Home Search
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి - search results
If you're not happy with the results, please do another search
కీలక పథకాలకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన అక్టోబర్ 30, బుధవారం నాడు సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరిగింది. నాలుగు గంటల పాటు సాగిన ఈ మంత్రి వర్గ సమావేశంలో పలు అంశాలపై చర్చించి...
రాష్ట్రంలో ఇసుక కొరతపై నారా లోకేష్ దీక్ష
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక కొరతపై ప్రతిపక్ష పార్టీలు తమ ఆందోళనను ఉధృతం చేస్తున్నాయి. ఇటీవల ఇద్దరు భవన నిర్మాణ కార్మికుల పనులు లేక ఆత్మహత్యకు పాల్పడడంతో ఇసుక కొరత సమస్యపై టీడీపీ పార్టీ...
ఏపీలో ఇసుక వారోత్సవాల నిర్వహణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక కొరతపై ప్రతిపక్ష పార్టీలు విమర్శలు, నిరసనలతో వారి గళాన్ని గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇసుక వారోత్సవాలను నిర్వహించాలని నిర్ణయించారు. వారం రోజులపాటు అధికారులు...
బాలికపై లైంగిక దాడి ఘటనపై సీఎం జగన్ సీరియస్
గుంటూరు జిల్లాలోని దాచేపల్లి మండలం పెదగార్లపాడు గ్రామంలో బాలికపై జరిగిన లైంగిక దాడి ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులు ఎవరైనా వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా...
సీఎం జగన్ ను కలిసిన వంశీ, త్వరలో వైసీపీ లోకి?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో, అక్టోబర్ 25 శుక్రవారం నాడు టీడీపీ నాయకుడు, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సమావేశమయ్యారు. మంత్రులు పేర్నినాని, కొడాలి నానిలతో కలిసి తాడేపల్లిలోని జగన్ నివాసానికి వెళ్లి...
ఆర్టీసీ విలీనంపై ఏపీ ప్రభుత్వం వర్కింగ్ గ్రూప్ నియామకం
ఏపీఎస్ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఏపీఎస్ఆర్టీసీ వీలీన ప్రక్రియ దిశగా ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. విలీన ప్రక్రియను...
అమిత్షాతో ఏపీ సీఎం వైఎస్ జగన్ భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, రెండు రోజుల పర్యటన నిమిత్తం అక్టోబర్ 21 సోమవారం నాడు ఢిల్లీ వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా మంగళవారం నాడు ఉదయం కేంద్ర హోంమంత్రి, బీజేపీ అధ్యక్షుడు...
ప్రవాస భారతీయుడికి నోబెల్ పురస్కారం
అక్టోబర్ 14, సోమవారం నాడు నోబెల్ కమిటీ అర్థశాస్త్రంలో ముగ్గురికి నోబెల్ పురస్కారాన్ని ప్రకటించింది. ప్రవాస భారతీయుడు, ఆర్థిక వేత్త అభిజిత్ బెనర్జీని నోబెల్ పురస్కారం వరించింది. మరో ఇద్దరు ఆర్ధికవేత్తలైన ఎస్తర్...
‘వైఎస్సార్ కంటి వెలుగు’ పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ప్రపంచ దృష్టి దినోత్సవాన్ని పురస్కరించుకుని అక్టోబర్ 10, గురువారం నాడు 'వైఎస్సార్ కంటి వెలుగు' పథకాన్ని ప్రారంభించారు. అనంతపురం జూనియర్ కాలేజ్ గ్రౌండ్స్లో జరిగిన సభలో పాల్గొని...
అక్టోబర్ 10 నుంచి వైఎస్సార్ కంటి వెలుగు పథకం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వరుసగా సంక్షేమ పధకాలను రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఈ నెలలో ఇప్పటికే వైఎస్సార్ వాహన మిత్ర పధకాన్ని ప్రారంభించిన ఆయన అక్టోబర్ 10న వైఎస్సార్ కంటి...