Home Search
ప్రధాని మోడీ - search results
If you're not happy with the results, please do another search
ప్రధాని మోడీ తెలంగాణ టూర్ ఖరారు
తెలంగాణలో లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని భారతీయ జనతా పార్టీ ముమ్మరం చేయనుండటంతో.. తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోడీ టూరు ఖరారు అయింది. లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణలో...
ఆసియా క్రీడల్లో అదరగొడుతున్న భారత ఆటగాళ్లు.. ప్రశంసలు కురిపించిన ప్రధాని మోడీ
చైనా వేదికగా జరుగుతున్న ఆసియా గేమ్స్-2023లో భారత ఆటగాళ్ల హవా కొనసాగుతోంది. అదీ ఇదీ అని కాకుండా అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణిస్తున్నారు. ఎక్కడా తగ్గకుండా సత్తా చాటుతున్నారు. మరింత ఉత్సాహంతో దూసుకెళ్తూ.....
ట్టిటర్లో దూసుకెళుతున్న ప్రధాని మోడీ
విశ్వగురువుగా కీర్తించపడుతున్న ప్రధాని నరేంద్ర మోడీ గౌరవం ఏటా పెరుగుతోంది. ప్రపంచంలోని అగ్రదేశాలు సైతం మోడీకి రెడ్ కార్పెట్ పరిచి ఆహ్వానిస్తున్నాయి. ఒకప్పుడు మోడీ పర్యటనపై నిషేధం విధించిన అగ్రరాజ్యం అమెరికా సైతం...
ఈశాన్య రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్, కరోనాపై కీలక సూచనలు
ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం నాడు కరోనా పరిస్థితులపై ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సమావేశంలో నాగాలాండ్, త్రిపుర, సిక్కిం, మేఘాలయ, మిజోరం, అరుణాచల్ ప్రదేశ్,...
ప్రధాని మోడీని కలిసిన పీవీ సింధు
ప్రపంచ బాడ్మింటన్ ఛాంపియన్షిప్లో స్వర్ణ పతకం సాధించిన భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పూసర్ల వెంకట(పీవీ) సింధు ఈ రోజు కోచ్ గోపీచంద్ తో కలిసి మర్యాదపూర్వకముగా ప్రధాని నరేంద్ర మోడీని...
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తో ప్రధాని నరేంద్ర మోడీ భేటీ
జీ-7 దేశాల సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈ రోజు ఫ్రాన్స్ లోని బియారిట్జ్ లో భేటీ అయ్యారు. అనంతరం ఇరువురు సంయుక్తంగా నిర్వహించిన మీడియా...
ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేసిన ప్రధాని నరేంద్రమోడీ
భారత దేశం 73వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ రాజధాని ఢిల్లీలో వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కొద్దిసేపటి క్రితం తన నివాసం నుంచి బయలుదేరిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రాజ్ ఘాట్...
రామ్లల్లా ఉండేది ఇక టెంటులో కాదు.. దివ్యమందిరంలో: మోడీ
రామ్లల్లా ఇక టెంటులో ఉండాల్సిన అవసరం లేదని.. దివ్యమందిరంలో కొలువుదీరారని ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించారు. అయోధ్యలో రామ్ లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ట క్రతువు ముగిసిన అనంతరం మోడీ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు...
రామ్ లల్లా విగ్రహానికి ప్రాణప్రతిష్ట చేసిన మోడీ
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. వందల ఏళ్లనాటి కోట్లాది మంది భారతీయుల కల సాకారమైంది. అయోధ్యలో మహోత్తరమైన ఘట్టం ఆవిష్కృతమయింది. రామమందిరం ప్రారంభమయింది. అయోధ్యాపురిలో దివ్య తేజస్సుతో బలరాముడు...
రాముడి ప్రాణప్రతిష్ట.. భావోద్వేగానికి గురైన మోడీ
22 జనవరి 2024.. ఎంతో ప్రధాన్యత సంతరించుకున్న రోజు. ఈరోజు కోసం యావత్ భారత్ వేయి కళ్లతో ఎదురు చూస్తోంది. ఆయోధ్య రామమందిర ప్రారంభోత్సవ మహత్కార్యాన్ని వీక్షించేందుకు దేశమంతా ఎదురుచూస్తోంది. ఈకార్యక్రమానికి ఇంకా...