Home Search
సీఎం వైఎస్ జగన్ - search results
If you're not happy with the results, please do another search
ఏపీలో మాస్కు ధరించని వారికీ రూ.100 ఫైన్, థియేటర్లతో 50 శాతం సీటింగ్ సామర్ధ్యం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం నాడు క్యాంపు కార్యాలయంలో కరోనా నియంత్రణ చర్యలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో ప్రతి...
ఏప్రిల్ 22న ఏపీ కేబినెట్ సమావేశం, పలు కీలక అంశాలపై చర్చ?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన ఏప్రిల్ 22, గురువారం ఉదయం 11 గంటలకు సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన...
కర్నూల్ విమానాశ్రయానికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరుపెట్టడంపై చిరంజీవి స్పందన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం నాడు కర్నూలు జిల్లా ఓర్వకల్లులో నిర్మించిన ఎయిర్పోర్టును ప్రారంభించారు. అనంతరం అక్కడ జరిగిన సభలో ప్రసంగిస్తూ, కర్నూల్ గడ్డకు చెందిన స్వాతంత్య్ర యోధుడు...
నేడే ఏపీ కేబినెట్ భేటీ, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై కీలక నిర్ణయాలు?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం ఉదయం వెలగపూడి సచివాలయంలోని మొదటి బ్లాకులో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభం కానుంది. ఈ మంత్రివర్గ సమావేశంలో పలు అంశాలపై చర్చించి...
పాఠశాలల పనివేళల్లో మార్పులు చేస్తూ నిర్ణయం, ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం నాడు పాఠశాలల్లో నాడు–నేడు, మధ్యాహ్నభోజన పథకంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు ఉదయం 9 గంటల నుంచే ప్రారంభం...
ఏపీలో వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమగ్ర భూముల రీసర్వే ప్రారంభమైంది. ఇందుకు సంబంధించిన “వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష” పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం నాడు ప్రారంభించారు....
బీసీ సంక్రాంతి వేడుక: 56 బీసీ కార్పోరేషన్ల చైర్మన్ లు, 672 మంది డైరెక్టర్లు ప్రమాణం
విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గురువారం నాడు బీసీ సంక్రాంతి వేడుకను ఘనంగా నిర్వహించారు. రాష్ట్రంలో బీసీల సంక్షేమం కొరకు 139 బీసీ కులాలకు ప్రాతినిధ్యం వహించేలా, జనాభా ప్రాతిపదికన 56 బీసీ...
ఏలూరులో అంతుచిక్కని వ్యాధికి పురుగు మందుల అవశేషాలే కారణం?
పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరులో అంతుచిక్కని వ్యాధితో ప్రజలు అస్వస్థతకు గురైన ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం నాడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా బాధితుల శాంపిల్స్ పై...
ఈ నెల 18 న భేటీ కానున్న ఏపీ కేబినెట్, పలు అంశాలపై చర్చ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన డిసెంబర్ 18, శుక్రవారం ఉదయం 11 గంటలకు వెలగపూడి సచివాలయంలోని ఒకటో బ్లాకులో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి సంబంధించి...
జగనన్న జీవక్రాంతి: రూ.1868 కోట్లతో 2.49 లక్షల గొర్రెలు, మేకల యూనిట్ల పంపిణీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం నాడు మరో పథకానికి శ్రీకారం చుట్టారు. సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా "జగనన్న జీవక్రాంతి" పథకాన్ని ప్రారంభించారు. ఈ...