Home Search
లాక్డౌన్ - search results
If you're not happy with the results, please do another search
కరోనాపై పోరుకు చిరంజీవి, మహేష్ బాబు చెరో కోటి విరాళం
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో కోవిడ్-19 (కరోనా వైరస్) రోజురోజుకి మరింత ప్రభావం చూపుతుంది. మార్చ్ 26, గురువారం నాటికీ తెలంగాణ రాష్ట్రంలో 44 కరోనా పాజిటివ్ కేసుల నమోదవ్వగా, ఆంధ్రప్రదేశ్ లో కరోనా...
తెలంగాణలో ఇద్దరు డాక్టర్లుకు కరోనా పాజిటివ్
తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్-19 (కరోనా వైరస్) రోజురోజుకి మరింత ప్రభావం చూపుతుంది. మార్చ్ 26 , గురువారం నాడు మరో ముగ్గురికి కరోనా వైరస్ సోకినట్లుగా అధికారులు వెల్లడించారు. ఈ ముగ్గురితో కలిపి...
కరోనా నేపథ్యంలో రూ.1.70 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ – నిర్మలా సీతారామన్
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. మార్చ్ 26, గురువారం ఉదయానికి 26 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలో మొత్తం 649 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా తేలినట్టు...
సాయంత్రం 5 గంటలకు ఏపీ సీఎం వైఎస్ జగన్ మీడియా సమావేశం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మార్చ్ 26, గురువారం సాయంత్రం 5 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ...
దేశంలో 649 కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. మార్చ్ 26 , గురువారం ఉదయానికి 26 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలో మొత్తం 674 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా...
కరోనాపై పోరాటానికి టిఆర్ఎస్ నేతలు రూ.500 కోట్లు విరాళం
తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్-19 (కరోనా వైరస్) రోజురోజుకి క్రమంగా విజృంభిస్తుంది. మార్చ్ 25 , బుధవారం నాటికీ రాష్ట్రంలో 41 కరోనా పాజిటివ్ కేసుల నమోదయ్యినట్టు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ...
విద్యార్థులను ఖాళీ చేయించవద్దు, హాస్టల్స్ నిర్వాహకులకు తెలంగాణ డీజీపీ సూచన
తెలంగాణ రాష్ట్రంలో లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ హాస్టళ్లలో ఉన్న విద్యార్థులను ఖాళీ చేయించి, ఇళ్లకు పంపించవద్దని నిర్వాహకులకు తెలంగాణ డీజీపీ మహేందర్రెడ్డి సూచించారు. ఈమేరకు మార్చ్ 24 , బుధవారం నాడు...
కరోనా పరీక్షలకు దేశవ్యాప్తంగా 16 ప్రైవేటు ల్యాబ్లకు అనుమతి
దేశంలో కోవిడ్-19(కరోనా వైరస్) రోజు రోజుకి విజృంభిస్తున్న నేపథ్యంలో కరోనా నిర్ధారణ వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) దేశంలో మరో పది ప్రైవేటు ల్యాబ్లకు అనుమతి...
సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి
ప్రముఖ సినీనటుడు, మెగాస్టార్ చిరంజీవి మార్చ్ 25న ఉగాది పండుగ సందర్భంగా సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చారు. బుధవారం ఉదయం 11:11 నిమిషాలకు @KChiruTweets అనే అకౌంట్ తో ట్విట్టర్ లో అడుగుపెట్టారు....
8 గంటలకు జాతినుద్దేశించి మరోసారి ప్రసంగించనున్న ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ మార్చ్ 24, మంగళవారం సాయంత్రం 8 గంటలకు మరోసారి జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. దేశంలో కోవిడ్ -19 (కరోనా వైరస్) రోజురోజుకి మరింత విజృంభిస్తున్న నేపథ్యంలో 32 రాష్ట్రాలు/ కేంద్రపాలిత...