Home Search
గంగమ్మ తల్లి - search results
If you're not happy with the results, please do another search
కన్నుల పండుగగా ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన శోభాయాత్ర, గంగమ్మ ఒడికి చేరిన మహాగణపతి
హైదరాబాద్ మహానగరంలో గణేష్ నిమజ్జనాల శోభాయాత్ర కొనసాగుతుంది. శుక్రవారం మధ్యాహ్నం మొదలయిన ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన శోభాయాత్ర భక్తుల కోలాహలం మధ్య ఘనంగా జరిగింది. ఈ ఏడాది ఖైరతాబాద్లో 50 అడుగుల ఎత్తు...
“గళం’’ వినిపించారు.. బలం పెంచుకున్నారా?
పదేళ్ల కిందట సూపర్ సక్సెస్ కాంబినేషన్గా పేరొందిన నరేంద్ర మోదీ, చంద్రబాబు ద్వయం.. మరోసారి సక్సెస్ సొంతం చేసుకుంటుందా.. అంటే అవును అన్నట్లుగానే తాజా రాజకీయ పరిణామాలు కనిపిస్తున్నాయి. పల్నాడు జిల్లా చిలకలూరిపేట...
ప్రజా ప్రతినిధులు, అధికారులకు అయినా అదే రూల్
ఒకప్పుడు డబ్బున్న వాళ్లు మాత్రమే వేసుకునే చెప్పులు.. తర్వాత తర్వాత పేద, ధనిక వర్గంతో సంబంధం లేకుండా వేసుకుంటున్నారు. కాకపోతే తమ తాహతుకు తగ్గట్లు వాడుతున్నారు. అయితే కాళ్లకు రక్షణగా వాడేవాళ్లు కాస్తా..ఇప్పుడు...
సెప్టెంబర్ నుంచి విశాఖలోనే ఉంటా, అక్కడినుంచే పాలన కొనసాగిస్తా – శ్రీకాకుళం జిల్లా పర్యటనలో సీఎం జగన్
సెప్టెంబర్ నుంచి విశాఖలోనే ఉంటానని, అక్కడినుంచే పాలన కొనసాగిస్తానని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈమేరకు ఆయన శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా రూ. 4,362 కోట్ల వ్యయంతో...
రేపు శ్రీకాకుళం జిల్లా పర్యటనకు సీఎం జగన్.. మూలపేట గ్రీన్ఫీల్డ్ పోర్టుకు శంకుస్థాపన, షెడ్యూల్ ఇదే..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఆయన జిల్లాలో ప్రభుత్వం చేపపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ప్రధానంగా సంతబొమ్మాళి మండలం మూలపేటలోని...
తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు, నేడు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం జగన్
తిరుమలలో సెప్టెంబరు 27 నుంచి అక్టోబరు 5వ తేదీ వరకు శ్రీ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. సెప్టెంబర్ 26న రాత్రి 7 నుండి 8 గంటల మధ్య అంకురార్పణ జరగగా, శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో...
రేపు, ఎల్లుండి తిరుమలలో పర్యటించనున్న సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు, ఎల్లుండి (సెప్టెంబర్ 27, 28 తేదీల్లో) తిరుమలలో పర్యటించనున్నారు. తిరుమలలో సెప్టెంబర్ 27 నుంచి అక్టోబరు 5 వరకు శ్రీ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు...
వర్షాలు, వరదల నేపథ్యంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా చర్యలు చేపట్టాలి: మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ముందుగా జిల్లాలో కురుస్తున్న భారీవర్షాల నేపథ్యంలో జిల్లాలో నెలకొన్న పరిస్థితులపై సిరిసిల్లలోని...
కన్నుల పండుగగా ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం, ట్యాంక్బండ్ వద్ద కోలాహలం
హైదరాబాద్ లో గణేష్ విగ్రహాల నిమజ్జనం కొనసాగుతుంది. గణేష్ నిమజ్జనాలతో ట్యాంక్బండ్ పరిసర ప్రాంతాలలో కోలాహలం నెలకుంది. భక్తులు గణేశుడిని కీర్తించే నినాదాలతో ఆ ప్రాంతమంతా మార్మోగుతుంది. మరోవైపు నిమజ్జనాల్లో పాల్గొనే ప్రజలంతా...