Home Search
నూజివీడు - search results
If you're not happy with the results, please do another search
నూజివీడు టీడీపీ అభ్యర్థి ఎవరు?
ఏపీలో ఎన్నికలు ముంచుకొస్తుండడంతో ప్రధాన పార్టీలన్నీ గెలుపు గుర్రాల వేటలో పడ్డాయి. బలమైన అభ్యర్థులను బరిలోకి దింపేందుకు తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి. ఇప్పటికే జాబితాల వారీగా వైసీపీ అధినేత, సీఎం జగన్మోహన్ రెడ్డి...
నూజివీడులో జూన్ 8 వరకు లాక్డౌన్ అమలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 11, సోమవారం ఉదయానికి కోవిడ్-19 (కరోనా వైరస్) పాజిటివ్ కేసుల సంఖ్య 2018 కు చేరింది. అలాగే కృష్ణా జిల్లాలో 342 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక జిల్లా...
టీడీపీ-జనసేన అభ్యర్థుల జాబితా ఇదే..
పొత్తుపెట్టుకొని ఎన్నికలకు వెళ్తోన్న తెలుగు దేశం-జనసేన పార్టీలు దూకుడు పెంచేశాయి. తమ గెలుపు గుర్రాలను రంగంలోకి దించేశాయి. జనసేన ఈసారి 24 అసెంబ్లీ.. మూడు పార్లమెంట్ స్థానాల్లో బరిలోకి దిగుతోంది. మిగిలిన స్థానాల్లో...
ఉమ్మడి కృష్ణా జిల్లాలో అభ్యర్థులు ఫిక్స్
ఉమ్మడి కృష్ణా జిల్లాలో పోటీచేయడానికి టీడీపీ, జనసేన కూటమి అభ్యర్థులను దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. 10 స్థానాలకు గాను అభ్యర్థులను బరిలో దింపడానికి టీడీపీ, జనసేన రెడీ అవుతున్నాయి. మచిలీపట్నం నియోజకవర్గం...
మరో స్థానాన్ని ప్రకటించిన చంద్రబాబు
రెండు స్థానాలను ప్రకటించి ఏపీలో కాక రేపారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. అయితే పొత్తు ధర్మం పాటించకుండా.. చంద్రబాబు ఏక పక్షంగా వెళ్లడంతో జనసేనాని పవన్ కళ్యాణ్ భగ్గుమన్నారు. గణతంత్ర దినోత్సవం...
టికెట్ నిరాకరించిన జగన్.. వైసీపీని వీడనున్న ఆ నలుగురు ఎమ్మెల్యేలు?
వైసీపీలో అసంతృప్తి సెగలు ఎగిసిపడుతున్నాయి. అధినేత జగన్మోహన్ రెడ్డి అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తున్నకొద్దీ.. అసంతృప్తుల సంఖ్య పెరుగుతూ పోతోంది. ఒక్కొక్కరుగా అసంతృప్తులు బయటికొస్తున్నారు. ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. కండువా మార్చేందుకు సిద్ధమవుతున్నారు....
వైసీపీ ఇంఛార్జ్ల మార్పు.. రెండో జాబితా సిద్ధం
అసెంబ్లీ ఎన్నికల ముంగిట వైసీపీ అధినేత, సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు ఏపీలో కాక రేపుతున్నాయి. రెండోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా ముందుకు కదులుతున్న జగన్.. ఆ దిశగా సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు....
ఏలూరులో ఘోర అగ్నిప్రమాదం, 6గురు మృతి.. రూ. 25 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 6గురు మృతి చెందగా, మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా ఏలూరు...
ఏపీలో ట్రిపుల్ ఐటీ ప్రవేశాలు: ఆర్జీయూకేటీ సెట్-2021 ఫలితాలు విడుదల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకోసం రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్జీయూకేటీ) ఉమ్మడి ప్రవేశ పరీక్ష-2021 ను సెప్టెంబర్ 26వ తేదీన నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు...
ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్న కార్పొరేషన్స్, మున్సిపాలిటీల వివరాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్సీపీ ప్రభంజనం సృష్టించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో “ఫ్యాన్” హవానే కొనసాగించి, ఏపీ మున్సిపల్ ఎన్నికల...