Home Search
జనసేన - search results
If you're not happy with the results, please do another search
జనసేన వైపే ప్రజలు చూస్తున్నారా?
ఆంధ్రప్రదేశ్లోని ఉన్న మహా నగరాల్లో విశాఖపట్టణం ఒకటి. ఈ ప్రాంతాన్ని రాజధానిగా అభివృద్ధి చేస్తామని ఐదేళ్ల పాటు ప్రచారం చేసుకున్న వైసీపీ ప్రభుత్వం రాష్ట్రానికి స్థిరమైన రాజధాని లేకుండా చేసిందన్న టాక్ ఉంది. ...
జనసేనాని లక్ష్యం నెరవేరేనా..?
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన జనసేన పార్టీ ఒకే ఒక్క సీటుతో సరిపెట్టుకుంది. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పోటీచేసిన రెండు స్థానాలలోనూ ఓడిపోయి అవమానాన్ని మూటగట్టుకున్నారు. గతం గురించి...
ఆసక్తికరంగా అనకాపల్లి రాజకీయం
ఒకరేమో రాజకీయాల్లోకి కొత్త.. మరొకరేమో రాజకీయాల్లో తలపండిన నేత. ఇద్దరూ ఢీ అంటే ఢీ అంటున్నారు. ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా నువ్వా-నేనా సై అంటూ అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో...
జగన్ ఉత్తరాంధ్ర పర్యటన అనంతరం..?
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమరంలో తెలుగుదేశం కూటమి, అధికార పార్టీ మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది. ఎత్తులకు పై ఎత్తులతో అన్ని పార్టీలూ రాజకీయాలను రక్తికట్టిస్తున్నాయి. నామినేషన్ల పర్వం మొదలైన తర్వాత కూడా కూటమిలో...
అన్నను వెంటాడుతున్న బాణం
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. నేటితో నామినేషన్ల పర్వం ముగుస్తుండడంతో.. ఇక ప్రచార పర్వాన్ని మరింత రక్తికట్టించడానికి ఆయా పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. ఇప్పటికే ప్రత్యర్థులను ఓడించటమే లక్ష్యంగా జోరుగా ప్రచారాలు కొనసాగిస్తూనే,...
నామినేషన్ పర్వం.. పవన్ గెలుపు వ్యూహం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్కల్యాణ్ గెలుపుపై ఇప్పుడు భారీ అంచనాలు పెరుగుతున్నాయి. గత ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్లా ఆయన ఓటమి పాలుకావడం తెలిసిందే. ఈ ఎన్నికల్లో బంపర్...
ప్రచారాలలో కలిసి నడుస్తున్న కూటమి
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల పండుగకు కౌంట్ డౌన్ మొదలైంది. మన పాలకులను ఎన్నుకునే సమయం వచ్చింది. ఐదేళ్ల పాటు మన భవిష్యత్తును మనమే రాసుకునేందుకు వేళైంది. అయితే జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఉన్న ప్రజలు...
ఏపీ ప్రజలు పవన్పై ప్రేమను పెంచుకోవడానికి కారణాలేంటి?
రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాలని ప్రజలంతా కోరుకుంటారు. తమ పాలకులు సుపరిపాలన అందించాలని ఆశిస్తారు. స్వార్థ ప్రయోజనాలు లేని.. నిస్వార్థ నాయకుల కోసం ప్రజలు ఎదురుచూస్తుంటారు. ఇలాంటి ప్రజల ఆశలు, ఆశయాలను నెరవేర్చే...
పిఠాపురంవాసుల మనసును గెలుచుకున్న పవన్
ప్రజలకు అందుబాటులో ఉండే నాయకులనే ఎన్నికల్లో గెలిపించాలని పిఠాపురం పర్యటిస్తున్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఓటర్లకు పిలుపునిస్తున్నారు. అయితే ఇక్కడే మిథున్ రెడ్డి ఇక్కడే ఓ విషయం మరిచిపోయారని జనసైనికులు కామెంట్లు...
ఐదేళ్లలో వైసీపీ చేసిన అభివృద్ధి ఏంటి?
ఆంధ్రప్రదేశ్లో దేవాలయాలను వైసీపీ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం చేసింది. దీనికి నిదర్శనం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని ఉంగుటూరు నియోజకవర్గం. చిన్న తిరుపతిగా ప్రసిద్ధ చెందిన ద్వారకా తిరుమల ఆలయం ఈ నియోజకవర్గంలోనే ఉంది....