Home Search
విశాఖలోని - search results
If you're not happy with the results, please do another search
విశాఖలోని శ్రీ శారదా పీఠం వార్షిక మహోత్సవాలకు సీఎం వైఎస్ జగన్ కు ఆహ్వానం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని గురువారం తాడేపల్లిలోని నివాసంలో విశాఖ శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి కలిశారు. 2023, జనవరి 27వ తేదీ నుంచి 2023,...
కూటమిలో అంతర్గత పోరు.. వైజాగ్ సౌత్ టికెట్పై ఉత్కంఠ!
వైసీపీ ఎప్పుడో అభ్యర్థుల లిస్ట్ ప్రకటించేసుకుంది. మార్చి 16న మొత్తం జాబితాను జగన్ రిలీజ్ చేశారు. అంతకముందే విడుతల వారీగా అభ్యర్థులను ప్రకటిస్తూ వచ్చింది వైసీసీ. భారీ స్థాయిలో సిట్టింగ్ ఎమ్మెల్యేల నియోజకవర్గాలను...
ఆ స్థానాలపై టీడీపీ తర్జనభర్జన
ఆంధప్రదేశ్ లో జనసేన, బీజేపీతో పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ.. మొత్తం 17 లోక్సభ, 144 సీట్లలో పోటీ చేస్తోంది. వాటిలో ఇప్పటి వరకూ 139 సీట్లకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఇంకా...
ఆ స్థానాలపై టీడీపీ తర్జనభర్జన
ఆంధప్రదేశ్ లో జనసేన, బీజేపీతో పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ.. మొత్తం 17 లోక్సభ, 144 సీట్లలో పోటీ చేస్తోంది. వాటిలో ఇప్పటి వరకూ 139 సీట్లకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఇంకా...
అన్న బాటలో తమ్ముడు.. అక్కడి నుంచే పవన్ పోటీ?
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. ఎన్నికలకు మరో 50 రోజుల సమయం మాత్రమే ఉంది. దీంతో అన్ని రాజకీయ పార్టీలు గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. అటు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు.. షెడ్యూల్...
వైజాగ్ స్టీల్ ప్లాంట్కు సింగరేణి డైరెక్టర్లు.. టేకోవర్ సాధ్యాసాధ్యాలపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి
వైజాగ్ స్టీల్ ప్లాంట్ను టేకోవర్ చేసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. సింగరేణి కాలరీస్ జాయింట్ వెంచర్ కింద ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆలోచన చేస్తోంది. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ ఆదేశాల...
సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ స్టేట్ ఇన్వెస్ట్మెంట్ బోర్డు సమావేశం.. భారీ పరిశ్రమల ఏర్పాటుపై కీలక నిర్ణయాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం స్టేట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ప్రమోషన్ బోర్డు (ఎస్ఐపీబీ) సమావేశం జరిగింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశానికి పరిశ్రమల...
నేడే విశాఖలో ‘కాపునాడు మహాసభ’.. పార్టీలకు అతీతంగా పాల్గొనాలని కోరిన టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు
ప్రముఖ కాపు నాయకుడు, దివంగత ఎమ్మెల్యే వంగవీటి రంగా వర్థంతిని పురస్కరించుకొని కాపు సామాజికవర్గం నాయకులు సోమవారం విశాఖపట్నంలో ‘కాపునాడు మహాసభ’ పేరుతో ఒక భారీ కార్యక్రమం నిర్వహించనున్నారు. రాధా - రంగా...
నవంబర్ 11న విశాఖ పర్యటనకు రానున్న ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే నెలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. నవంబర్ 11న ఆయన విశాఖపట్టణంలో ఒక్క రోజు పర్యటన చేయనున్నారు. పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ పలు అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల్లో...
విశాఖ నుంచి మంగళగిరి పార్టీ కార్యాలయానికి బయలుదేరిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోమవారం సాయంత్రం విశాఖపట్నం నుంచి మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి బయలుదేరారు. విశాఖపట్నం విమానాశ్రయం నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకొని, అక్కడి నుంచి మంగళగిరి పార్టీ కార్యాలయానికి వెళ్లనున్నారు....