Home Search
ఎగ్జిట్ పోల్స్ - search results
If you're not happy with the results, please do another search
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్ పోల్స్ అంచనాలివే…
దేశంలో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. హిమాచల్ ప్రదేశ్ లో 68 అసెంబ్లీ నియోజకవర్గాలకు గానూ నవంబర్ 12న ఒకే దశలో ఎన్నికలు జరగగా, గుజరాత్ లో మొత్తం...
మునుగోడు ఉపఎన్నిక ఫలితంపై ఎగ్జిట్ పోల్స్ అంచనాలివే…
మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ పక్రియ ప్రశాంతంగా ముగిసింది. మునుగోడు పోరులో మొత్తం 47 మంది బరిలో నిలిచినప్పటికీ, ముఖ్యంగా ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ల మధ్యే త్రిముఖ పోరు నెలకుంది....
5 రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్ పోల్స్ అంచనాలివే…
దేశంలో ఉత్తర్ ప్రదేశ్, గోవా, పంజాబ్, మణిపూర్, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసాయి. 5 రాష్ట్రాల్లో మొత్తం 690 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగగా, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో చివరిదైన...
జీహెచ్ఎంసీ ఎన్నికలు: ఎగ్జిట్ పోల్స్ వివరాలు ఇవే…
ఓల్డ్ మలక్పేట డివిజన్ లో రీపోలింగ్ ముగియడంతో జీహెచ్ఎంసీ ఎన్నికలకు పోలింగ్ పక్రియ పూర్తయింది. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలకు సంబంధించి సాయంత్రం ఆరు గంటల తర్వాత పలు సంస్థల ఎగ్జిట్ పోల్స్...
బీహార్ ఎగ్జిట్ పోల్స్: మహాగట్బంధన్ వైపే మొగ్గు
బీహార్ అసెంబ్లీ తుదిదశ ఎన్నికలు నేడు పూర్తయ్యాయి. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ(బీజేపీ-జనతాదళ్ యునైటెడ్), మహాగట్బంధన్ (కాంగ్రెస్, ఆర్జేడీ,వామపక్షాలు కూటమి), ఎల్జేపీ హోరాహోరీగా పోరాడాయి. కాగా బీహార్ లో ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ఎగ్జిట్...
గట్టెక్కే అవకాశం ఉందా? .. ఎగ్జిట్ పోల్సే నిజమవుతాయా?
అంచనాలను తలక్రిందులు చేసేలా వచ్చిన ఎగ్జిట్ పోల్స్తో.. అధికార బీఆర్ఎస్ పార్టీ లెక్కలు వేయడంలో బీజీ అయిపోయింది. 119 నియోజకవర్గాలలో మండలాల వారీగా పోలైన ఓట్ల వివరాలను తెలుసుకుంటూ.. అధికారాన్ని దక్కించుకోవడానికి కావాల్సిన...
ఆసక్తికరంగా ఎగ్జిట్ పోల్స్.. అధికారం ఆ పార్టీదే..?
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. 2290 మంది అభ్యర్థుల భవితవ్యం ఈవీఎం మిషన్లలో నిక్షిప్తమయింది. డిసెంబర్ 3న అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది. తెలంగాణలో ఏ పార్టీ అధికారంలోకి రానుందనే దానిపై సర్వత్రా...
నవంబర్ 3 న ఓల్డ్ మలక్పేటలో రీపోలింగ్, ఎగ్జిట్ పోల్స్ పై ఎస్ఈసీ నిషేధం
జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద కరోనా నిబంధనలకు అనుగుణంగా ప్రజలు ఓటుహాక్కును వినియోగించుకున్నారు. అయితే పూర్తిస్థాయి పోలింగ్ శాతంపై రాష్ట్ర ఎన్నికల సంఘం ఇంకా అధికారికంగా...
తెలంగాణలో బండి సంజయ్ గ్రాఫ్ తగ్గనుందా?
డిసెంబర్ 3న వెలువడనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. బీజేపీకి పెద్ద షాక్ ఇచ్చేలాగే కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రధాన పోటీ అంతా బీఆర్ఎస్ , కాంగ్రెస్ మధ్యనే ఉందని ముందు...
కేసీఆర్ నిర్ణయం వెనుక మతలబు అదేనా..?
తెలంగాణలో కాంగ్రెస్దే అధికారమని పలు ఎగ్జిట్ పోల్స్లో తేలింది. మరికొన్ని ఎగ్జిట్ పోల్స్ తెలంగాణలో హంగ్ ఏర్పడుతుందని తేల్చాయి. అయితే అటు గులాబీ నేతలు మాత్రం ఏదిఏమైనప్పటికీ.. అధికారంలోకి వచ్చేది తామేనని ధీమా...