Home Search
పువ్వాడ అజయ్ కుమార్ - search results
If you're not happy with the results, please do another search
పద్మశ్రీ అవార్డు గ్రహీతలు సకిని రామచంద్రయ్య, కనకరాజుకు ఇంటి స్థలం, కోటి నగదు ప్రకటన
పద్మశ్రీ అవార్డు గ్రహీత, డోలువాయిద్యంలో ప్రత్యేక ప్రతిభను కనబరిచిన కళాకారుడు సకిని రామచంద్రయ్యకు తన స్థానిక జిల్లా కేంద్రం కొత్తగూడెంలో నివాసయోగ్యమైన ఇంటి స్థలం, నిర్మాణ ఖర్చుకు ఒక కోటి రూపాయల రివార్డును...
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం, ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణకు నూతనచట్టం
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్ లో సోమవారం రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా రాష్ట్రంలో విద్యారంగంపై కేబినెట్ సుధీర్ఘంగా...
ఆర్టీసీ చార్జీలు పెంచక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి, సీఎం కేసీఆర్ తో ఆర్టీసీ ఉన్నతాధికారులు
ఆర్టీసీని పటిష్టపరిచేందుకు రెండేండ్ల క్రితం పటిష్టమైన చర్యలు చేపట్టి, కష్టాల్లో ఉన్న ఆర్టీసీని తిరిగి పట్టాల మీదికి ఎక్కించే ప్రయత్నం ప్రారంభమైందని, గాడిలో పడుతున్నదనుకుంటున్న నేపథ్యంలో కరోనా, డీజిల్ ధరల పెరుగుదల కారణంగా...
టీఎస్ఆర్టీసీ ఆర్థిక పరిస్థితిపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన టీఎస్ఆర్టీసీ పరిస్థితిపై ప్రగతి భవన్ లో మంగళవారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రభుత్వ సహకారంతో ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్న ఆర్టీసీ ఆర్థిక...
రాష్ట్రంలో మద్యం దుకాణాల్లో రిజర్వేషన్లకు తెలంగాణ కేబినెట్ ఆమోదం
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్ లో గురువారం మధ్యాహ్నం రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా సీఎం కేసీఆర్ గతంలో...
దశలవారిగా రాష్ట్రవ్యాప్తంగా దళితబంధు అమలు, ఏటా బడ్జెట్ లో కేటాయింపులు: సీఎం కేసీఆర్
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితుల మనోభావాలు, వారి ఆర్థిక అవసరాలు, వారి స్థితిగతులు పరిశీలించడం ద్వారా విజయవంతంగా అమలు చేయాలనే లక్ష్యంతో దళితబంధు పథకాన్ని తెలంగాణ నలుదిక్కుల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నామని...
తెలంగాణలో ఆగస్టు 15 న జాతీయ జెండాను ఎగురవేసేది వీరే…
ఆగస్టు 15, స్వాతంత్య్ర దినోత్సవం నాడు రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో జాతీయ జెండాను ఆవిష్కరించే మంత్రులు/ప్రముఖులు పేర్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. స్టేట్ హెడ్ క్వార్టర్స్ మరియు జిల్లా హెడ్...
రైతు భీమా కోసం రూ.1450 కోట్లు, చెక్కు అందజేసిన తెలంగాణ రాష్ట్రమంత్రులు
2021-2022 సంవత్సరానికి గానూ రైతుభీమా కోసం ఎల్ఐసీ ప్రతినిధులకు మంగళవారం నాడు తెలంగాణ రాష్ట్రమంత్రులు చెక్కును అందజేశారు. రైతుభీమా కోసం ప్రభుత్వం రూ.1450 కోట్లను విడుదల చేసింది. ఈ చెక్కును ఎల్ఐసీ ప్రతినిధులకు...
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగిన “ముక్కోటి వృక్షార్చన”
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా శనివారం నాడు తెలంగాణ రాష్ట్రంలో “ముక్కోటి వృక్షార్చన” కార్యక్రమం ఘనంగా జరిగింది. టీఆర్ఎస్ నేత, రాజ్యసభ...
గిఫ్ట్ ఏ స్మైల్ కింద 100 మంది దివ్యాంగులకు బైక్ లు అందజేస్తున్నా : మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మరో గొప్ప నిర్ణయం తీసుకున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా 100 మంది దివ్యాంగులకు ప్రత్యేకమైన...