరణ ప్రేమికులందరికీ పవన్ కళ్యాణ్ శుభాభినందనలు తెలిపారు. ఈ...
ప్రధాని మోదీ ఏడాది పాలనపై పవన్ కళ్యాణ్ స్పందన
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో బీజేపీ పార్టీ కేంద్రంలో రెండోసారి అధికారం చేపట్టి ఏడాది పూర్తయింది. ప్రధాని మోదీ ఏడాది పాలనపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ మేరకు ఆయన...
హైకోర్టు తీర్పు ప్రజాస్వామ్యానికి ఊపిరి పోసింది – పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) తొలగింపు అంశంపై ఏపీ హైకోర్టు ఈ రోజు కీలక తీర్పు వెల్లడించింది. ఏపీ ప్రభుత్వం ఈ అంశంపై జారీచేసిన జీవో లను రద్దు చేసి, నిమ్మగడ్డ...
నర్సులందరికీ శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్
మే 12 న అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా నర్సులందరికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. "రోగులకు స్వస్థత చేకూర్చడంలో నర్సులు పోషించే క్రియాశీలక పాత్రను ఏ ఒక్కరూ మరువరు....
గ్యాస్ లీకేజ్ ఘటన ఆందోళనల్లో పాల్గొనకండి, జనసైనికులకు పవన్ విజ్ఞప్తి
విశాఖపట్నం నగరంలోని ఎల్.జి.పాలిమర్స్ పరిశ్రమ నుండి రసాయన వాయువు లీకేజ్ వలన భారీ ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో స్టెరైన్ వాయువు పీల్చడం వలన తీవ్ర అస్వస్థతకు గురై 11...
వలస కూలీల దుర్మరణం బాధాకరం- పవన్ కళ్యాణ్
మహారాష్ట్ర రాష్ట్రంలో ఔరంగబాద్ ప్రాంతంలో మే 8, శుక్రవారం తెల్లవారుజామున ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. వలస కూలీల దుర్మరణం బాధాకరమని, ఈ ఘటన తీవ్ర దిగ్భాంతికి గురిచేసిందని...
ఏపీని “కరోనా ఫ్రెండ్లీ స్టేట్” అంటున్నారు- పవన్ కళ్యాణ్
లాక్డౌన్ సడలింపుల తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన మద్యం అమ్మకాల కోసం గౌరవప్రదమైన వృత్తిలో ఉన్న ఉపాధ్యాయులను వినియోగించుకోవడం శోచనీయం, బాధాకరమని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. భావి...
ఉద్యోగాల నుంచి తొలగించి ఆ 1400 మంది కార్మికుల పొట్ట కొట్టకండి – పవన్ కళ్యాణ్
తిరుమల తిరుపతి దేవస్థానంలో (టీటీడీ) పనిచేస్తున్న 1400 మంది కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగించి వారి పొట్ట కొట్టొద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. "కరోనా కారణంగా అల్పాదాయ వర్గాల వారు...