Home Search
మేకతోటి సుచరిత - search results
If you're not happy with the results, please do another search
ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించిన మాజీ హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటైన కొత్త మంత్రివర్గంలో చోటుదక్కకపోవడంతో పలువురు వైఎస్సార్సీపీ నేతలు అసంతృప్తికి లోనయ్యారు. గతంలో మంత్రులుగా ఉన్న కొందరు సహా, కొత్తగా మంత్రివర్గంలో చోటు దక్కుతుందని ఆశ పెట్టుకున్న పలువురు ఎమ్మెల్యేలు...
మహిళా భద్రతే మా ప్రభుత్వ ప్రధాన అజెండా – హోంమంత్రి మేకతోటి సుచరిత
రాష్ట్ర ప్రభుత్వం మహిళల భద్రత కోసం దిశ యాప్, దిశా బిల్లును రూపొందించిందని, వారి సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టిందని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. ఈరోజు (శనివారం) గుంటూరు జిల్లా...
రమ్య కుటుంబసభ్యులను పరామర్శించిన హోంమంత్రి సుచరిత, ఇంటి స్థలం పట్టా అందజేత
బీటెక్ విద్యార్థిని రమ్య కుటుంబ సభ్యులకు గురువారం ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత ఇంటి పట్టాను అందించారు. గుంటూరు పరమాయకుంటలోని రమ్య ఇంటికి స్వయంగా వెళ్లి, ప్రభుత్వం తరపున ప్రకటించిన ఇంటి స్థలానికి...
ఏపీ అసెంబ్లీలో ‘దిశ’ బిల్లు ప్రవేశపెట్టిన హోంమంత్రి సుచరిత
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. డిసెంబర్ 13, శుక్రవారం నాడు మహిళల భద్రతపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన 'దిశ' బిల్లును హోంమంత్రి మేకతోటి సుచరిత అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. ఈ...
వైసీపీ గెలుపు గుర్రాలు వీరే..
ఏపీలో ఎన్నికల దగ్గరపడుతున్నవేళ వైసీపీ స్పీడ్ పెంచేసింది. అసెంబ్లీ, లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఏపీలో మొత్తం 25 లోక్ సభ స్థానాలు ఉండగా.. అందులో 24 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది....
‘వైఎస్ఆర్ రైతు భరోసా’ కింద 51.12 లక్షల మందికి రూ. 1,090.76 కోట్ల నగదు పంపిణీ చేసిన సీఎం...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం (ఫిబ్రవరి 28, 2023) గుంటూరు జిల్లా తెనాలిలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆయన తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో నిర్వహించిన ‘వైఎస్ఆర్...
ఏపీ బీజేపీకి షాక్.. పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు
ఏపీ బీజేపీకి షాక్. బీజేపీ సభ్యత్వానికి మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు రాజీనామా చేశారు. ఈ మేరకు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజుకి తన రాజీనామా లేఖను పంపించారు. వ్యక్తిగత...
26 జిల్లాలకు పార్టీ అధ్యక్షులు, రీజినల్ కో-ఆర్డినేటర్లును నియమించిన వైఎస్సార్సీపీ
రాష్ట్రంలో 26 జిల్లాలకు అధ్యక్షులను మరియు 11 మంది రీజనల్ కోఆర్డినేటర్లను వైఎస్సార్సీపీ నియమించింది. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ జాబితాపై నిర్ణయం తీసుకోగా, ఆ వివరాలను...
సీఎం వైఎస్ జగన్ ను కలిసిన భారత్ అండర్-19 క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ షేక్ రషీద్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని బుధవారం నాడు క్యాంపు కార్యాలయంలో భారత్ అండర్-19 క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ షేక్ రషీద్ కలిశారు. గుంటూరు జిల్లాకు చెందిన రషీద్ భారత్...
గుంటూరులో ఐటీసీ వెల్కం ఫైవ్స్టార్ హోటల్ని ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం ఉదయం గుంటూరులో ఐటీసీ వెల్కం హోటల్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాస్,...