Home Search
బిశ్వభూషణ్ హరిచందన్ - search results
If you're not happy with the results, please do another search
ఏపీ గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ అబ్దుల్ నజీర్, హాజరైన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్గా జస్టిస్ సయ్యద్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేశారు. శుక్రవారం ఉదయం రాజ్భవన్లో ఆయనతో హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రమాణం చేయించారు. ఇక ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి...
రాజ్భవన్ చేరుకున్న ఏపీ నూతన గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్.. గన్నవరంలో సీఎం జగన్ ఘనస్వాగతం
ఆంధ్రప్రదేశ్కు నూతన గవర్నర్గా నియమితులైన జస్టిస్ (రిటైర్డ్) సయ్యద్ అబ్దుల్ నజీర్ రాష్ట్రానికి విచ్చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం గన్నవరం విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికారు....
ఏపీ కొత్త గవర్నర్గా ఈనెల 24న ప్రమాణస్వీకారం చేయనున్న జస్టిస్ సయ్యద్ అబ్దుల్ నజీర్
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఫిబ్రవరి 22న తన పదవి నుండి రిలీవ్ కానున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆయన స్థానంలో రాష్ట్ర నూతన గవర్నర్గా రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్...
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, గవర్నర్ ముఖ్య కార్యదర్శిగా అనిల్ కుమార్ సింఘాల్ నియామకం
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ గవర్నర్ ముఖ్య కార్యదర్శిగా అనిల్ కుమార్ సింఘాల్ ను నియమించింది. ప్రస్తుతం దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న అనిల్ కుమార్ సింఘాల్...
ఏపీలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన గవర్నర్, పాల్గొన్న సీఎం జగన్
ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల...
ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి షాక్.. గవర్నర్ను కలవడంపై నోటీసులు జారీ చేసిన ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి (ఏపీజీఈఏ) షాక్ ఇచ్చింది. ఏపీజీఈఏ సభ్యులు ఇటీవల గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్తో సమావేశం కావడంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది. దీంతో వారు ఎందుకు...
డిసెంబర్ 4, 5 తేదీల్లో ఏపీలో పర్యటించనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, షెడ్యూల్ ఇదే
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండు రోజుల ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రానున్నారు. డిసెంబర్ 4 మరియు 5 తేదీల్లో ఆమె రాష్ట్రంలో పర్యటించనున్నారు. కాగా రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టాక ముర్ము ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రానుండటం...
సూపర్స్టార్ కృష్ణ మృతి పట్ల సంతాపం తెలిపిన ప్రధాని మోదీ
ప్రముఖ సీనియర్ నటుడు, సూపర్స్టార్ కృష్ణ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్ రావు, ఏపీ సీఎం...
సూపర్ స్టార్ కృష్ణ మృతి పట్ల పలువురు రాజకీయ, సినీ ప్రముఖుల సంతాపం
ప్రముఖ తెలుగు చలన చిత్ర నటుడు, నిర్మాత, సూపర్స్టార్ కృష్ణ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, టీడీపీ అధినేత, మాజీ ఉప రాష్ట్రపతి...
కేంద్ర ప్రభుత్వంతో మా అనుబంధం రాజకీయాలకు అతీతమైంది – ప్రధాని మోదీతో సభలో సీఎం జగన్
కేంద్ర ప్రభుత్వంతో మా అనుబంధం రాజకీయాలకు అతీతమైందని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. శనివారం విశాఖపట్నం ఏయూలో ఏర్పాటు చేసిన బహిరంగ సభా వేదికపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి...