Home Search
%E0%B0%B8%E0%B1%80%E0%B0%8E%E0%B0%82 %E0%B0%9C%E0%B0%97%E0%B0%A8%E0%B1%8D - search results
If you're not happy with the results, please do another search
సీఎం జగన్కు కృతజ్ఞతలు తెలిపిన ఏపీ ఉద్యోగ సంఘాల నేతలు
ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్కు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికుల సంఘాల నేతలు తమ కృతజ్ఞతలు తెలిపారు. తమ సమస్యలపై సానుకూలంగా స్పందించి పరిష్కరించారని పీఆర్సీ సాధన సమితి నేతలు హర్షం...
ఉద్యమ సమయంలోని కేసులు ఎత్తివేతపై.. సీఎం జగన్కు కృతజ్ఞతలు తెలిపిన ముద్రగడ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రముఖ కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం కృతజ్ఞతలు తెలిపారు. గతంలో కాపు ఉద్యమానికి సంబంధించి అప్పటి ప్రభుత్వం పెట్టిన పలు కేసులను ఎత్తివేయడంపై ముద్రగడ సంతోషం...
హిందూపురం కేంద్రంగా జిల్లా ప్రకటన కోసం.. నేడు నందమూరి బాలకృష్ణ దీక్ష
టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈరోజు హిందూపురంలో దీక్షకు సిద్దమయ్యారు. హిందూపురంను జిల్లా కేంద్రం చేయాలంటూ ఎమ్మెల్యే బాలకృష్ణ ఈ దీక్షకు పూనుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా మరికొన్ని జిల్లాలను ఏర్పాటు చేస్తున్నట్లు...
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిపై ఏపీ సీఎం జగన్ కీలక సమీక్ష
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో.. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల పరిధిలోని ఉపాధి హామీ పనులు, వైఎస్సార్ జలకళ, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం, మరమ్మతులు, మంచినీటి సరఫరా, తదితరాలపై ముఖ్యమంత్రి జగన్ సోమవారం తన క్యాంపు...
ఆలిండియా సర్వీస్ రూల్స్ సవరణ.. ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి లేఖ రాశారు. కేంద్ర నిర్ణయాన్ని స్వాగతిస్తూనే రాష్ట్రాలకు పూర్తి అధికారం ఉంటుందని లేఖలో పేర్కొన్నారు సీఎం జగన్. ఆలిండియా సర్వీస్ రూల్స్...
కొత్త జిల్లాకు ఎన్టీఆర్ పేరు.. స్పందించిన మంత్రి కొడాలి నాని
స్వర్గీయ నందమూరి తారక రామారావు పేరిట ఎన్టీఆర్ జిల్లాను ప్రకటించడంపై ఏపీ పౌరసరఫరాల శాఖా మంత్రి కొడాలి నాని స్పందించారు. ప్రపంచంలోని తెలుగువారందరూ గర్వపడేలా ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు...
ఆరోగ్యశ్రీ పథకం దేశానికే ఆదర్శం: సీఎం జగన్
ఆరోగ్యశ్రీ పథకం ద్వారా దేశం మొత్తానికి ఆదర్శనీయంగా నిలిచేలా ప్రజలకు వైద్యసేవలు అందిస్తున్నామని చెప్పారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ప్రజలకు అందిస్తున్న చికిత్సలకు ప్రైవేటు బీమా సంస్థల కన్నా మంచి రేట్లు చెల్లిస్తున్నామని...
ఏపీలో కరోనా నియంత్రణపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం కరోనా నియంత్రణ చర్యలు, వైద్య ఆరోగ్యశాఖపై సమీక్ష చేపట్టారు. దేశవ్యాప్తంగా, కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. సీఎం జగన్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు ఉప...
ప్రతి పేదవారికి సొంత ఇల్లు మా ధ్యేయం : సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ‘జగనన్న స్మార్ట్ టౌన్షిప్' పథకానికి ప్రభత్వం శ్రీకారం చుట్టింది. జగనన్న స్మార్ట్ టౌన్షిప్ కు సంబంధించిన లేఅవుట్లు, వెబ్సైట్ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లాంఛనంగా నేడు ప్రారంభించారు. ఈ స్మార్ట్...
మరో 2, 3 రోజుల్లో పీఆర్సీపై ప్రకటన చేస్తాం – సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ లో పీఆర్సీపై పంచాయితీ క్లైమాక్స్కు చేరింది. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్తో సీఎం జగన్ తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీస్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా.. మరో 2, 3 రోజుల్లో పీఆర్సీపై ప్రకటన చేస్తామని...