Home Search
ల్యాప్టాప్ - search results
If you're not happy with the results, please do another search
బాసర ట్రిపుల్ ఐటీ ఐదో స్నాతకోత్సవంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్, 2200 మంది విద్యార్థులకు ల్యాప్టాప్లు అందజేత
నిర్మల్ జిల్లాలోని బాసర ఆర్జీయూకేటీ/ట్రిపుల్ ఐటీలో శనివారం జరిగిన ఐదవ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ మంత్రి కేటీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, అటవీ, దేవాదాయ...
9 నుంచి 12 క్లాస్ విద్యార్ధులు అమ్మఒడి డబ్బు వద్దని భావిస్తే వారికీ ల్యాప్టాప్ లు: సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం నాడు నవరత్నాల హామీల్లో అత్యంత కీలకమైన "జగనన్న అమ్మఒడి" రెండో ఏడాది చెల్లింపులను నెల్లూరులో ప్రారంభించారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న అమ్మఒడి...
జీ మెయిల్లో ఈ పొరపాటు చేస్తున్నారా?
ఇప్పుడు అఫీషియల్గా చేసే ఏ పని అయినా మెయిల్స్ ద్వారానే జరుగుతున్నాయి. కార్పొరేట్ ఆఫీసులన్నీ కూడా రూల్స్ ప్రకారం ఫాలో అవ్వాలంటే లీవ్ లెటర్ నుంచి రిజిగ్నేషన్ లెటర్ వరకూ.. అన్నీ మెయిల్...
కొత్త రకం మానసిక వేదనతో బాధపడుతున్న యువత
కొత్తగా ఉద్యోగ జీవితంలోకి అడుగు పెడుతున్న యువత..హుషారుగా దూసుకుపోవాల్సింది పోయి.. టెక్ షేమింగ్తో బాధపడుతున్నారని తాజాగా జరిపిన ఓ అధ్యయనంలో తేలింది.అయితే టెక్ షేమింగ్ అంటే ఏమిటి? దీని వల్ల ప్రమాదం ఉందా? ...
మైక్రోసాఫ్ట్ కీలక నిర్ణయంతో.. కనుమరుగు కానున్న వర్డ్ ప్యాడ్
కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ వినియోగించే వారందరికీ ఎక్కువగా తెలిసిన టూల్ వర్డ్ ప్యాడ్. ఏవైనా రాసుకోవడానికి, నోట్ చేసుకోవడానికి వర్డ్ ప్యాడ్నే ఎక్కువగా వాడుతూ ఉంటారు. టెక్నాలజీ పెరిగి ఎన్నో టూల్స్ అందుబాటులోకి...
ఏపీలో జూన్ 2 నుంచి పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు.. కీలక సూచనలు జారీ చేసిన విద్యాశాఖ
ఆంధ్రప్రదేశ్లోని బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో ఏపీ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ (ఎస్ఎస్సీ) అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 2వ తేదీన జరుగనున్నాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ జూన్ 2న...
ఏపీ, తెలంగాణల్లో నేటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం.. విద్యార్ధులకు హాల్ టికెట్తో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత...
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో నేటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం అవుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి దాదాపు 11.5 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఈ మేరకు...
రేపే ఏపీ పోలీస్ కానిస్టేబుల్ ప్రాథమిక రాత పరీక్ష.. 997 కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి, ఒక్క నిమిషం లేటైనా...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించి రేపు (ఆదివారం) ప్రాథమిక రాత (ప్రిలిమినరీ) పరీక్ష జరుగనుంది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు అధికారులు...
టీ-కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలుకు 41ఏ సీఆర్పీసీ నోటీసులు.. ఈ నెల 30న విచారణకు రావాలని ఆదేశాలు
తెలంగాణ కాంగ్రెస్ వార్ రూమ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీ-కాంగ్రెస్ రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలుకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా సోషల్...
గాంధీభవన్ వద్ద ఉద్రిక్త పరిస్థితి.. ‘వార్ రూం’పై పోలీసుల దాడికి నిరసనగా కాంగ్రెస్ శ్రేణులు ధర్నా
హైదరాబాద్ లోని గాంధీభవన్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా 'వార్ రూం', కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు కార్యాలయంపై పోలీసుల దాడులు చేయడంపై ఆ పార్టీ...