తెలంగాణలో కొత్తగా 1058 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో బుధవారం నాడు 38,757 శాంపిల్స్ పరీక్షించగా, 1058 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటికి మొత్తం కేసుల సంఖ్య 2,60,834 కి చేరింది....
గ్రేటర్ ఎన్నికల్లో నూరు శాతం గెలుపు టిఆర్ఎస్ పార్టీదే – సీఎం కేసీఆర్
టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు బుధవారం నాడు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో అనుసరించాల్సిన...
ఏపీలో కొత్తగా 1236 కరోనా కేసులు, 9 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో నవంబర్ 18, బుధవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,57,395 కు చేరుకుంది. గత 24 గంటల్లో 69618 శాంపిల్స్ కి పరీక్షలు...
జీహెచ్ఎంసీ ఎన్నికలు: బీజేపీలో చేరిన మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలకు నగారా మోగడంతో మళ్ళీ ప్రధాన రాజకీయ పార్టీల్లోకి చేరికలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ మాజీ మేయర్, కాంగ్రెస్ నేత బండ కార్తీక రెడ్డి...
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, డిసెంబర్ 25 న ఇళ్ల పట్టాల పంపిణీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇళ్ల పట్టాల పంపిణీపై కీలక ప్రకటన వెలువడింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఏంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలందరికీ ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ...
“జనతా గ్యారేజ్” చిత్రంపై పరుచూరి గోపాలకృష్ణ లెవెన్త్ అవర్ విశ్లేషణ
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీ రంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సినిమాకి సంబంధించి లెవెన్త్ అవర్ లో...
కరోనాతో ఒకేరోజు 100 మంది మృతి, మరో 5,011 పాజిటివ్ కేసులు నమోదు
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. నవంబర్ 18, బుధవారం నాడు కూడా కొత్తగా 5011 పాజిటివ్ కేసులు, 100 కరోనా మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 17,57,520...
గ్రేటర్ ఎన్నికలు: 105 మంది అభ్యర్థులతో టిఆర్ఎస్ తోలి జాబితా విడుదల
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలకు నామినేషన్ పక్రియ నవంబర్ 20వ తేదీతో ముగియనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసే 105 మంది అభ్యర్థులతో కూడిన...
జీహెచ్ఎంసీ ఎన్నికలు: తొలిరోజు 20 నామినేషన్స్ దాఖలు
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలకు ఈ రోజు నుంచి నామినేషన్ పక్రియ మొదలైన సంగతి తెలిసిందే. కాగా తొలిరోజు 17 మంది అభ్యర్థులు మొత్తం 20 నామినేషన్లు దాఖలు చేసినట్టుగా...
జీహెచ్ఎంసీ పరిధిలో వరదసాయం రూ.10 వేలు పంపిణీ నిలిపేయాలని ఎస్ఈసీ ఆదేశాలు
హైదరాబాద్ నగరంలో ఇటీవల భారీ వర్షాల వలన ప్రభావితమైన కుటుంబాలకు అందిస్తున్న 10 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని వెంటనే నిలిపివేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. జీహెచ్ఎంసీ ఎన్నికలకు...
జీహెచ్ఎంసీ ఎన్నికలకు 29 మంది అభ్యర్థులతో కూడిన కాంగ్రెస్ తొలిజాబితా
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలకు నామినేషన్ పక్రియ నవంబర్ 20వ తేదీతో ముగియనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రధాన రాజకీయపార్టీలు అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తున్నాయి. తాజాగా...
ఎమ్మెల్యేగా రఘునందన్ రావు ప్రమాణస్వీకారం
మెదక్ జిలాల్లోని దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి నిలిచిన ఎం.రఘునందన్ రావు 1079 ఓట్ల మెజారిటీతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దుబ్బాక ఎమ్మెల్యేగా రఘునందన్...
తుంగభద్ర పుష్కరాలకు హాజరుకానున్న సీఎం వైఎస్ జగన్
నవంబర్ 20 వ తేదీ నుండి డిసెంబర్ 1వ తేదీ వరకు తుంగభద్ర పుష్కరాలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నవంబర్ 20,...
గ్రేటర్ ఎన్నికల ప్రచారం: టిఆర్ఎస్ పార్టీ ఎన్నికల ఇన్ఛార్జ్ ల జాబితా ఇదే…
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓవైపు నామినేషన్ పక్రియ కొనసాగుతుంటుండగా, ప్రధాన రాజకీయ పార్టీలు కీలక నేతలకు ప్రచార పర్యవేక్షణ బాధ్యతలు...
టిఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం కేసీఆర్ సమావేశం
టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన బుధవారం నాడు టిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ తెలంగాణ భవన్ లో పార్లమెంటరీ పార్టీ, లెజిస్లేచర్ పార్టీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి...
24 గంటల్లో 6396 కరోనా కేసులు, 99 మరణాలు నమోదు
ఢిల్లీలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. గత కొద్దీరోజులుగా పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతుండడంతో మొత్తం కేసుల సంఖ్య 5 లక్షలకు చేరువైంది. నవంబర్ 17, మంగళవారం నాడు కూడా 6396...
రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదు: సీఎస్ నీలం సాహ్ని
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలంసాహ్ని స్థానిక సంస్థల ఎన్నికల అంశంపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్కు లేఖ రాశారు. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు సరైన పరిస్థితులు...
ప్రమాణస్వీకారం చేసిన ముగ్గురు ప్రభుత్వ నామినేటెడ్ ఎమ్మెల్సీలు
తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మూడు ప్రభుత్వ నామినేటెడ్ ఎమ్మెల్సీ స్థానాలకు ప్రముఖ ప్రజాకవి, వాగ్గేయకారుడు గోరటి వెంకన్న, మాజీ మంత్రి, రజక సంఘం జాతీయ నాయకుడు బస్వరాజు సారయ్య, వాసవి సేవా...
దేశంలో 89 లక్షలు దాటిన కరోనా కేసులు
భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 89 లక్షలు దాటింది. అయితే గత కొన్ని రోజులుగా 50 వేలకంటే తక్కువగానే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా...
తెలంగాణలో కొత్తగా 948 కరోనా కేసులు, 5 మరణాలు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో మరో 948 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అవ్వడంతో నవంబర్ 17, మంగళవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 2,59,776 కి చేరినట్టు రాష్ట్ర...





















































