Home Search
రిషబ్ పంత్ - search results
If you're not happy with the results, please do another search
ఇండియా vs సౌతాఫ్రికా రెండో వన్డే.. రిషభ్ పంత్ రికార్డ్ హాఫ్ సెంచరీ
టీమిండియా కీపర్ రిషబ్ పంత్ సౌతాఫ్రికా గడ్డపై నయా రికార్డ్ సాధించాడు. సౌతాఫ్రికాతో రెండో వన్డేలో హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. కేవలం 71 బంతుల్లో.. 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 85 పరుగులు...
భారత్, వెస్టిండీస్ జట్లు టీ20 పోరుకు సిద్ధం, నేడే తోలి టీ20 మ్యాచ్
భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జూలై 29, ఆగస్టు 1,2,6,7 తేదీల్లో 5 టీ20ల సిరీస్ జరగనున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా శుక్రవారం ట్రినిడాడ్ లోని బ్రియాన్ లారా స్టేడియంలో మొదటి...
వెస్టిండీస్ తో 3 వన్డేల సిరీస్ కు భారత్ జట్టును ప్రకటించిన బీసీసీఐ, కెప్టెన్ గా శిఖర్ ధావన్...
భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జూలై 22, 24, 27 తేదీల్లో మూడు వన్డేల సిరీస్ జరగనుంది. ఈ నేపథ్యంలో వెస్టిండీస్ తో ట్రినిడాడ్ లోని పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా జరిగే...
భారత్-వెస్టిండీస్ T-20 సిరీస్ ప్రారంభం.. ఈడెన్గార్డెన్స్లో నేడు తొలి మ్యాచ్
కోల్ కతా లోని ఈడెన్గార్డెన్స్లో నేటినుంచి భారత్-వెస్టిండీస్ మధ్య 3 మ్యాచ్ల T-20 సిరీస్ ప్రారంభం కానుంది. ఇరు జట్ల మధ్య బుధవారం ఇక్కడి ఈడెన్గార్డెన్స్లో తొలి పోరు జరుగనుంది. అయితే, అన్ని...
మాజీ కెప్టెన్ ధోనికి దక్కని బీసీసీఐ కాంట్రాక్ట్
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) జనవరి 16, గురువారం నాడు భారత జట్టుకు చెందిన సీనియర్ ఆటగాళ్ల వార్షిక ఆదాయ కాంట్రాక్టులను ప్రకటించింది. అక్టోబర్ 2019 నుంచి సెప్టెంబర్ 2020 వరకు...
భారత్-శ్రీలంక జట్ల మధ్య మూడో టీ20 నేడే
భారత్-శ్రీలంక జట్ల మధ్య మూడు టీ20ల సిరీస్ లో తొలి టీ20 వర్షం కారణంగా రద్దవగా, రెండో టీ20లో భారత్ జట్టు 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే....
వెస్టిండీస్ తో సిరీస్ కు భారత్ జట్టు ఎంపిక
డిసెంబర్ 6 నుంచి డిసెంబర్ 22 వరకు స్వదేశంలో వెస్టిండీస్ తో జరగనున్న టీ20, వన్డే సిరీస్ లకు భారత్ జట్టును బీసీసీఐ ప్రకటించింది. నవంబర్ 21, గురువారం నాడు ఎమ్మేస్కె ప్రసాద్...