Home Search
కిరణ్ రిజిజు - search results
If you're not happy with the results, please do another search
ఏపీ హైకోర్టును కర్నూల్కు తరలించాలనే ప్రతిపాదన కేంద్రానికి అందింది.. లోక్సభలో న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు
ఆంధ్రప్రదేశ్ హైకోర్టును అమరావతి నుంచి కర్నూల్కు తరలించాలనే ప్రతిపాదన కేంద్రానికి అందిందని న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం లోక్సభలో హైకోర్టు తరలింపు అంశంపై వైసీపీ ఎంపీలు కోటగిరి...
ఏపీ హైకోర్టు తరలింపుపై పార్లమెంట్ వేదికగా కేంద్రం కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తరలింపుపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు గురువారం పార్లమెంట్ వేదికగా దీనిపై స్పష్టత ఇచ్చింది. ఏపీ హైకోర్టు తరలింపు ప్రస్తుతం న్యాయస్థానాల పరిధిలో ఉందని పేర్కొన్న కేంద్రం,...
రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో ప్రధాని మోదీ కీలక ప్రసంగం, ఈ-కోర్ట్ ప్రాజెక్ట్ కింద కొత్త కార్యక్రమాలు ప్రారంభం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ఉదయం భారత అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో జరిగిన రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో పాల్గొని కీలక ప్రసంగం చేశారు. 1949లో రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన జ్ఞాపకార్థం,...
ఇటానగర్లోని డోనీ పోలో ఎయిర్ పోర్ట్ ప్రారంభించిన ప్రధాని మోదీ, 600 మెగావాట్ల కమెంగ్ హైడ్రో పవర్ స్టేషన్...
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ఉదయం అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ముందుగా ఇటానగర్లోని డోనీ పోలో విమానాశ్రయాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈశాన్య ప్రాంతాలలో కనెక్టివిటీని పెంచడంలో...
ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ఏపీ సీఎం వైఎస్ జగన్, రేపు జరిగే సీఎంసీజే సదస్సుకు హాజరు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏప్రిల్ 29, శుక్రవారం సాయంత్రం ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. రెండ్రోజుల పర్యటనలో భాగంగా ఏప్రిల్ 30, శనివారం నాడు ఢిల్లీలో జరగనున్న సీఎంసీజే...
రేపు ఢిల్లీకి వెళ్లనున్న ఏపీ సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు (ఏప్రిల్ 29, శుక్రవారం) ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. రెండ్రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో సీఎం వైఎస్ జగన్ భేటీ కానున్నట్టు...
మణిపూర్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన బీరెన్ సింగ్
ఇటీవల జరిగిన మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సత్తా చాటిన సంగతి తెలిసిందే. మణిపూర్ లో సీఎం పీఠం దక్కించుకునేందుకు ఏ పార్టీ అయినా 31 అసెంబ్లీ స్థానాలు...
ఉక్రెయిన్లో మరో భారతీయ విద్యార్థిపై కాల్పులు.. బుల్లెట్ గాయంతో ఆస్పత్రికి తరలింపు
ఉక్రెయిన్పై రష్యా దాడిలో ఒక భారతీయ విద్యార్థి ప్రాణాలు కోల్పోయిన కొద్ది రోజులకే, కైవ్ నగరంలో మరో భారతీయ విద్యార్థి రష్యా సైనికులు జరిపిన కాల్పుల్లో గాయపడ్డారు. ఈ రోజు కైవ్ నుండి...
భారతీయ విద్యార్థుల తరలింపుపై ప్రధాని మోదీ కీలక నిర్ణయం, ఉక్రెయిన్ పొరుగుదేశాలకు కేంద్రమంత్రులు!
ఉక్రెయిన్ లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న భారతీయ విద్యార్థులు, పౌరుల తరలింపుపై ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం కూడా ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులను పొరుగు...
ఉభయసభలలో ఓటర్ ఐడీ-ఆధార్ నంబర్ అనుసంధాన బిల్లు పాస్
దేశంలో ఎన్నికల ప్రక్రియలో సంస్కరణలు చేసే దిశగా కేంద్ర ముందడుగు వేసింది. బోగస్ ఓట్లను తొలగించటమే లక్ష్యంగా ఓటరు ఐడీలకు ఆధార్ నంబర్ ను అనుసంధానం చేయడంతోపాటు ఎన్నికల చట్టంలో కీలక సవరణలకు...