Home Search
అమరావతి - search results
If you're not happy with the results, please do another search
అమరావతిలో జూన్ 9న శ్రీవారి ఆలయ మహాసంప్రోక్షణ.. పాల్గొననున్న గవర్నర్ హరిచందన్, సీఎం జగన్
టీటీడీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ లోని అమరావతిలో నిర్మితమవుతున్న శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జూన్ 9వ తేదీన మహాసంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...
జనసేన వైపే ప్రజలు చూస్తున్నారా?
ఆంధ్రప్రదేశ్లోని ఉన్న మహా నగరాల్లో విశాఖపట్టణం ఒకటి. ఈ ప్రాంతాన్ని రాజధానిగా అభివృద్ధి చేస్తామని ఐదేళ్ల పాటు ప్రచారం చేసుకున్న వైసీపీ ప్రభుత్వం రాష్ట్రానికి స్థిరమైన రాజధాని లేకుండా చేసిందన్న టాక్ ఉంది. ...
సీఎం జగన్ బస్సు యాత్రపై ఆగని కామెంట్లు
ఐదేళ్ల అరాచక పాలనలో దోచుకున్నది సరిపోక.. మరో ఐదేళ్లు దోచుకోవడానికి సిద్ధమంటూ వైసీపీ అధినేత సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్ మొత్తం బస్సు యాత్ర చేస్తున్నారా అన్న కౌంటర్లు ఏపీ వ్యాప్తంగా వినిపిస్తున్నాయి. వైసీపీ...
అమరావతీ.. ఏమిటీ గతి! అధికార వైషమ్యాలకు బలి!!
నాడు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి కూడా ఏపీ రాజధానిగా అమరావతిని ఆమోదించారు. ఉమ్మడి ఏపీ రాజధానిగా హైదరాబాద్ను తీర్చిదిద్దిన చంద్రబాబునాయుడి సమర్థతపై నమ్మకంతో అమరావతి కోసం ఏకంగా.. 34 వేల ఎకరాలను...
వామ్మో.. ఇవేం రోడ్లురా బాబోయ్.. గుంటూరులో జంపింగ్ టూర్..!
ఎన్నికల వేడి మొదలైన తర్వాత.. గుంటూరు పార్లమెంట్ పరిధిలో ఆరడుగులు ఉన్న పొడవాటి వ్యక్తి.. ప్రచారం చేస్తూ.. ఎక్కడ మాట్లాడినా అందులో ఒకటి మాత్రం కచ్చితంగా ఉంటోంది. ప్రచార ప్రయాణంలో ఆయన పడుతున్న...
పెమ్మసాని ఫోకస్ పెడితే.. ప్రత్యర్థికి కష్టమేనా?
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కీలకమైన జిల్లా గుంటూరు. రాజధాని అమరావతి ఆ ప్రాంతం పరిధిలోనే ఉంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తర్వాత గుంటూరు జిల్లానే పెద్దది. అందుకే గుంటూరు రాజకీయాలు మిర్చిలానే ఎప్పుడూ ఘాటుగానే...
చంద్రబాబుకు రాజ”యాగం”.. జగన్కు ఏమో భయం.. భయం..?
రాజకీయాల గురించి.. తెలుసుకోవాలంటే మీడియాను అనుసరించాలి.. పార్టీల్లో నడుస్తున్న చర్చల గురించి తెలుసుకోవాలంటే.. సోషల్మీడియాను ఫాలో కావాలి. ప్రస్తుతం ఏపీ రాజకీయాలు సోషల్ మీడియాలో ట్రెండ్ గా మారాయి. ఇరుపార్టీల సోషల్ మీడియా...
రాజధాని రాజకీయం.. ఏపీలో గందరగోళం..
నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడి పదేళ్లు అయిపోయింది. రాజధాని ఏంటో తెలియకుండానే ఏళ్లు గడిచిపోయాయి. రెండు పార్టీలు రాష్ట్రాన్ని పాలించాయి. నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారంలోకి రాగానే.. ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ను ఉపయోగించుకోకుండానే.....
విశాఖకు షిప్ట్ అయితే కలిసొస్తుందా? వికటిస్తుందా?
డిసెంబర్లోపే నేను విశాఖ పట్టణంకు షిప్ట్ అవుతా. అక్కడి నుంచే పాలన కొనసాగిస్తామని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇటీవల స్పష్టం చేశారు. ఈ మేరకు పనులు కూడా చకచకా జరుగుతున్నాయి. అయితే.....
రాజధాని “మూడు” మారిందా?
హైదరాబాద్ రాజధానిగా దేశంలోనే విఖ్యాత గుర్తింపు పొందిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్.. విభజిత ఆంధ్రప్రదేశ్ అనంతరం రాజధాని లేని రాష్ట్రంగా ప్రచారంలో ఉంది. ఏకైక రాజధాని అమరావతి నుంచి మూడు రాజధానుల రాష్ట్రంగా.. ప్రస్తుతం...