రూ.620 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ సోమవారంనాడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తన సొంత లోక్ సభ నియోజకవర్గమైన వారణాసిలో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. 220 కోట్ల రూపాయల విలువైన 16 పథకాలను...
కరోనాతో ఒకేరోజు 110 మంది మృతి, మరో 5092 పాజిటివ్ కేసులు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. నవంబర్ 8, ఆదివారం నాడు కూడా కొత్తగా 5092 పాజిటివ్ కేసులు, 110 కరోనా మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య...
దేశంలో కొత్తగా 45903 కరోనా కేసులు, 490 మరణాలు నమోదు
భారత్ లో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. నవంబర్ 9, సోమవారం ఉదయానికి మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 85,53,657 కు, మరణాల సంఖ్య 1,26,611 కు చేరుకుంది. గత 24 గంటల్లోనే...
జమ్మూ కశ్మీర్ లో ఉగ్రవాదుల కాల్పుల్లో తెలంగాణకు చెందిన జవాను వీరమరణం
జమ్మూ కశ్మీర్ లోని కుప్వారా జిల్లా మాచిల్ సెక్టారు లైన్ అఫ్ కంట్రోల్ వద్ద జరిగిన యాంటీ టెర్రర్ ఆపరేషన్ లో ఒక ఆర్మీ అధికారి, ఇద్దరు జవాన్లు, ఒక బోర్డర్ సెక్యూరిటీ...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 857 కరోనా కేసులు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో మరో 857 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో నవంబర్ 8, ఆదివారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 2,51,188 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ...
మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
కరోనావ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలువురు ప్రజాప్రతినిధులు, సినీ ప్రముఖులు, పలు రంగాల కీలక వ్యక్తులు సైతం ఆ వైరస్ బారిన పడుతున్నారు. ఈ క్రమంలో ప్రముఖ సినీనటుడు, మెగాస్టార్ చిరంజీవికి కూడా కరోనా...
పాత వాహనాలకు కూడా జనవరి 1 నుంచి ఫాస్టాగ్ తప్పనిసరి: కేంద్రం
దేశంలో టోల్గేట్ల వద్ద ట్రాఫిక్ను నియంత్రించడంతో పాటుగా, డిజిటల్, ఐటి ఆధారిత చెల్లింపులను ప్రోత్సహించే లక్ష్యంతో 2017 నుంచి కేంద్ర ప్రభుత్వం ఫాస్టాగ్ విధానాన్ని అమలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ద్విచక్ర,...
ప్రజలు ఇచ్చిన తీర్పు అమెరికా అభివృద్ధి కోసమేనని బలంగా నమ్ముతున్నా- జో బైడెన్
అమెరికా ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ 290 ఎలక్టోరల్ ఓట్లు సాధించి, 46వ అధ్యక్షుడిగా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జో బైడెన్ తొలిసారిగా తన సొంత రాష్ట్రమైన...
తెలంగాణలో 2 లక్షలు 50 వేలు దాటిన కరోనా కేసులు, 1377 కి పెరిగిన...
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2 లక్షల 50 వేలు దాటింది. రాష్ట్రంలో ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలోనే కేసులు ఎక్కువుగా నమోదవుతున్నాయి. కొత్తగా 1440 పాజిటివ్ కేసులు నమోదవడంతో నవంబర్ 7,...
వర్షాలు, వరదల వల్ల భారీ నష్టం జరిగినా కేంద్రం నయాపైసా కూడా ఇవ్వలేదు
ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల రాష్ట్రానికి ఎంతో నష్టం జరిగినా కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క నయాపైసా కూడా సాయం అందలేదని ఆర్థిక శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్ర ఆర్థిక...
రెండు మూడు నెలల్లో ప్రారంభించుకునేలా యాదాద్రి నిర్మాణం పనులు వేగవంతం చేయాలి
యాదాద్రి ఆలయ పరిసరాలన్నీ భక్తి శ్లోకాలతో ప్రశాంతత ఫరిడవిల్లేలా ప్రకృతి సుందరీకరణ పనులను తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు. రాబోయే రెండు మూడు నెలల్లో ప్రారంభం చేసుకునే దిశగా యాదాద్రి నిర్మాణం...
ఒకేరోజులో కరోనాతో 150 మంది మృతి, మరో 3959 పాజిటివ్ కేసులు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. నవంబర్ 7, శనివారం నాడు కూడా 3959 కరోనా కేసులు, 150 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 17,14,273...
దేశంలో 85 లక్షలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 85 లక్షలు దాటింది. గత 24 గంటల్లోనే కొత్తగా 45674 పాజిటివ్ కేసులు నమోదు కాగా నవంబర్ 8, ఆదివారం ఉదయానికి మొత్తం కేసుల సంఖ్య...
నిరాడంబరంగా తుంగభద్ర పుష్కరాల నిర్వహణ: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
నవంబర్ 20 నుండి డిసెంబరు, 1వ తేది వరకు వచ్చే తుంగభద్ర పుష్కరాలను కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా సకల సౌకర్యాలతో నిరాడంబరంగా నిర్వహించటం జరుగుతుందని రాష్ట్ర దేవాదాయ మరియు అటవీ శాఖ మంత్రి...
ఏపీలో 8 లక్షల 40 వేలు దాటిన కరోనా కేసులు, 6779 కి పెరిగిన...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8 లక్షల 40 వేలు దాటింది. కొత్తగా 2367 కేసులు నమోదవడంతో నవంబర్ 7, శనివారం ఉదయం 10 గంటల నాటికీ మొత్తం కేసుల...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 1440 కరోనా పాజిటివ్ కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 1440 కరోనా పాజిటివ్ కేసులు, 5 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 1440 కేసులతో కలిపి నవంబర్ 7, శనివారం రాత్రి 8 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం...
“చీకటి లోకాన్ని” – హార్ట్ టచింగ్ తెలుగు క్రిస్టియన్ పాట
Berachah Ministries యూట్యూబ్ ఛానెల్లో జీవితాన్ని మార్చడానికి ఉపయోగపడేలా ఆత్మతో కూడిన మరియు ఉత్తేజకరమైన పాటలు, సందేశాలను అందిస్తున్నారు. ప్రత్యక్ష ఆరాధన మరియు దేవుని మాటను కూడా ఈ ఛానెల్ ద్వారా వీక్షించొచ్చు....
బడ్జెట్ పై సీఎం కేసీఆర్ మధ్యంతర సమీక్ష, కరోనాతో తగ్గనున్న రూ.52,750 కోట్లు ఆదాయం
కరోనా నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రగతి భవన్ లో ఆర్థిక శాఖ అధికారులతో సమావేశమయ్యారు. 2020-21 బడ్జెట్ పై మధ్యంతర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కరోనా...
అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్, ఉత్కంఠ పోరులో అధ్యక్ష పీఠం కైవసం
అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ఫలితంపై గత 5 రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠ ఎట్టకేలకు వీడింది. అధ్యక్ష పీఠం కోసం 270 ఎలక్టోరల్ ఓట్లు సాధించాల్సి ఉండగా, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్...
ఏపీలో కరోనా తగ్గుముఖం: మరో 2367 పాజిటివ్ కేసులు, 11 మరణాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నవంబర్ 7, శనివారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,40,730 కు, మరణాల సంఖ్య 6779 కు చేరుకుంది. గత 24 గంటల్లో...





















































