తెలంగాణలో హార్టికల్చర్, వెటర్నరీ యూనివర్సిటీలకు వీసీల నియామకం

0
తెలంగాణ రాష్ట్రంలో రెండు యూనివర్సిటీలకు వైస్‌ ఛాన్స్‌లర్ల నియామకం జరిగింది. కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ గా డాక్టర్ బి.నీరజ ప్రభాకర్ ను నియమించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్...

అంతర్గత శక్తిని తెలుసుకుని గెలుపు సాధించడం ఎలా? : యండమూరి వీరేంద్రనాథ్

0
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “గెలుపు” గురించి వివరించారు. గెలుపంటే ఎప్పుడూ నవ్వుతూ ఉండడమేనని అన్నారు. విజయం సాధించిన ఎంతో మంది సిల్వర్ స్పూన్ తో పుట్టలేదని, కేవలం...

దేశంలో కొత్తగా 12584 కరోనా కేసులు,18385 రికవరీలు నమోదు

0
దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 12,584 పాజిటివ్ కేసులు, 167 మరణాలు నమోదవడంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,04,79,179 కు చేరుకోగా, మరణాల...

హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ దత్తాత్రేయతో సీఎం వైఎస్ జగన్ భేటీ

0
విజయవాడ పర్యటనకు వచ్చిన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయను మంగళవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్ దత్తాత్రేయ‌కు సీఎం వైఎస్...

తెలంగాణకు చేరుకున్న కొవిషీల్డ్ కరోనా వ్యాక్సిన్, 16 న పంపిణీకి అన్ని ఏర్పాట్లు

0
తెలంగాణ రాష్ట్రానికి కొవిషీల్డ్ కరోనా వ్యాక్సిన్ చేరుకుంది. పూణే నుంచి ప్ర‌త్యేక విమానంలో కొవిషీల్డ్ వ్యాక్సిన్‌ బాక్సులను శంషాబాద్ విమాన‌శ్ర‌యానికి త‌ర‌లించారు. మొత్తం 3.72 ల‌క్ష‌ల వ్యాక్సిన్ డోసులు రాష్ట్రానికి చేరుకున్నట్టు తెలుస్తుంది....

గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్ తో భేటీ అయిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్

0
ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మంగళవారం ఉదయం 11.30 గంటలకు విజయవాడలోని రాజ్ భవన్ లో గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలిశారు. రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికల షెడ్యూల్, సింగిల్...

రాబోయే కొద్ది నెలల్లో దేశంలో 30 కోట్ల మందికి వ్యాక్సిన్ వేయడమే లక్ష్యం: ప్రధాని...

0
కరోనా వ్యాక్సిన్ పంపిణి సన్నద్ధతపై సోమవారం నాడు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులుతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, జనవరి 16 నుండి ప్రపంచంలోనే...

రోడ్డు ప్రమాదంలో కేంద్రమంత్రికి తీవ్ర గాయాలు, ఆయన భార్య మృతి

0
కేంద్ర రక్షణ, ఆయుష్‌ శాఖ సహాయమంత్రి శ్రీపాద్ నాయక్‌ సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లాలో ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కేంద్ర మంత్రి...

తెలంగాణలో కొత్తగా 301 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

0
తెలంగాణ రాష్ట్రంలో మరో 301 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో జనవరి 11, సోమవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 2,90,309 కి చేరినట్టు...

తెలంగాణ రాష్ట్రంలో 1,213 కేంద్రాల్లో కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు: సీఎం కేసీఆర్

0
జనవరి 16 నుంచి రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ కోసం అన్ని ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. వ్యాక్సిన్ వేసిన తర్వాత ఎవరికైనా రియాక్షన్ ఉంటే అవసరమైన వైద్య చికిత్స...

ఏపీలో 24 గంటల్లో 30933 కరోనా పరీక్షలు, 121 మందికి పాజిటివ్

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోమవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,85,037 కు చేరుకుంది. గత 24 గంటల్లో 30933 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా 121...

ధరణి పోర్టల్ లో అవసరమైన మార్పులు వారం రోజుల్లోగా చేయాలి: సీఎం కేసీఆర్

0
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు రెవెన్యూ రికార్డుల నిర్వహణ ఎంతో అస్తవ్యస్తంగా ఉండేదని, దీని కారణంగా ఘర్షణలు, వివాదాలు తలెత్తేవని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. రెవెన్యూ రికార్డులు స్పష్టంగా లేకపోవడం వల్ల...

ఏపీలో ఎమ్మెల్సీ ఉపఎన్నిక: వైస్సార్సీపీ అభ్యర్ధిగా పోతుల సునీత

0
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఎమ్మెల్యేల కోటాలో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఇటీవలే కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నిక షెడ్యూల్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్సీ ఉపఎన్నిక నేపథ్యంలో...

9 నుంచి 12 క్లాస్ విద్యార్ధులు అమ్మఒడి డబ్బు వద్దని భావిస్తే వారికీ ల్యాప్‌టాప్‌...

0
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం నాడు నవరత్నాల హామీల్లో అత్యంత కీలకమైన "జగనన్న అమ్మఒడి" రెండో ఏడాది చెల్లింపులను నెల్లూరులో ప్రారంభించారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న అమ్మఒడి...

నాటుకోడి పులుసు-రాగి సంకటి తయారుచేసుకోవడం ఎలా? : యాంకర్ శ్యామల

0
యాంకర్ శ్యామల తన యూట్యూబ్ ఛానల్ ద్వారా కుకింగ్, హెల్త్ టిప్స్, ఫిట్ నెస్, స్కిన్ కేర్, ట్రావెలింగ్ విశేషాలతో పాటుగా పలు అంశాలపై తన అభిప్రాయాలను వీడియోల రూపంలో అందిస్తున్నారు. అందులో...

మూడేళ్లలో ఒక్కో ఎకరానికి రూ.28 వేల రైతుబంధు నగదు, 6 విడతల్లో 35,660.65 కోట్లు

0
తెలంగాణ రాష్ట్రంలో రైతుబంధు కింద 2018 వానాకాలం నుండి ఇప్పటివరకు ఆరు విడతలలో 35,660.65 కోట్లు రైతుల ఖాతాలలోకి జమచేసినట్టు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. మొదటి...

తెలంగాణలో ఉద్యోగులకు శుభవార్త: పదోన్నతుల కోసం కనీససర్వీసు 2 ఏళ్లకు కుదింపు

0
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతులు ఇవ్వడం, వేతనాలు పెంపు, ఉద్యోగ విరమణ వయస్సు పెంపు, అన్నిశాఖల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వంటి అంశాలపై ఇటీవల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కీలక ఆదేశాలు...

తెలంగాణలో ఫిబ్రవరి 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభం, సీఎం కేసీఆర్ నిర్ణయం

0
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సోమవారం నాడు రాష్ట్ర మంత్రులు, అన్ని జిల్లాల కలెక్టర్లతో ప్రగతి భవన్ లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పాఠశాలల పునఃప్రారంభంపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరి...

ఆస్ట్రేలియాతో మూడో టెస్టు డ్రా: కీలక ఇన్నింగ్స్ ఆడిన హనుమ విహారి, అశ్విన్

0
సిడ్నీ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మూడో టెస్టు డ్రాగా ముగిసింది. దీంతో ఇరుజట్ల మధ్య నాలుగు టెస్టుల సిరీస్ ఇప్పటికి‌ 1-1 గా ఉంది. రెండో ఇన్నింగ్స్ లో...

తెలంగాణ పల్లెలు దేశంలోనే ఆదర్శ గ్రామాలుగా మారుతున్నాయి: సీఎం కేసీఆర్

0
తెలంగాణ రాష్ట్రంలో పల్లె ప్రగతి కార్యక్రమం చాలా అద్భుతంగా జరుగుతున్నదని, తెలంగాణ పల్లెలు దేశంలోనే ఆదర్శ గ్రామాలుగా మారుతున్నాయని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. దేశంలో మరెక్కడా లేని విధంగా తెలంగాణలోని అన్ని గ్రామాలకు...