చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సత్యప్రభ కన్నుమూత
టీడీపీ సీనియర్ నాయకురాలు, చిత్తూరు మాజీ ఎమ్మెల్యే డీకే సత్యప్రభ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె బెంగళూరులోని వైదేహి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో గురువారం రాత్రి...
గ్రేటర్ ఎన్నికల పోరు: 90 మందితో టీడీపీ తోలి జాబితా ప్రకటన
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలకు నామినేషన్ పక్రియ ఈ రోజుతో ముగియనుంది. ఈ నేపథ్యంలో టిఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ లు తమ అభ్యర్థులను జాబితాల వారీగా వెల్లడిస్తుండగా వారు నామినేషన్స్...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 894 కరోనా కేసులు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 894 కరోనా పాజిటివ్ కేసులు, 4 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 894 కేసులతో కలిపి నవంబర్ 19, గురువారం రాత్రి 8 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం...
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని వైస్సార్సీపీ ప్రకటన
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల పోరుకు టిఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, ఎంఐఎం, జనసేన, తెలంగాణ జన సమితి పార్టీలు బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. అయితే తెలుగు రాష్ట్రాల్లో...
ఏపీలో 24 గంటల్లో 75,165 కరోనా పరీక్షలు, 1316 మందికి కరోనా పాజిటివ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నవంబర్ 19, గురువారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,58,711 కు, మరణాల సంఖ్య 6910 కు చేరుకుంది. గత 24 గంటల్లో...
గ్రేటర్ ఎన్నికలు: రెండో రోజు 580 నామినేషన్స్ దాఖలు
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలకు నామినేషన్ దాఖలు పక్రియ కొనసాగుతుంది. తొలిరోజు 17 మంది అభ్యర్థులు మొత్తం 20 నామినేషన్లు దాఖలు చేయగా, రెండోరోజైన గురువారం నాడు అభ్యర్థులు భారీ...
ముంబయి పేలుళ్ల ప్రధాన సూత్రధారి హఫీజ్ సయీద్ కు 10 ఏళ్ళ పాటు...
నవంబర్ 26, 2008 నాడు ముంబయిలో జరిగిన పేలుళ్లకు ప్రధాన సూత్రధారి అయిన ఉగ్రవాది, జమాత్-ఉద్-దావా చీఫ్ హఫీజ్ సయీద్ కు పాకిస్తాన్ కోర్టు తాజాగా 10 సంవత్సరాలు జైలు శిక్ష విధించింది....
తెలంగాణలో ఇంటర్ ప్రవేశాల గడువు నవంబర్ 30 వరకు పెంపు
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ప్రవేశాలకు సంబంధించి ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలోకి ప్రవేశాల గడువును ముందుగా నవంబర్ 16 గా నిర్ణయించగా, తాజాగా నవంబర్ 30 వరకు...
హీరోయిన్ నిధి అగర్వాల్ తో ఫ్రస్ట్రేటెడ్ ఉమన్ సునయన లైవ్ ఇంటరాక్షన్
లాక్డౌన్ సమయంలో “క్యాచ్ అప్ ఇన్ ఐసొలేషన్” పేరుతో పలువురు సినీ ప్రముఖులతో “Frustrated Woman” సునయన లైవ్ ఇంటరాక్షన్ నిర్వహించారు. అందులో భాగంగా ప్రముఖ హీరోయిన్ నిధి అగర్వాల్ తో లైవ్...
24 గంటల్లో 5,535 కరోనా కేసులు, 154 మరణాలు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో ఇటీవల కరోనా ప్రభావం కొంచెం తగ్గుముఖం పట్టినా, మళ్ళీ గత రెండ్రోజులుగా పెద్ద సంఖ్యలో కరోనా కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో నవంబర్ 19, గురువారం నాడు కూడా...
బహిరంగ ప్రదేశాల్లో మాస్క్లు ధరించకుంటే రూ.2 వేలు జరిమానా
ఢిల్లీలో కరోనా ప్రభావం రోజురోజుకి మరింతగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో తాజా కరోనా పరిస్థితులపై చర్చించేందుకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ గురువారం నాడు అఖిలపక్ష పార్టీ సమావేశం నిర్వహించారు. అనంతరం సీఎం...
రేపే తుంగభద్ర పుష్కరాలు ప్రారంభం, నది స్నానాలకు అనుమతి లేదు
తుంగభద్ర పుష్కరాలు నవంబర్ 20, శుక్రవారం నుంచి ప్రారంభమై డిసెంబర్ 1, మంగళవారం వరకు 12 రోజులపాటుగా కొనసాగుతాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. ఈరోజు మంత్రి...
నవంబర్ 26 న పాడి పశువులు పంపిణీకి ఏపీ ప్రభుత్వం నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ చేయూత, ఆసరా లబ్ధిదారులైన మహిళలకు నవంబర్ 26 న పాడి పశువులు పంపిణీ చేయాలనీ ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. పాడి పశువులు, గొర్రెలు, మేకల పంపిణీ అంశంపై గురువారం...
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బేతీసే ప్రయత్నం చేస్తే ఉక్కుపాదంతో అణిచివేస్తాం
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, పురపాలక శాఖ మంత్రి కేటిఆర్ గురువారం నాడు నగరంలోని సోమాజిగూడ ప్రెస్క్లబ్లో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటిఆర్ మాట్లాడుతూ, తెలంగాణ...
తెలంగాణలో ప్రైవేట్ ల్యాబ్స్ లో కరోనా టెస్ట్ ధరలు తగ్గింపు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా నియంత్రణలో భాగంగా రోజువారీగా పెద్ద సంఖ్యలో కరోనా పరీక్షలు చేపడుతున్నారు. అలాగే రాష్ట్రంలో ఐసీఎంఆర్ అనుమతి ఇచ్చిన ప్రైవేట్ ల్యాబ్స్ లలో కూడా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ...
స్వీయ నిర్బంధంలోకి వెళ్లిన బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ స్వీయ నిర్బంధం (సెల్ఫ్ ఐసొలేషన్) లోకి వెళ్లినట్టు తెలుస్తుంది. తన కారు డ్రైవర్ తో పాటుగా మరో ఇద్దరు వ్యక్తిగత సిబ్బందికి కూడా కరోనా పాజిటివ్...
గ్రేటర్ ఎన్నికలు: 20 మంది అభ్యర్థులతో టిఆర్ఎస్ రెండో జాబితా విడుదల
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలకు నామినేషన్ల పక్రియ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసే 105 మంది అభ్యర్థులతో కూడిన తోలి జాబితాను టిఆర్ఎస్ పార్టీ బుధవారం...
కరోనా తీవ్రత: ఒకేరోజు 131 మంది మృతి, మరో 7486 పాజిటివ్ కేసులు
ఢిల్లీ నగరంలో మూడో దశ కరోనా ప్రభావం రోజురోజుకి మరింతగా పెరుగుతుంది. ఇప్పటికే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5 లక్షలు దాటింది. గత 24 గంటల్లో కొత్తగా 7486 కరోనా కేసులు,...
దేశంలో పెరిగిన కరోనా కేసులు: కొత్తగా 45576 పాజిటివ్ కేసులు, 585 మరణాలు
భారత్ లో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. గత కొన్నిరోజులుగా 40 వేల కంటే తక్కువుగా పాజిటివ్ కేసులు నమోదవుతుండగా తాజాగా ఆ సంఖ్య మళ్లీ పెరిగింది. కొత్తగా 45576 పాజిటివ్ కేసులు,...
గ్రేటర్ పోరు: 21 మంది అభ్యర్థులతో తొలిజాబితా ప్రకటించిన బీజేపీ
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో నామినేషన్ల సందడి మొదలైంది. ప్రధాన రాజకీయ పార్టీలైన టిఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ లు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను వరుసగా ప్రకటిస్తున్నాయి....





















































