Home Search
వ్యాక్సిన్ - search results
If you're not happy with the results, please do another search
“ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్” – దేశంలో ఎక్కడైనా రైతులు పంట అమ్ముకునేలా చట్టం
“ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్” పేరిట రూ.20 లక్షల కోట్లతో కేంద్రప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఆర్ధిక ప్యాకేజీకి సంబంధించిన వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా...
“ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్” – ఆపరేషన్ గ్రీన్ కిందకు కూరగాయలు, పండ్ల సరఫరా
“ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్” పేరిట రూ.20 లక్షల కోట్లతో కేంద్రప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఆర్ధిక ప్యాకేజీకి సంబంధించిన వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా...
కరోనాపై పోరు: పీఎం కేర్స్ నుంచి రూ.3100 కోట్లు విడుదల
కరోనాపై పోరాటంలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ పిలుపు మేరకు దేశంలో పలు కంపెనీలు, ప్రభుత్వ రంగ సంస్థలు, పారిశ్రామిక వేత్తలు, సినీ ప్రముఖులతో సహా అన్ని వర్గాల నుంచి పీఎం కేర్స్ కు...
ప్రయాణికుల రైళ్లు అప్పుడే వద్దు… ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ విజ్ఞప్తి
కరోనా నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు, కరోనా కేసుల వివరాలు, ఆర్ధిక వ్యవస్థపై ప్రభావం తదితర అంశాలపై చర్చించేందుకు ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి వీడియో కాన్ఫరెన్స్...
లాక్డౌన్ పై సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ హైలైట్స్
కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలు, లాక్డౌన్ అమలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన మే 5, మంగళవారం నాడు ప్రగతి భవన్లో మంత్రిమండలి సమావేశం జరిగింది. అనంతరం సీఎం...
తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు భారత్ బయోటెక్ భారీ విరాళం
కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు తమ వంతు సాయంగా భారత్ బయోటెక్ కంపెనీ రూ.2 కోట్ల భారీ విరాళాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి అందించింది. ఇందుకు సంబంధించిన...
కరోనా చికిత్సలో ప్లాస్మా థెరపీ…గాంధీ ఆసుపత్రికి కేంద్రం గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో కరోనా బాధితులు చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గాంధీ ఆస్పత్రిలో కరోనా చికిత్సలో భాగంగా ప్లాస్మా థెరపీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి...
కరోనా: దేశంలో తొలి మొబైల్ వైరాలజీ ల్యాబ్ ప్రారంభం
దేశంలో కోవిడ్-19(కరోనా వైరస్) నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశంలోనే మొట్టమొదటి మొబైల్ వైరాలజీ ల్యాబ్ ను హైదరాబాద్ లో ప్రారంభించారు. హైదరాబాద్...
లాక్డౌన్ పొడిగింపు – కొత్త రూల్స్ ఇవే…
కరోనా నియంత్రణ చర్యలో భాగంగా దేశవ్యాప్తంగా మే 3వ తేదీ వరకు లాక్డౌన్ ను పొడిగిస్తునట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ...
దేశవ్యాప్తంగా మే 3 వరకు లాక్డౌన్ పొడిగింపు – ప్రధాని మోదీ
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా మే 3 వ తేదీ వరకు లాక్డౌన్ ను పొడిగిస్తునట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ముందుగా దేశవ్యాప్తంగా 21 రోజుల పాటు విధించిన...