ధరణి పోర్టల్ నిర్వహణ, మెరుగుపర్చాల్సిన అంశాలపై సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు
వ్యవసాయ భూముల క్రయ విక్రయాలు, రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగవద్దనే ఉద్దేశ్యంతో తెచ్చిన ధరణి పోర్టల్ ఆశించిన ఫలితాలు సాధిస్తున్నదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. రైతులు కార్యాలయాల...
శబరిమల అయ్యప్ప స్వామి భజన పాటలు
అమూల్య ఆడియోస్ అండ్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా భక్తి మరియు భజన సంబంధిత పాటలను అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో 2 గంటలు పాటు నాన్స్టాప్ గా సాగే శబరిమల అయ్యప్ప...
ఏపీలో 24 గంటల్లో 61148 కరోనా పరీక్షలు నిర్వహించగా 338 మందికి పాజిటివ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. డిసెంబర్ 31, గురువారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,82,286 కు చేరుకుంది. బుధవారం 9AM...
నూతన సంవత్సర వేడుకల దృష్ట్యా హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు విధింపు
నూతన సంవత్సర వేడుకల దృష్ట్యా డిసెంబర్ 31, గురువారం రాత్రి 11 గంటల నుంచి శుక్రవారం ఉదయం 5 గంటల వరకు నగరంలోని సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ పరిధిలోని పలు ప్రాంతాల్లో వాహనాల...
న్యూ ఇయర్ లో జియో గుడ్ న్యూస్, మళ్లీ అందుబాటులోకి ఉచిత వాయిస్ కాల్స్...
ప్రముఖ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో నూతన సంవత్సరం సందర్భంగా వినియోగదారులకు శుభవార్త చెప్పింది. జనవరి 1, 2021 నుంచి తమ వినియోగదారులకు గతంలో లాగానే ఏ నెట్వర్క్ లకైనా ఉచిత వాయిస్...
Oh Womaniya : శ్రీముఖి టాక్ షో సీజన్ 1 ఫైనల్ ఎపిసోడ్
ప్రముఖ యాంకర్, నటి శ్రీముఖి “Oh Womaniya” పేరుతో తెలుగు టాక్ షో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఎంటర్టైన్మెంట్ రంగానికి చెందిన 10 మంది మహిళలతో తోలి సీజన్ లో 10 ఎపిసోడ్స్...
ఏపీ సీఎస్ గా ఆదిత్యనాథ్ దాస్ బాధ్యతల స్వీకరణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా (సీఎస్) ఆదిత్యనాథ్ దాస్ ను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ నూతన సీఎస్...
తెలంగాణలో ఆయుష్మాన్ భారత్తో ఆరోగ్యశ్రీని అనుసంధానం చేసేందుకు నిర్ణయం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ పథకంతో ఆరోగ్యశ్రీ పథకాన్ని అనుసంధానించాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు భారత ప్రభుత్వ ఆయుష్మాన్...
కొత్తరకం కరోనా వైరస్ : దేశంలో ఇప్పటికి 25 మందికి పాజిటివ్
దేశంలో కొత్తరకం కరోనా వైరస్ (కొత్త యూకే వేరియంట్ జన్యువు) పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. యునైటెడ్ కింగ్ డమ్ నుండి భారత్ కు వచ్చిన ప్రయాణికుల్లో బుధవారం నాటికీ వరకు...
లింగోజిగూడ బీజేపీ కార్పొరేటర్ రమేశ్ గౌడ్ మృతి
ఇటీవల జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో లింగోజిగూడ కార్పోరేటర్ గా గెలుపొందిన ఆకుల రమేశ్ గౌడ్ గురువారం నాడు మృతి చెందారు. ఆయన భారతీయ జనతా పార్టీ తరఫున విజయం...
నూతన సంవత్సరాన్ని ఆహ్వానించిన న్యూజిలాండ్
2020 వ సంవత్సరం నుంచి 2021 లోకి సరికొత్త ఆశలతో దేశ ప్రజలంతా మరికొద్ది గంటల్లో అడుగుపెట్టనున్నారు. 2021కి ఆత్మీయంగా స్వాగతం చెబుతూ నూతన సంవత్సర వేడుకలను జరుపుకునేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. కాగా...
దేశంలో కరోనా: 24 గంటల్లో 21822 కరోనా కేసులు, 299 మరణాలు
దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొంచెం అదుపులోకి వచ్చింది. గత కొన్ని రోజులుగా 25 వేలకు దిగువగానే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 21,822 కేసులు నమోదు కావడంతో...
ధరణి పోర్టల్, రిజిస్ట్రేషన్స్ పై సమీక్ష నిర్వహిస్తున్న సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు మరియు మ్యుటేషన్లు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ధరణి పోర్టల్ ద్వారా అందుతున్నసేవలు, భూములు రిజిస్ట్రేషన్లపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు...
ఇస్రో చైర్మన్ కె.శివన్ పదవీకాలం మరో ఏడాది పొడిగింపు
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజషన్ (ఇస్రో) ఛైర్మన్ కె.శివన్ పదవీ కాలం మరో సంవత్సరం పొడిగించబడింది. ప్రస్తుతం ఇస్రో చైర్మన్ గా, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ సెక్రెటరీగా విధులు నిర్వహిస్తున్న ఆయన పదవీకాలాన్ని...
తెలంగాణ రాజ్భవన్ లో జనవరి 1న జరిగే ఓపెన్ హౌస్ రద్దు
కోవిడ్-19 నివారణ చర్యల్లో భాగంగా రాజ్భవన్ లో ప్రతీ సంవత్సరం జనవరి 1వ తేదీన ఆనవాయితీగా నిర్వహించే ఓపెన్ హౌస్ కార్యక్రమం ఈ సంవత్సరం రద్దు అయింది. కోవిడ్-19 నివారణ నిబంధనలు పాటిస్తూ,...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 415 మందికి కరోనా పాజిటివ్
తెలంగాణ రాష్ట్రంలో బుధవారం నాడు 43,413 శాంపిల్స్ పరీక్షించగా 415 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటికి మొత్తం కేసుల సంఖ్య 2,86,354 కి చేరింది. అలాగే...
42.34 లక్షల రైతుల ఖాతాల్లో 2955.70 కోట్ల రైతుబంధు నగదు జమ
తెలంగాణ రాష్ట్రంలో యాసంగి సీజన్ రైతుబంధు పంపిణీ డిసెంబర్ 28, సోమవారం నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రైతుబంధు పంపిణీ వివరాలను రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి బి.జనార్ధన రెడ్డి...
ఏపీలో మరో 349 కరోనా పాజిటివ్ కేసులు, 4 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. బుధవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,81,948 కు చేరుకుంది. గత 24 గంటల్లో 55740...
విజయనగరం జిల్లాలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం నాడు విజయనగరం జిల్లాలో పర్యటించారు. విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని గుంకలాం గ్రామంలో నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా ఇళ్ల పట్టాల పంపిణీ...
సరైన షూస్ కొనడం, మెయింటనెన్స్ పై హీరో ప్రిన్స్ టిప్స్
ప్రముఖ యువహీరో ప్రిన్స్ తన “The Prince Way” యూట్యూబ్ ఛానల్ లో వర్కౌట్, ఫిట్ నెస్, స్కిన్ కేర్, గ్రూమింగ్ వంటి అంశాలపై వీడియోలు అందించడంతో పాటుగా సప్లిమెంటేషన్ పై కూడా...




















































