Home Search
లాక్డౌన్ - search results
If you're not happy with the results, please do another search
పవన్ కళ్యాణ్ పై ప్రశంసలు కురిపించిన తెలంగాణ గవర్నర్
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ప్రశంసలు కురిపించారు. కోవిడ్-19 (కరోనా వైరస్) నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 వరకు 21 రోజుల...
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు రెండు విడతలుగా జీతం
కోవిడ్-19 (కరోనా వైరస్) నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 వరకు 21 రోజుల లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాల ఆర్ధిక పరిస్ధితులపై కరోనా ప్రభావం...
కరోనా నేపథ్యంలో డ్రైవింగ్ లైసెన్స్ ల కాలపరిమితి పెంచుతూ నిర్ణయం
కోవిడ్-19 (కరోనా వైరస్) నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 వరకు 21 రోజుల లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర రోడ్డు, రవాణా మంత్రిత్వ శాఖ మార్చ్...
గవర్నర్ తో ఏపీ సీఎం వైఎస్ జగన్ భేటీ
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్తో మార్చ్ 30 , సోమవారం నాడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కోవిడ్-19 (కరోనా వైరస్) నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న...
గ్రామ వాలంటీర్లు ఈ సమయంలో కీలక పాత్ర పోషించాలి – పవన్ కళ్యాణ్
కోవిడ్-19 (కరోనా వైరస్) నియంత్రణ చర్యల్లో భాగంగా దేశంలో ఏప్రిల్ 14 వరకు 21 రోజుల పాటు లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కట్టడికి...
జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ఏపీ సీఎం వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్
కోవిడ్-19 (కరోనా వైరస్) నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 వరకు 21 రోజుల లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. లాక్డౌన్ సమయంలో రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...
ఏప్రిల్ 7 తర్వాత తెలంగాణలో కరోనా ఉండే అవకాశం తక్కువ- సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న లాక్డౌన్, కరోనా వ్యాప్తి నియంత్రణకు చేస్తున్న ప్రయత్నాలపై తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు మార్చ్ 29, ఆదివారం నాడు ప్రగతిభవన్ లో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన...
3 నెలల ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్కు ఏపీ కేబినెట్ ఆమోదం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన మార్చ్ 27, శుక్రవారం నాడు మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశాన్ని సచివాలయంలోని కేబినెట్ హాల్లో కాకుండా కాన్ఫరెన్స్ హాలులో ఏర్పాటు చేశారు. అలాగే సీఎం...
ఏపీలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) రోజురోజుకి క్రమంగా విజృంభిస్తుంది. ఈ క్రమంలో కరోనాపై ఏపీ ప్రభుత్వం తాజా బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 12కి పెరిగినట్టుగా రాష్ట్ర వైద్య...
ఎక్కడివాళ్ళు అక్కడే ఉండండి, బయటకు రావద్దు – సీఎం వైఎస్ జగన్ విజ్ఞప్తి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మార్చ్ 26, గురువారం సాయంత్రం 5 గంటలకు మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా వైరస్ నియంత్రణ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, లాక్డౌన్ సందర్భంగా పాటించాల్సిన...