Home Search
నేషనల్ కౌన్సిల్ - search results
If you're not happy with the results, please do another search
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు: 11040 కోట్లతో నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్-ఆయిల్ పామ్ పథకం
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం నాడు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. సమావేశం అనంతరం కేబినెట్ నిర్ణయాలను కేంద్ర ప్రసార సమాచార శాఖ మంత్రి అనురాగ్...
67 శాతం మందిలో యాంటీబాడీలు, ఐసీఎంఆర్ నేషనల్ సీరో సర్వేలో వెల్లడి
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) నిర్వహించిన 4వ రౌండ్ దేశవ్యాప్త సీరోలాజికల్ సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ సర్వేలో దేశ జనాభాలో ఆరు సంవత్సరాల కంటే ఎక్కువ...
నేషనల్ మెడికల్ కమిషన్ బిల్లుపై వైద్యులు ఆందోళన
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసి) బిల్లు 2019 ను వ్యతిరేకిస్తూ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) నిర్ణయం మేరకు 24 గంటల పాటు దేశవ్యాప్తంగా వైద్యులు ఆందోళనకు దిగారు. జూలై...
పాఠ్య పుస్తకాల్లో కూడా ఇండియా స్ధానంలో భారత్ పేరు
ఇప్పటి వరకూ భారతదేశాన్ని ఇండియాగా పిలుచుకునేవారు. అయితే ఈ పేరును భారత్గా మార్చేసి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో అంతర్జాతీయ, జాతీయ వేదికలపై వాడేస్తోంది. ఇండియా పేరును భారత్గా అభివర్ణిస్తూ అన్ని చోట్లా...
9 నెలల్లో కోహెడ మార్కెట్ నిర్మాణానికి ప్రణాళిక, అంతర్జాతీయ ప్రమాణాలకు తగినట్లుగా వసతులు: మంత్రి నిరంజన్ రెడ్డి
కోహెడ మార్కెట్ నిర్మాణంపై తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి బుధవారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ, 9 నెలల్లో...
సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా డి.రాజా వరుసగా రెండోసారి ఎన్నిక
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ) పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా డి.రాజా ఎన్నికయ్యారు. ఈ పదవికి ఆయన ఏకగ్రీవంగా ఎన్నికవడం ఇది వరుసగా రెండోసారి. తెలంగాణకు చెందిన నుంచి సురవరం సుధాకర్...
ఏపీలో ఏర్పాటు చేస్తున్న వివిధ సంస్థల పురోగతిపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సమీక్ష
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న వివిధ విద్యా సంస్థల పురోగతిపై ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు మంగళవారం ఉదయం సమీక్షించారు. ఉన్నత విద్యామండలి సెక్రటరీ కె.సంజయ్ మూర్తి న్యూఢిల్లీలోని ఉప-రాష్ట్రపతి నివాస్లో సంస్థల స్థితిగతులపై...
ఏపీ టెట్-2022 నోటిఫికేషన్ విడుదల, పూర్తి వివరాలు ఇవే…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్/ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)-2022 ను ఆగస్టు 6 నుంచి 21వరకు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఏపీ టెట్-2022 నోటిఫికేషన్ ను పాఠశాల...
నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్ ఆకస్మిక రాజీనామా.. కొత్తగా సుమన్ కే బెరీని నియమించిన కేంద్ర...
నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్ ఆకస్మికంగా రాజీనామా చేశారు. అయితే రాజీవ్ కుమార్ హఠాత్తుగా రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్గా సుమన్ కె బేరీని...
నేడు ‘జాతీయ సైన్స్ దినోత్సవం’ – ప్రముఖ శాస్త్రవేత్త సీవీ రామన్ అద్భుత ఆవిష్కరణ చేసిన రోజు
భారతీయ వైజ్ఞానిక చరిత్రలో ఈరోజుకి ఒక విశిష్ట స్థానం ఉంది. ప్రముఖ వైజ్ఞానిక శాస్త్రవేత్త సీవీ రామన్ 1928 ఫిబ్రవరి 28న ఒక అద్భుత ఆవిష్కరణ చేశారు. ఏదేని ఒక వస్తువు మీద...