Home Search
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి - search results
If you're not happy with the results, please do another search
వీఓఏల వేతనం పెంపుపై ఉత్తర్వులు ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
అధికారంలోకి వచ్చిన ఐదు నెలల కాలంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వరుసగా ప్రజలకిచ్చిన హామీలను అమలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. పలు హామీలను ఇప్పటికే అమలులోకి తెచ్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం...
సీఎం వైఎస్ జగన్, కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ భేటీలో కీలక నిర్ణయాలు
నవంబర్ 8, శుక్రవారం నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో కేంద్ర పెట్రోలియం, సహజవాయువు, ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ భేటీ అయ్యారు. సచివాలయంలో జరిగిన ఈ సమావేశానికి చమురు కంపెనీల...
అగ్రిగోల్డ్ బాధితులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా – సీఎం జగన్
గుంటూరులోని పోలీసు పరేడ్ గ్రౌండ్స్లో నవంబర్ 7, గురువారం నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా అగ్రిగోల్డ్ బాధితులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్...
టీటీడీ ఆగమ సలహా మండలి సభ్యునిగా రమణ దీక్షితులు నియామకం
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఆగమ సలహా మండలి సభ్యునిగా ఏవీ రమణ దీక్షితులు నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలకనుగుణంగా టీటీడీ తిరిగి ఆయన్ను విధుల్లోకి తీసుకుంది. ఈ మేరకు నవంబర్...
ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో ఇకపై ఇంగ్లీషు మీడియం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నవంబర్ 5, మంగళవారం నాడు వైద్య, విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. స్కూళ్లు, ఆస్పత్రుల్లో నిర్వహించబోయే నాడు–నేడు కార్యక్రమంపై చర్చించారు. ఈ సమీక్షలో విద్యాశాఖకు...
ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీ సీఎం జగన్ లేఖ
ప్రధాని నరేంద్ర మోదీకి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లేఖ రాశారు. ఒడిశా రాష్ట్రంలో గల తాల్చేరులోని మందాకిని బొగ్గు క్షేత్రాన్ని ఏపీ జెన్కో థర్మల్ ప్లాంట్కు కేటాయించాలని ఈ లేఖలో సీఎం...
అబ్దుల్ కలామ్ ప్రతిభా పురస్కార అవార్డు పేరు మార్పు, సీఎం జగన్ ఆగ్రహం
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ పేరిట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందజేస్తున్న ప్రతిభా పురస్కారాల పేరును వైఎస్ఆర్ విద్యా పురస్కారాలగా పేరు మార్చారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్ నవంబర్ 4,...
ఇసుక కొరత తాత్కాలిక సమస్య – సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, నవంబర్ 4 సోమవారం నాడు రోడ్లు, భవనాల శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఇసుక కొరత వస్తున్న విమర్శలపై ఆయన స్పందించారు. ఇసుక...
తొలిసారిగా అధికారికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ వేడుకలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ వేడుకలను నవంబర్ 1న అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉమ్మడి రాష్ట్ర విభజన అనంతరం తొలిసారిగా నిర్వహించే రాష్ట్ర అవతరణ వేడుకలను మూడు రోజులపాటు ఘనంగా నిర్వహించబోతున్నారు....
సీపీఐ సీనియర్ నేత గురుదాస్ దాస్గుప్తా కన్నుమూత
సీపీఐ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ గురుదాస్ దాస్గుప్తా కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా ఆయన గుండె, మూత్రపిండాల సంబంధిత వ్యాధులతో తీవ్రంగా బాధపడుతున్నారు. కోల్కత్తాలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న...